Pawan Kalyan : గోటితో పోయే దాన్ని గొడ్డలి దాకా.. సధ్య థియేటర్ ఇష్యూ పవన్ కల్యాణ్ ఫస్ట్ రియాక్షన్..!
Pawan Kalyan : సంధ్య థియేటర్ ఘటన అటు సినీ పరిశ్రమకు, తెలంగాణ ప్రభుత్వం మధ్య కాస్త దూరాన్ని పెంచే అవకాశాన్ని ఇచ్చింది. సంధ్య థియేటర్ ఘటన వల్ల ఒక మహిళ మృతి చెందగా ఆ టైం లో అల్లు అర్జున్ ర్యాలీ చేయడం వల్లే అది జరిగిందని అందరు అల్లు అర్జున్ దే తప్పని అన్నారు. ఐతే ఈ ఇష్యూపై రకరకాల వెర్షన్స్ అన్ని తెలిసిందే. ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. అల్లు అర్జున్ ఒక పూట జైలుకి కూడా పంపించారు. ఐతే అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రస్తావించి ఇక మీదట బెనిఫిట్ షోస్ ఉండవని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ఆ తర్వా ఎఫ్.డీ.సీ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో సినీ పెద్దలు సీఎం రేవంత్ తో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నా టికెట్ రేట్లు, బెనిఫిట్ షోస్ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గదని తేల్చి చెప్పారు.
Pawan Kalyan : గోటితో పోయే దాన్ని గొడ్డలి దాకా.. సధ్య థియేటర్ ఇష్యూ పవన్ కల్యాణ్ ఫస్ట్ రియాక్షన్..!
ఐతే ఇప్పటివరకు ఈ గొడవపై పవన్ కళ్యాణ్ స్పందించలేదు. ఐతే లేటెస్ట్ గా ఈ విషయంపై పవన్ కళ్యాణ్ మాట్లాడారు. సంధ్య థియేటర్ ఘటన గోటితో పోయే దాన్ని గొడ్డలిదాకా తెచ్చారని అన్నారు. అభిమాని మృతి చెందిన విషయం తెలియగానే వాళ్ల ఇంటికి వెళ్లి పరామర్శించాలి.. మనవతా వృక్పథం లోపించినట్లైంది అంటూ ఇన్ డైరెక్ట్ గా అల్లు అర్జున్ చేసిన దానిపై తన అసంతృప్తిని వెల్లబుచ్చారు పవన్ కళ్యాణ్.
ఐతే ఈ ఇష్యూ జరిగిన టైం లో ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్లి మళ్లీ అక్కడ నుంచి నెక్స్ట్ డే అమరావతి వచ్చారు పవన్. ఇప్పటిదాకా ఈ ఇష్యూపై నోరు విప్పని పవన్ తాజాగా మనవతా దృక్పథం అంటూ అల్లు అర్జున్ పైనే తప్పు ఉందన్నట్టు ఇన్ డైరెక్ట్ గా కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Rishabh Pant : టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ టెస్ట్ క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్తో…
Actress : ఒకనాటి బాలీవుడ్ అందాలభామ రాణీ ముఖర్జీ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ప్రస్తుతం సినిమాలకి కాస్త దూరంగానే…
Vangalapudi Anitha : వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత…
Warangal Congress : కాంగ్రెస్ పార్టీకి కొండా దంపతులు కావాలో లేక తాము కావాలో తేల్చి చెప్పాలని ఉమ్మడి వరంగల్…
RK Roja : ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్లా డైలాగులు చెప్పాడని, ఇప్పుడు మాత్రం రబ్బర్ లా…
Telangana : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో విద్యా రంగం పట్ల…
Wife : జోగుళాంబ గద్వాల జిల్లాలో నవ వరుడి హత్య ఘటన తెలంగాణలో సంచనలం సృష్టిస్తోంది. మృతుడి భార్య ఐశ్వర్య,…
Ration Cards : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ పథకం అమలులో మరింత కట్టుదిట్టమైన చర్యలుచేపడుతుంది. ఇటీవల పౌరసరఫరాల శాఖ…
This website uses cookies.