Kisan Vikas Patra Scheme : గ్రామీణ ప్రజలకు ఈ పథకం ఓ గొప్ప వరం... ప్రయోజనాలు తెలిస్తే అస్సలు ఉండలేరు..!
Kisan Vikas Patra Scheme : గ్రామీణ ప్రాంతాల ప్రజల ఆర్థిక స్థితిని మెరుగుపరచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కిసాన్ వికాస్ పత్ర (KVP) అనే ప్రత్యేక పొదుపు పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇది ముఖ్యంగా రైతులు, చిన్న పొదుపుదారుల కోసం రూపొందించినదిగా చెప్పవచ్చు. ఈ పథకం ద్వారా వారు తక్కువ మొత్తంతో కూడిన పెట్టుబడిని పెట్టి, కాలక్రమంలో రెట్టింపు ఆదాయం పొందే అవకాశాన్ని పొందవచ్చు. పోస్ట్ ఆఫీస్ల ద్వారా అందించే ఈ పథకం, పెట్టుబడిని సురక్షితంగా ఉంచడమే కాకుండా, భద్రత కలిగిన ఆదాయ మార్గాన్ని కూడా కల్పిస్తుంది.
Kisan Vikas Patra Scheme : గ్రామీణ ప్రజలకు ఈ పథకం ఓ గొప్ప వరం… ప్రయోజనాలు తెలిస్తే అస్సలు ఉండలేరు..!
ఈ పథకం ప్రత్యేకత ఏంటి అంటే.. మీరు పెట్టే డబ్బు ఒక నిర్దిష్ట కాలానికీ రెట్టింపు అవుతుంది. ప్రస్తుతానికి, ఈ డబ్బు రెట్టింపు కావడానికి సుమారుగా 115 నెలలు (9 సంవత్సరాలు 7 నెలలు) పడుతుంది. కనీస పెట్టుబడి రూ. 1000 మాత్రమే కాగా, ఎక్కువ మొత్తంలోనూ పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో మూడు రకాల సర్టిఫికెట్లు ఉన్నాయి: సింగిల్ హోల్డింగ్ (ఒక్కరి పేరిట), జాయింట్ ఏ (ఇద్దరు కలిపి, ఒకరు చనిపోతే మరొకరికి డబ్బు అందేలా), జాయింట్ బీ (ఇద్దరూ కలసి డబ్బు తీసుకోవచ్చుని).
కిసాన్ వికాస్ పత్ర పథకానికి భారతీయ పౌరులెవరికైనా అర్హత ఉంది. 18 ఏళ్ల పైబడినవారే దీనికి దరఖాస్తు చేయగలరు. మైనర్ పేరుపైన కూడా ఈ పథకంలో సర్టిఫికెట్ తీసుకోవచ్చు, కానీ అతనికి న్యాయబద్ధమైన సంరక్షకుడు ఉండాలి. ఈ విధంగా, కిసాన్ వికాస్ పత్ర పథకం ఒక వైపు పొదుపును పెంపొందిస్తూనే, మరోవైపు భద్రతతో కూడిన పెట్టుబడి అవకాశాన్ని కూడా అందిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రజలు, రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే, భవిష్యత్తులో ఆర్థిక భద్రతను కలిగి ఉండొచ్చు.
Arattai app |ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఉపయోగిస్తున్న వాట్సాప్కి భారత్ నుండి గట్టి పోటీగా ఓ స్వదేశీ మెసేజింగ్…
RRB | సర్కారు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త! భారతీయ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) తాజాగా పెద్ద…
Farmers | ఆంధ్రప్రదేశ్ రైతులకు ఒక కీలకమైన హెచ్చరిక. ఈ-క్రాప్ బుకింగ్కు సెప్టెంబర్ 30 (రేపు) చివరి తేదీగా వ్యవసాయ…
Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
This website uses cookies.