Farmers : రైతులకు ప్రభుత్వం కీలక ప్రకటన... తాతల, తల్లిదండ్రుల పేరు మీద ఉన్న పహాణి భూములు సులభంగా బదిలీ...!
RTC బదిలీ : రాష్ట్ర రెవిన్యూ మంత్రి రాష్ట్ర రైతులందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ తెలిపారు. నేటికీ రాష్ట్ర రైతులు తల్లిదండ్రులు లేక తాతల పేరు మీద ఉన్న పహాణి భూములను విక్రయిస్తున్నారని అలాంటి రైతులకు ఒక మార్గన్ని తెలిపారు. ఎంతో సులభంగా వారి పేరు మీద పహాణి పొందవచ్చు. మా భూమి కి సంబంధించి దస్తవేజులు తాతయ్య లేక తల్లిదండ్రుల పేరు మీద ఉన్నట్లయితే దానిని మా పేరుకు బదిలీ చేసేందుకు పత్రాలు లేకుంటే లేదా ఆస్తి తాలూకు మనిషి చనిపోతే దాన్ని మా పేరుకు ఎలా బదిలీ చేస్తారు అనే వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
రైతులు అందరికీ కర్ణాటక రెవెన్యూ మంత్రి కృష్ణ బైరగౌడ ఒక బంపర్ గిఫ్ట్ తెచ్చాడు. రైతు భూమి గుండ గోవులు వెళ్లే రోడ్డు, నీటి కాపలా,వాగు, కంచె భూమిలో ఉన్న చెట్లు నా భూమికి వస్తాయాని,ఇది నా వాట అని రైతులు గొడవకు దిగిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. కావున ఈ సమస్యలను పరిష్కరించటానికి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు అందరూ కూడా భూపత్రాల ధ్రువీకరణ పత్రాలను కూడా డిజిటలైజేషన్ చేయాలి అని రెవెన్యూ మంత్రి తెలియజేశాడు…
భూ సర్వే ఇక నుండి డిజిటల్ రూపంలో కూడా ఉంటుంది : భూమి విరాళం, కొనుగోలు విభజన రూపంలో లేక పౌతి ఖాతాలో వారసత్వ రూపంలో ఒక రైతు నుండి మరొకరికి ఆస్తి మార్పు అనేది ఉంటుంది. అంతకు ముందు ఈ సమాచారం అంతా పేపర్ రూపంలోనే ఉంచారు. కానీ ఎవరికి ఎంత భూమి ఇస్తారు అనేది మాత్రం కచ్చితంగా తెలపలేదు. అందుకే ఈ సమస్యలు అన్నింటిని కూడా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కాడాస్ట్రల్ రిజిస్టర్ డిజిటలేజ్ చేయాలి అని నిర్ణయించింది.
Farmers : రైతులకు ప్రభుత్వం కీలక ప్రకటన… తాతల, తల్లిదండ్రుల పేరు మీద ఉన్న పహాణి భూములు సులభంగా బదిలీ…!
ఈ పత్రములు పహాణి ని సులభంగా బదిలీ చేయండి : భూమి యజమాని తన భూమికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని కూడా మొబైల్ ఫోన్ లోనే తెలుసుకునేలా రాష్ట్ర ప్రభుత్వ రైతులకు ఒక సేవను అందిస్తుంది. తొందరలో రైతుల భూముల సమాచార కొలతలు డిజిటల్ రూపంలో స్కాన్ చేసి మరి భద్రపరచాలి అని రెవెన్యూ శాఖ సూచిస్తుంది. ఈ ప్రక్రియ అనేది 2024 నాటికి పూర్తి చెయ్యాలి అని రెవెన్యూ శాఖ తన లక్ష్యంగా పెట్టుకున్నది. ఇకనుండి రాష్ట్రంలోని రైతులు అందరూ భూముల సమాచారం డిజిటల్ రూపంలో అందుబాటులోకి వస్తాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో ఈ పనిని అమలు చేశాము అని, రైతుల భూములను డిజిటల్ స్కాన్ చేసి పత్రాల సేకరణ అనేది జరుగుతుంది అన్నారు. రైతులు తమ మొబైల్ లో భూమికి సంబంధించిన అన్ని వివరాలను కూడా తెలుసుకునేందుకు మరియు పహాణి మీ తండ్రి లేక తాత పేరు మీద ఉండి,వారు గనక మరణించినట్లయితే మరణ ధ్రువీకరణ పత్రాన్ని కూడా అందించాలి. దీని ద్వారా సులభంగా మీ పేరుకు బదిలీ చేసుకోవచ్చు…
iPhone 16 : యాపిల్ ఐఫోన్కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.