
Reddy Community : వైసీపీ ఓటమికి కారణం రెడ్డి సామాజిక వర్గమేనా...!
Reddy Community : రాజకీయంలో రెడ్లు అంటే ఎంతో ప్రాబల్యం ఉన్న వర్గాలు అని అంటారు. ఉమ్మడి ఏపీలో కాని అలాగే విభజన ఏపీలో కానీ కాంగ్రెస్ పార్టీ తమ పలుకుబడిని ఎక్కడ కోల్పోలేదు. ఉమ్మడి ఏపీ లో రెడ్లు కాంగ్రెస్ తో కలిసి పాలిటిక్స్ ని పవర్ ఫుల్ చేశారు. అయితే విభజన తర్వాత కూడా రెడ్లు కాంగ్రెస్ ద్వారా తమ రాజకీయ ఆకాంక్షలు నెరవేర్చుకోవాలని అనుకున్నారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చినాక వారి కోరికలను తీర్చకపోవడంతో తీరని ఆశాభంగం ఎదురయింది అని చెప్పవచ్చు. దీంతో వైసీపీకి వెన్నుముకగా ఉండే రెడ్లు ఎన్నికల సమయంలో ఎదురుదెబ్బ తీశారు అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీకి 11 సీట్లు వచ్చాయి అని అంటున్నారు విశ్లేషకులు. వైసీపీ ని ఏర్పాటు కు 2011 ఎన్నికలలో వీరి వెనక ఉన్న రెడ్లు 2024లో దెబ్బతీశారు. దీనితో రాయలసీమలో నాలుగు జిల్లాల్లోనూ 52 అసెంబ్లీ నియోజకవర్గాలు వైసీపీకి దక్కాయి.
అలాగే 2024 లో చూస్తే టీడీపీ మొత్తం సీట్లను గెలుచుకుంది. అక్కడ చూసుకున్నట్లయితే పదికి పది రెడ్లు ప్రభావం గణనీయంగా ఉంది అంటున్నారు. రాయలసీమలో ఎస్సీ రిజర్వేషన్ సీట్లలో కౌన్సిలర్స్ మున్సిపల్ చైర్మన్లు సర్పంచులు ఎంపీటీసీలు లలో రెడ్లు అధిక శాతం పదవుల్లో ఉన్నారు. ఇలా సామాజిక వర్గాల పరంగా చూస్తే రెడ్లు వైసీపీకి మాత్రం ఎందుకు ఓట్లు వేయించి గెలిపించలేదు అనేది ఇప్పుడు చర్చానీయాంశం. అయితే గత ప్రభుత్వం వైసీపీ పాలనలో రెడ్లు సంతృప్తి చెందలేదని తెలుస్తుంది. లోకల్ బాడీస్ లో రెడ్లు గెలిచిన్నప్పటికి రాజకీయ అధికారం సంపాదించినప్పటికి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదని అంటున్నారు. ఇక ప్రకాశం జిల్లాలో మొత్తం అసెంబ్లీ సీట్లు 12 ఉండగా అందులో 8 నియోజకవర్గాలలో రెడ్ల ప్రభావం ఉందని అంటున్నారు. వాటితో పాటుగా పల్నాడులో 4 జిల్లాల్లో రెడ్ల ప్రభావం అలాగే ఈస్ట్ గోదావరి జిల్లాలో రెండు నియోజకవర్గాలలో , గాజువాకలో రెడ్ల ప్రాబల్యం ఉంది అని అంటున్నారు. ఇక మొత్తం చూసుకున్నట్లయితే నెల్లూరు 10, రాయలసీమ 52 ,పల్నాడు 4 , ప్రకాశం 8 ,వైశాఖ 1 ,గోదావరి 2 మొత్తం కలిపితే 72 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెడ్లు రాజకీయాలను శాసించే స్థాయిలో ఉన్నారని సమాచారం.
Reddy Community : వైసీపీ ఓటమికి కారణం రెడ్డి సామాజిక వర్గమేనా…!
గత ప్రభుత్వంలో వైసీపీ 151 ఎమ్మెల్యేలు 50 కి పైగా రెడ్లు సీట్లను గెలిచారు. ఇలా చూసుకున్నట్లయితే కేబినెట్ లో వారికి 8 నుంచి 10 సీట్లు దాకా రావాల్సి ఉంటుంది. కానీ జగన్ సామాజిక న్యాయమని వారిని పక్కన పెట్టేశారు. వారిని కేవలం 3-4 పోస్టులకే పరిమితం చేశారు. దీంతో రెడ్లు ఫైర్ అయ్యారు వారికి అన్యాయం జరిగింది అని భావించారు. ఒకవేళ కాంట్రాక్టులు ఏమైనా చేసుకోవాలి అనుకున్న సర్కార్ నుంచి డబ్బులు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా దెబ్బతిన్న రెడ్లు వైసీపీని తెగబడి మరి ఓడించారని అంటున్నారు..మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి…
Indian Rupee : భారత రూపాయి విలువ డాలర్తో పోలిస్తే చరిత్రలోనే కనిష్ట స్థాయికి చేరుకోవడం దేశ ఆర్థిక రంగంలో…
Ration Card : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో (PDS) కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. రేషన్ సరుకుల…
SRH vs RCB : ఐపీఎల్ 2026 సీజన్లో అత్యంత ఆసక్తికర మ్యాచ్లలో ఒకటైన Sunrisers Hyderabad (SRH) vs…
Tilak : భారతీయ సంస్కృతిలో నుదిటిపై బొట్టు లేదా తిలకం పెట్టుకోవడం అనేది వేల ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం. ముఖ్యంగా…
Gods : హిందూ సంప్రదాయాల్లో దేవతల ఆరాధనకు ప్రత్యేకమైన నియమాలు, ఆచారాలు ఉన్నాయని పురాణాలు మరియు శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయం…
Lemon Ginger Tea : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది సహజ పానీయాలవైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి…
EMI : దేశంలో ఈఎంఐలపై స్మార్ట్ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఖరీదైన మొబైల్ ఫోన్లను…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ చిత్రం Peddi పై రోజురోజుకూ అంచనాలు…
TDP NDA : దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ తెలుగు దేశం పార్టీకి మరో…
Bhuma Mounika : టాలీవుడ్ నటుడు Manchu Manoj తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.…
తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుపై కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న కొత్త పెన్షన్ పథకాల…
Heatwave : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో…
This website uses cookies.