No Discount : మీరు డిస్కౌంట్ అడగొద్దంటూ భారత్, పాక్ వాసులను ఉద్దేశిస్తూ బోర్డులు.. ఎక్కడంటే !
No Discount : టర్కీలోని turkey ఓ దుకాణం వద్ద ఆసక్తికరమైన దృశ్యం కనిపించింది. దుకాణ యజమాని భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ప్రజలను ఉద్దేశిస్తూ ప్రత్యేకంగా ఒక బోర్డును ఏర్పాటు చేశాడు. అందులో “ఇక్కడ భారత్, పాక్, బంగ్లా దేశాల వాసులకు డిస్కౌంట్ లేదు. దయచేసి డిస్కౌంట్ అడగొద్దు” అంటూ స్పష్టంగా రాశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి.
No Discount : మీరు డిస్కౌంట్ అడగొద్దంటూ భారత్, పాక్ వాసులను ఉద్దేశిస్తూ బోర్డులు.. ఎక్కడంటే !
ఈ ఫొటో ఇంటర్నెట్లో బయటపడగానే భారతీయులు, పాకిస్తానీలు, బంగ్లాదేశీయులు తీవ్రంగా స్పందిస్తున్నారు. కొందరు ఈ చర్యను వివక్షగా అభివర్ణిస్తూ విమర్శిస్తుండగా, మరికొందరు వ్యాపార నిబద్ధత ప్రకారమే దీని వెనుక కారణాలుంటాయని అభిప్రాయపడుతున్నారు. పాక్ ఉగ్రదాడుల నేపథ్యంలో భారతీయుల మధ్య ఈ విషయంపై మరింత అసహనం వ్యక్తమవుతోంది. కొన్ని వర్గాలు దుకాణ యజమానిపై నిందలు వేస్తుండగా, మరికొంతమంది మాత్రం “మనం డిస్కౌంట్ కోసం తక్కువ ధర పలకాలని బతిమిలాడే అలవాటును మార్చుకోవాల్సిందే” అని చర్చ ప్రారంభించారు.
ఈ చిన్న సంఘటన స్థానిక స్థాయిలో జరిగినా, అంతర్జాతీయంగా ఇది భారత్, పాక్, బంగ్లాదేశ్ పౌరులపై కొన్ని దేశాల్లో ఉన్న ముద్రను సూచిస్తోందని నిపుణులు భావిస్తున్నారు.వ్యాపార సంబంధాల్లో పరస్పర గౌరవం ఉండాలంటే ఇటువంటి వివక్షను నివారించాల్సిన అవసరం ఉంది. అయితే వ్యక్తిగత దుకాణ యజమాని నిర్ణయాన్ని అధికారిక స్థాయిలో తీసుకోవడం తప్పని కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు.
M Parameshwar Reddy : ప్రజాప్రభుత్వంలోని కాంగ్రెస్ సర్కార్ అమలుచేస్తున్న ఉచిత బస్సు ప్రయాణం , గృహజ్యోతి 200 యూనిట్లు…
pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తాజాగా జమ్ము కశ్మీర్లోని…
Zipline Operator : పహల్గామ్లో ఇటీవల జరిగిన ఉగ్రదాడి కేసులో జిప్లైన్ ఆపరేటర్పై ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. ఈ ఘటనకు…
iPhone 15 Plus : కొత్త ఐఫోన్ కొనాలనుకుంటున్నవారికి ఇది స్వర్ణావకాశం. యాపిల్ ఐఫోన్ 15 ప్లస్ ఇప్పుడు భారీ…
Mushrooms : పుట్టగొడుగులు కొందరు చాలా ఇష్టంగా తింటారు. ఇవి నిజానికి ఆరోగ్యానికి మంచివే. కానీ, వీటిని ఈ విధంగా…
mother And Son : జనగామ జిల్లా కలెక్టరేట్ ముందు ఒక తల్లి ఆవేదన అందర్నీ కన్నీరు పెట్టించింది. "నా…
Thyroid : మహిళలకు పెద్ద సమస్యగా మారింది థైరాయిడ్ సమస్య. మహిళలు చాలామంది ఈ థైరాయిడ్ బారిన పడుతున్నారు. థైరాయిడ్…
RBI : దేశంలో ప్రజలకు చిన్న నోట్ల లభ్యత పెంచేందుకు Reserve Bank of India రిజర్వ్ బ్యాంక్ ఆఫ్…
This website uses cookies.