
Cyber Frauds : స్మార్ట్ ఫోన్ను గిఫ్ట్గా పంపి రూ.2.8 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
Cyber Frauds : సైబర్ మోసగాళ్ళు ఒక సీనియర్ సిటిజన్ కు క్రెడిట్ కార్డు కోసం కాంప్లిమెంటరీ గిఫ్ట్ గా బగ్డ్ మొబైల్ ఫోన్ పంపి అతని ఖాతా నుండి రూ.2.8 కోట్లు కాజేసినట్లు పోలీసులు తెలిపారు. బెంగళూరుకు చెందిన 60 ఏళ్ల బాధితుడు రాయ్ కు నవంబర్ 2024 లో సిటీ బ్యాంక్ అధికారి అని చెప్పుకుంటూ ఒక గుర్తు తెలియని వ్యక్తి నుండి వాట్సాప్ కాల్ వచ్చింది. రాయ్ పేరు మీద క్రెడిట్ కార్డ్ ఆమోదించబడిందని మోసగాడు పేర్కొన్నాడు..
Cyber Frauds : స్మార్ట్ ఫోన్ను గిఫ్ట్గా పంపి రూ.2.8 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
డిసెంబర్ 1న మోసగాళ్ళు రాయ్ వైట్ఫీల్డ్ చిరునామాకు రూ. 10,000 విలువైన రెడ్మి మొబైల్ ఫోన్ను పంపారు. వారు మళ్ళీ అతన్ని సంప్రదించి, వారు పంపిన మొబైల్ ఫోన్కు అతని సిమ్ను మార్చమని సూచించారు. చెప్పినట్లుగానే రాయ్ తన సిమ్ కార్డును అదే రోజు వారు పంపిన మొబైల్ ఫోన్కు మార్చాడు. ఆ తర్వాత అతడి బ్యాంకు నుండి వారు రూ. 2.8 కోట్లు కాజేశారు. అయితే తనకు ఎటువంటి నోటిఫికేషన్లు రాలేదని అని రాయ్ పోలీసులకు చెప్పాడు. బ్యాంకులో తనిఖీ చేసినప్పుడు విషయం వెలుగులోకి వచ్చినట్లు పేర్కొన్నాడు.
ఐటీ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద వైట్ఫీల్డ్ CEN పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. ఈ కేసు దర్యాప్తులో ఉందని, ప్రాథమికంగా చూస్తే మోసగాళ్ళు డేటాను దొంగిలించడానికి మొబైల్ ఫోన్ను క్లోన్ చేసినట్లు తెలుస్తోందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (వైట్ఫీల్డ్) శివకుమార్ గుణారే తెలిపారు…
Modi : ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలు అంతర్జాతీయంగా చాలా ఉత్కంఠను రేపుతున్నాయి. ఒకవైపు యుద్ధ వాతావరణం నెలకొన్నా మన…
Vijaysai Reddy : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ మరియు డీలిమిటేషన్ బిల్లు లోక్సభలో వీగిపోయిన సంగతి తెలిసిందే.…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కట్టుకోవాలని లేదా భవన నిర్మాణాలు చేపట్టాలని చూస్తున్న వారికి, ముఖ్యంగా బిల్డర్లకు…
Amit Shah : పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో…
Ration Card : అమలు చేస్తున్న ఉచిత రేషన్ పథకాల ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు ప్రతి నెల ధాన్యం…
Pithapuram Varma : పిఠాపురం నియోజకవర్గ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం…
Abhishek Sharma : సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాటింగ్తో అభిమానులను అలరించాడు. ఈ…
Power Bill : ప్రస్తుతం ప్రతి ఇంటిలో విద్యుత్ అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. మొబైల్ ఛార్జింగ్ నుంచి ఫ్రిడ్జ్, టీవీ,…
Watermelon : వేసవి ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తుండగా ప్రజలు చల్లదనం కోసం పలు మార్గాలను ఆశ్రయిస్తున్నారు. భానుడి భగభగలతో…
Sharbat : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో శరీరంలోని నీటి శాతం తగ్గిపోవడం సాధారణ సమస్య. దీని వల్ల అలసట,…
YS jagan : శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. వైసీపీ సీనియర్…
IPAC : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా నిలిచిన ఎన్నికల వ్యూహకర్త సంస్థ 'ఐప్యాక్' ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురిలో…
This website uses cookies.