Sri Reddy : పిచ్చి కుక్కలు వెంట పడతాయి అంటూ పవన్ కళ్యాణ్ పై శ్రీ రెడ్డి సీరియస్ కామెంట్స్..!!

Sri Reddy : నటి శ్రీరెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సీరియస్ వ్యాఖ్యలు చేసింది. ఏప్రిల్ నెలలో పవన్ ఢిల్లీ పర్యటన చేపట్టడం తెలిసిందే. ఆ సమయంలో మిత్రపక్షం బీజేపీ పార్టీ పెద్దలతో కలవడం జరిగింది. పవన్ రెండు రోజుల ఢిల్లీ పర్యటన ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. అయితే ఈ పర్యటనపై తాజాగా శ్రీరెడ్డి తన యూట్యూబ్ ఛానల్ లో లైవ్ పెట్టి సెటైర్లు వేసింది. పవన్ ఢిల్లీ పర్యటన తర్వాత చంద్రబాబు సీరియస్ అయ్యారని చెప్పుకొచ్చింది.

Sri Reddy Comments On Pawan Kalyan

తనకు అన్ని పార్టీలో మనుషులు ఉన్నారని..పవన్ పై చంద్రబాబు మండిపడినట్లు తెలిపింది. పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు వాతల మీద వాతలు పెడుతున్నారని.. శ్రీ రెడ్డి చెప్పుకొచ్చింది. పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన తన పరువు తీసుకునేలా చేసుకున్నాడని పేర్కొంది. పిల్ల సైనిక్స్ మధ్య కూడా పరువు పోయింది. ఆఖరికి వారాహి తుప్పుపట్టే పరిస్థితి వెళ్ళిపోయింది. దీంతో ఆ వాహనం వెనకాల పిచ్చి కుక్కలు వెంట పడతాయి అని శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది.

Sri Reddy Comments On Pawan Kalyan

ఆ వారాహి వాహనంపై నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ టీలు టిఫిన్లు అమ్ముకోవాలి.. దానికి తప్ప ఇంక దేనికి అది పనికిరాదు అని శ్రీరెడ్డి సెటైర్లు వేసింది. వారాహి వాహనం పట్టుకెళ్ళి విజయవాడ సెంటర్ లో టీ స్టాల్ పెట్టుకోండి అని శ్రీరెడ్డి కామెడీ చేసింది. ఇంకా అనేక రకాలుగా పార్టీలకు సంబంధించి పొలిటికల్ గా పవన్ కళ్యాణ్ పై శ్రీరెడ్డి వ్యంగ్యంగా ఈ లైవ్ లో విమర్శలు చేయడం జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Recent Posts

New Pension Rules: కొత్త పెన్షన్ రూల్స్‌పై క్లారిటీ ఇచ్చిన కేంద్ర సర్కార్

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…

7 hours ago

BC Youth Employment : బీసీలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్..

BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…

8 hours ago

Wife Killed : ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య..అది కూడా పెళ్లైన 30ఏళ్లకు..ఏంటి ఈ దారుణం !!

wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…

9 hours ago

Hair-Pulling Fight : మెట్రో ట్రైన్ లో పొట్టుపొట్టుగా కొట్టుకున్న ఇద్దరు మహిళలు

డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…

11 hours ago

Lord Vinayaka | సబ్బులు, షాంపూలతో గణనాథుడు..అంద‌రిని ఆక‌ట్టుకుంటున్న వినాయ‌కుడి ప్ర‌తిమ‌

Lord Vinayaka |  తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…

12 hours ago

Vodafone | రూ.1కే రూ.4,999 విలువైన Vi ప్లాన్.. వోడాఫోన్ ఐడియా వినియోగదారులకు బంపర్ ఆఫర్!

Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…

13 hours ago

Manchu Manoj | ఆమె త‌మిళ‌నాట పెద్ద రౌడీ… ఆ హీరోయిన్ గురించి మ‌నోజ్ అలా అన్నాడేంటి?

Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…

14 hours ago

Lord Ganesh | పూజ‌లు అందుకోకుండానే గ‌ణేషుని నిమ‌జ్జ‌నం.. అలా ఎందుకు చేశారంటే..!

Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్‌ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…

15 hours ago