Revanth Reddy : మీడియాను పండబెట్టి తొక్కుతా… రేవంత్ రెడ్డి వార్నింగ్.. వీడియో వైరల్

Advertisement
Advertisement

Revanth Reddy : మీడియాను పండబెట్టి తొక్కుతా అంటూ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. నిజానికి రేవంత్ రెడ్డికి కోపం వస్తే బూతులు మాట్లాడుతారు. అది అందరికీ తెలుసు. కోపంలో ఆయన ఏం మాట్లాడుతారో ఎవ్వరికీ అర్థం కాదు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డిపై చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఆ ఆరోపణలపై ఆయన కూడా ఎక్కువగా స్పందించరు. డబ్బులకు అమ్ముడుపోయాడని, ఆయన పేరు రేవంత్ రెడ్డి కాదు.. రేటెంత రెడ్డి అని.. తెలంగాణలో కాంగ్రెస్ సీట్లు మొత్తం అమ్ముకున్నాడని ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. అసలు రేవంత్ రెడ్డి ఒక్కో టికెట్ ను పది కోట్లకు అమ్ముకున్నాడు అని కూడా కాంగ్రెస్ నాయకులే ఆరోపణలు చేశారు. చివరకు కొందరు నాయకులకు రేవంత్ తో పడక.. పార్టీనే వదిలేసి వేరే పార్టీలో చేరిన సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఎప్పటి నుంచే పార్టీనే నమ్ముకొని ఉన్న చాలా మంది సీనియర్ నాయకులు అయితే రేవంత్  పోరు పడలేక పార్టీని వదిలేసి వెళ్లిపోయారు.

Advertisement

ఇక.. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో కాంగ్రెస్ పార్టీ ప్రచార జోరును పెంచింది. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి తాజాగా ఓ చోట మాట్లాడుతూ మీడియాపై రెచ్చిపోయారు. మామూలుగా కాదు.. బూతులు మాట్లాడుతూ మీడియాను తిట్టేశారు. లోఫర్ నా కొడుకులు.. కొన్ని చానెళ్లు ఉన్నాయి.. వాళ్ల చేతుల్లో ఉంది కదా అని అడ్డగోలుగా వేస్తే చూస్తూ ఊరుకుంటామా? బండకేసి తొక్కి పేగులు తీస్తా బిడ్డ.. గాడిదా నా కొడుకులను ఒక్కొక్కరిని. మీకు ఎవ్వరు కనిపిస్తే వారి దగ్గరికి వెళ్లి మైక్ తీసుకొని వాళ్ల మూతుల్లో పెడితే.. వాళ్లు కూతలు కూస్తే వాటిని వివరించే ఓపిక, తీరిక నాకు లేదు. అట్లాంటి లఫూట్ నా కొడుకులకు నేను సమాధానం చెప్పలేను. వాళ్ల దగ్గర ఏముంటే అది అన్నీ చూపించుకోమని చెప్పండి. నాకేం అభ్యంతరం లేదు అంటూ రేవంత్ రెడ్డి రెచ్చిపోయారు.

Advertisement

Revanth Reddy : రేవంత్ రెడ్డి ఎందుకు అంతలా ఫైర్ అవుతున్నాడు?

రేవంత్ రెడ్డి అంతలా ఫైర్ అవడానికి కారణం ఉందని కాంగ్రెస్ అభిమానులు అంటున్నారు. బీఆర్ఎస్ అనుకూల మీడియా కావాలని కాంగ్రెస్ పార్టీపై, రేవంత్ రెడ్డిపై బురద జల్లుతోందని.. అందుకే రేవంత్ రెడ్డి అలా మాట్లాడుతున్నారని అంటున్నారు. ఏది ఏమైనా ఎన్నికల సమీపిస్తున్న వేళ రేవంత్ కొంచెమైనా నోరు అదుపులో పెట్టుకోవాలి కానీ.. ఇలా మాట్లాడితే పార్టీకే నష్టం అంటూ నెటిజన్లు కూడా ఫైర్ అవుతున్నారు. మొత్తానికి ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Advertisement

Recent Posts

India : ఇండియాపై క‌న్నెర్ర చేసిన ప్ర‌కృతి… రిపోర్ట్‌తో సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి…!

India : మన దేశాన్ని ప్రకృతి పగబట్టిందా? అంటే అవును అనిపిస్తుంది. ప్ర‌స్తుత ప‌రిస్థితులు ప్ర‌జ‌ల‌ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.…

9 hours ago

Trisha : ఎంత బ్ర‌తిమాలినా విన‌లేదు.. త్రిష వ‌ల‌న నా జీవితం నాశనం అయిందంటూ సంచ‌ల‌న కామెంట్స్

Trisha : సౌత్ అగ్ర నటీమణుల్లో త్రిష ఒకరు. నాలుగు పదుల వయసులో కూడా త్రిష డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు.…

10 hours ago

UPSC కంబైన్డ్ జియో-సైంటిస్ట్ 2024 నోటిఫికేషన్ విడుద‌ల‌.. సెప్టెంబర్ 24 వరకు ద‌ర‌ఖాస్తుకు అవ‌కాశం..!

UPSC  : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంబైన్డ్ జియో-సైంటిస్ట్ 2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆసక్తి మరియు అర్హత…

11 hours ago

Fish Venkat : ఫిష్ వెంక‌ట్ అనారోగ్య ప‌రిస్థితి తెలుసుకొని చ‌లించిపోయిన చిరు, చ‌ర‌ణ్‌.. వెంట‌నే ఏం చేశారంటే..!

Fish Venkat : టాలీవుడ్‌లో కొంద‌రు స్టార్స్ ఒకానొక‌ప్పుడు ఓ వెలుగు వెలిగి ఇప్పుడు మాత్రం చాలా దారుణ‌మైన స్థితిని…

12 hours ago

Eating Food : ఆహారం తినడానికి కూడా వాస్తు నియమాలు ఉన్నాయని మీకు తెలుసా..?

Eating Food : హిందూమతంలో జీవశాస్త్రానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. వాస్తు దోషాలు యొక్క ప్రభావం జీవితంపై కూడా పడుతుందనేది…

13 hours ago

Pithapuram : పిఠాపురంలో ఏం జ‌రుగుతుంది.. వ‌ర్మ వ‌ర్సెస్ జ‌న‌సేన‌ ?

Pithapuram : ప‌వ‌న్ క‌ళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేయ‌డంతో ఆ పేరు నెట్టింట తెగ మారుమ్రోగింది.పిఠాపురం వైపు ప్ర‌జ‌లు క్యూలు…

14 hours ago

Tonsils : ట్యాన్సిల్ నొప్పిని ఇంటి నివారణలతో కూడా తగ్గించవచ్చు… ఎలాగంటే…!

Tonsils : మనకు జలుబు చేస్తే ట్యాన్సిల్స్ రావడం కామన్. అయితే ఈ టాన్సిల్స్ నాలుక వెనక గొంతుకు ఇరువైపులా…

17 hours ago

Internet : ఇంటర్నెట్ అడిక్షన్ ను ఈజీగా వదిలించుకోవచ్చు… ఎలాగో తెలుసా…!!

Internet  : ప్రస్తుత కాలంలో ఎంతోమంది మద్యం మరియు గంజాయి, పొగాకు లాంటి చెడు వ్యసనాలకు బానిసలు అయ్యి వారి…

18 hours ago

This website uses cookies.