Categories: Newspolitics

Central Govt : 2025లో జ‌నాభా లెక్క‌లు.. కొత్త నియోజ‌క‌వ‌ర్గాల కోసం ఎన్డీయే ఇలాంటి ప్లాన్ చేసిందా ?

Advertisement
Published by
Advertisement

Central Govt : జనగణనకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు సంబంధిత వ‌ర్గాల స‌మాచారం. నేషనల్ పాపులేషన్ రిజిస్టర్​-ఎన్​పీఆర్​ను అప్డేట్ చేసే ప్రక్రియ వచ్చే ఏడాది ప్రారంభమవుతుందని టాక్ న‌డుస్తుంది. ఈ ప్రక్రియ 2026 వరకు జరగనుందని తెలుస్తోంది. 2026 ఏడాది చివర్లో పూర్తి వివరాలు ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.అయితే వచ్చే ఏడాది జరిగే జనగణనతో భవిష్యత్​ సెన్సస్​ సైకిల్స్​ మారే అవకాశం ఉంది. అంటే ఈ జనగణన 2025-2035 కాలానికే చేపడితే, వచ్చేసారి 2035-2045 కాలానికి లెక్కిస్తారు. ఇదిలా ఉండగా, కులగణనపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది.

Advertisement

Central Govt  విప‌క్షాల ప‌ట్టు..

2021లో జనాభా గణన జరగాల్సి ఉంది. కానీ కోవిడ్ (కోవిడ్ 19) కారణంగా ఆ ప్రక్రియ వాయిదా పడింది. లోక్ సభ పునర్విభజనతో మహిళా రిజర్వేషన్ కూడా అమల్లోకి రానుంది.జనాభా లెక్కల తర్వాత లోక్‌సభ స్థానాల విభజన ప్రక్రియ ప్రారంభమవుతుందని, 2028 నాటికి ఈ పని పూర్తయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. నివేదిక ప్రకారం, వర్గాల ఆధారంగా జనాభా గణనను నిర్వహించే ఆలోచన కూడా ఉంది. ఆ తర్వాత లోక్‌సభ సీట్ల డీలిమిటేషన్‌కు మార్గం సుగమం అవుతుంది. ఇపుడు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం జన గణన మీద పట్టుదలగా ఉంది. ఎందుకు అంటే దేశంలో ప్రస్తుతం ఉన్న 543 లోక్ సభ సీట్లను పునర్ వ్యవస్థీకరించి జనాభా ప్రాతిపదికన మరింతగా పెంచాలని కేంద్రం ఆలోచిస్తోంది.

Advertisement

Central Govt : 2025లో జ‌నాభా లెక్క‌లు.. కొత్త నియోజ‌క‌వ‌ర్గాల కోసం ఎన్డీయే ఇలాంటి ప్లాన్ చేసిందా ?

దీని వల్ల లోక్ సభ సీట్లు ఏకంగా 830 దాకా పెరగవచ్చు అని ఒక లెక్క ఉంది. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉండగా నియోజకవర్గాల పునర్ విభజన జరిగితే కనుక కచ్చితంగా అది బీజేపీకే ఉపయోగకరంగా ఉంటుందని అంటున్నారు. తమకు బలం ఉన్న వాటిని విభజించుకుంటూ భారీగా రాజకీయ లబ్దికి తెర తీసే అవకాశం ఉంది అని విపక్షాలు అనుమానిస్తున్నాయి. జనగణన తర్వాత లోక్‌సభ స్థానాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభమవుతుందని, అది 2028కి ముగుస్తుందని తెలుస్తోంది. అయితే దీనిపై దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జనాభా నియంత్రణలో విజయం సాధించినందున, తమ రాష్ట్రాలు లోక్‌సభ స్థానాలను కోల్పోయే అవకాశం ఉందని దక్షిణాది రాష్ట్రాల రాజకీయ నేతలు తమ ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement
Tandu Ramalingaiah

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Recent Posts

Tea : ఖాళీ కడుపుతో టీ తాగడం ప్రమాదమా? .. అలా తాగితే ఏం జరుగుతుంది ..?

Tea : ఉదయాన్నే నిద్రలేవగానే వేడివేడి టీ కప్పుతో రోజును ప్రారంభించడం చాలామందికి ఒక అలవాటు మాత్రమే కాదు, ఒక…

29 minutes ago

Bangladesh : బంగ్లాదేశ్ తీవ్రవాదులపై భారత్ మొసళ్ళ వేట .. ఒక్కొక్కడినీ చీల్చి పారేసాయి..!

Bangladesh : భారత్ మరియు బాంగ్లాదేశ్ దేశాల మధ్య ఉన్న సరిహద్దు సమస్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.…

9 hours ago

Vijayawada : పిజ్జా బాయ్ కాదు పచ్చి ఉగ్రవాది .. విజయవాడలో నరరూప రాక్షుసుడు ?

Vijayawada : గత నెల మార్చి 2026లో విజయవాడ పోలీసులు ఒక సాధారణ బైక్ డెలివరీ బాయ్ ని అరెస్ట్…

10 hours ago

Aridhaman : భారత్ న్యూక్లియర్ రాకాసి అరిధామాన్ వైజాగ్ వద్ద చక్కర్లు కొడుతోంది .. ప్రపంచం నివ్వెరపోయే సంచలనం..!

Aridhaman : విశాఖపట్టణం తీరంలో భారత నౌకాదళం ఒక అద్భుతమైన మైలురాయిని చేరుకుంది. అత్యంత రహస్యంగా జరిగిన ఒక కార్యక్రమంలో…

11 hours ago

Realme C100 5G : రియల్‌మీ నుంచి తక్కువ బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్ .. C100తో ఆకట్టుకునే ఫీచర్లు ..!

Realme : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Realme మరోసారి తన ‘C’ సిరీస్‌ను విస్తరించింది. తాజాగా ‘రియల్‌మీ C100…

12 hours ago

Nalgonda : నల్లగొండలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

Nalgonda : నల్లగొండ నియోజకవర్గంలో రైతుల సంక్షేమానికి మరొక ముందడుగు పడింది. నల్లగొండ మండలంలోని జి. చెన్నారం గ్రామంలో డీసీఎంఎస్…

13 hours ago

Revanth Reddy : CM రేవంత్ కి బ్రహ్మాండమైన గుడ్ న్యూస్ .. ఆనందానికి అవధులు లేవు

Revanth Reddy : తెలంగాణ Telangana ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుకు సంబంధించి…

14 hours ago

Busireddy Foundation : బుసిరెడ్డి ఫౌండేషన్ నుంచి మానవత్వం చాటిన సహాయం

Busireddy Foundation : నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని నిడమనూరు మండలం బొక్కమంతులపహాడ్ గ్రామానికి చెందిన మేకల లింగమ్మ ప్రస్తుతం…

14 hours ago

Kodali Nani : జగన్ పై పిచ్చ కోపంగా ఉన్న కొడాలి నాని..?

Kodali Nani : ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా, జగన్మోహన్…

15 hours ago

Allu Arjun : అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ టైటిల్ ఇదే… ఊహించని లుక్‌లో బన్నీ..!

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు ఆయన పుట్టినరోజు (ఏప్రిల్ 8) సందర్భంగా చిత్ర బృందం…

17 hours ago

Insurance : పాలసీదారులకు గుడ్ న్యూస్ .. ఇక పై సగానికే ఇన్సూరెన్స్ పాలసీలు ..వివరాలివే ..!

Health Insurance : భారత ప్రభుత్వం ఇన్సూరెన్స్ రంగంలో పెద్ద మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్…

18 hours ago

Rythu Bharosa : అన్నదాతలకు ఊరట .. రైతు భరోసా 2వ విడతకు తేదీ ఖరారు .. అకౌంట్లోకి డబ్బులు ఆ రోజే..!

Rythu Bharosa : తెలంగాణలో రైతులకు ఆర్థికంగా తోడ్పడే లక్ష్యంతో అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద రెండో…

19 hours ago