
nara lokesh gives warning to his party leaders
Nara Lokesh : ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా జనసేన, టీడీపీ నేతల మధ్య జరిగిన వార్ గురించే చర్చ నడుస్తోంది. అసలు టీడీపీ, జనసేన నేతలు కొట్టుకోవడం అంటేనే అది వైసీపీకి చాన్స్ ఇచ్చినట్టు అవుతుంది. అందుకే దీనిపై అటు పవన్ కళ్యాణ్, ఇటు టీడీపీ యువనేత నారా లోకేష్ సీరియస్ అయ్యారు. ముఖ్యమంత్రి పదవుల గురించి ఇప్పుడు కొట్టుకోవడం కాదు.. ఆ పదవులు వచ్చినప్పుడు చూద్దాం. ఇప్పుడే మీరు ఎందుకు అంత అవేశపడుతున్నారు అని రెండు పార్టీల కార్యకర్తలు, నాయకులకు వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా.. ఇదే ఇష్యూపై నారా లోకేష్ కూడా స్పందించారు. త్వరలోనే మేనిఫెస్టో రూపొందించబోతున్నాం. అది కూడా జనసేన, టీడీపీ రెండు పార్టీలు కలిసి మేనిఫెస్టో రూపొందించబోతున్నాం. టీడీపీ, జనసేన రెండు పార్టీలు కలిసే ఏ కార్యచరణ అయినా రూపొందిస్తాం. జేఏసీ మీటింగ్ లో భవిష్యత్తు కార్యచరణ రూపొందిస్తాం.. అని నారా లోకేష్ చెప్పుకొచ్చారు.
నారా లోకేష్ మాట్లాడుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ కూడా అక్కడే ఉన్నారు. నారా లోకేష్ మాట్లాడుతున్నంత సేపు పవన్.. లోకేష్ నే చూస్తున్నారు. పవన్ గారు చెప్పినట్టు 2024 లో టీడీపీ, జనసేన కలిసి ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడూ లేనంతగా అత్యధిక మెజార్టీతో గెలుస్తుంది. 2024 లో డౌటే లేదు. మాకు పదవులు వద్దు. ప్రజల కోసం, ఆంధ్ర రాష్ట్రం బాగు కోసం మేము ముందుండి నడుస్తున్నాం అంటూ నారా లోకేష్ చెప్పుకొచ్చారు. త్వరలోనే ఎన్నికలకు పార్టీలు సమాయత్తం అవుతాయని.. ఎలాంటి నిర్ణయాలు అయినా రెండు పార్టీలు కలిసి నిర్ణయం తీసుకుంటాయని.. దీనిపై ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు కలిసి కట్టుగా పని చేయాలని సూచించారు.
ప్రజల కోసమే మేము కలిశాం. మా పార్టీలు కలిశాయని నారా లోకేష్ అన్నారు. అందుకే.. జనసేన, టీడీపీ రెండు పార్టీల నేతలు అస్సలు కంగారు పడొద్దని.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి కోసం రెండు పార్టీల నేతలు కలిసికట్టుగా పని చేయాలని.. అప్పుడే అరాచక పాలన నుంచి ఆంధ్ర ప్రజలకు విముక్తి కలుగుతుందని స్పష్టం చేశారు.
T20 World Cup 2026: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ICC T20 World Cup 2026లో సౌతాఫ్రికా తన…
Telangana : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్కంఠను రేపుతున్నాయి. సుమారు 30కి పైగా మున్సిపాలిటీల్లో…
Rashmi Gautam : తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ కలిగిన యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. జబర్దస్త్ షో ద్వారా…
Shivajyothi : ప్రముఖ యాంకర్ శివజ్యోతి తల్లి అయ్యారు. తీన్మార్ వార్తలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శివజ్యోతి,…
Womens : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Andhra Pradesh Government 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి…
Nara Lokesh : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకటే చర్చ నడుస్తోంది, అదేంటంటే నారా లోకేష్ పట్టాభిషేకం ఎప్పుడు అని.…
Maruti Mini Brezza 2026 Review : భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి Maruti Suzuki మరోసారి మార్కెట్లో…
Rythu Bharosa : తెలంగాణలో యాసంగి సాగు పనులు ఊపందుకున్న వేళ, రైతులకు గొప్ప శుభవార్త అందించబోతుంది తెలంగాణ సర్కార్.…
This website uses cookies.