
Today Top Telugu News 29-11-2023
Today Top Telugu News : ఇషాన్ కిషన్(Ishan Kishan) తప్పిదం వల్లనే మూడో టీ20(India vs Australia third t20) ఓడిపోయామని టీమిండియా చెబుతోంది. ఎందుకంటే అక్షర్ పటేల్ బౌలింగ్ లో 19.4 వద్ద బంతిని వేసిన మాథ్యూ క్రీజును వదిలి ముందుకు వచ్చి ఆడబోయాడు. కానీ.. బ్యాట్ ను మిస్ అయిన బాల్ వెళ్లి ఇషాన్ చేతుల్లోకి వెళ్లింది. స్టంపింగ్ చేసి అప్పీల్ చేసినా రీప్లేలో నాటౌట్ గా తేలింది.
టీమిండియా హెడ్ కోడ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) పదవీ కాలం పొడిగిస్తూ బీసీసీఐ(BCCI) కీలక నిర్ణయం, సహాయక సిబ్బంది కాంట్రాక్ట్ ను కూడా పొడిగిస్తున్నట్టు ప్రకటన
ఎల్బీ నగర్(LB Nagar) లో ఒక పార్టీ అభ్యర్థి ఓటర్లకు(Money distribution to voters) డబ్బులు పంపే విధానం తెలిస్తే మతిపోతుంది. ఎందుకంటే.. ఫోన్ కు వచ్చిన మెసేజ్ చేసుకొని కిరాణ షాపునకు వెళ్లి సరుకులు కావాలని చెబితే వాళ్లు ఒక పొట్లం ఇస్తారు. అందులో డబ్బులు ఉంటాయి. దాన్ని విప్పి డబ్బులు తీసుకుంటున్నారు ఓటర్లు.
మహిళల కోసం కేంద్రం(Central Govt new scheme for Ladies) గుడ్ న్యూస్ చెప్పింది. మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్లు అందించాలని నిర్ణయించింది. 2023-24 నుంచి 2025-26 మధ్యకాలంలో 15 వేల స్వయం సహాయక బృందాలకు డ్రోన్లను కేంద్రం ఇవ్వనుంది.
రేపు తెలంగాణ ఎన్నికల అనంతరం ఎగ్జిట్ పోల్స్(Telangan Exit polls 2023) ఫలితాలు విడుదల చేస్తామని ప్రకటించిన ఆరా సంస్థ
ఫేక్ ఆడియోలు, ఫేక్ న్యూస్ తయారు చేసి రిలీజ్ చేయడానికి సునీల్ కనుగోలు(Sunil kanugolu Team) టీమ్ ప్రయత్నం. కొడంగల్ లో బీఆర్ఎస్ ఓటమి అని కేటీఆర్ అన్నట్టుగా ఫేక్ ఆడియో, ఫేక్ న్యూస్ తయారు చేసిన సునీల్ టీమ్.
ఇంటెలిజెన్స్ బ్యూరో పేరుతో తెలంగాణలో ఫేక్ సర్వే హల్ చల్(Intelligence Bureau fake survey in Telangana)
స్మితా సభర్వాల్(Smita Sabarwal) కు నీటిపారుదల శాఖ(Irrigation department) బాధ్యతలను అప్పగించిన తెలంగాణ ప్రభుత్వం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రజత్ కుమార్ ఉన్నారు. ఈనెల 30న ఆయన పదవీ విరమణ చేయనున్నారు.
కొందరు ఓటర్లకు(Telangana Assembly Election polling) రెండు చోట్ల ఓట్లు ఉన్నాయి. హైదరాబాద్ లో ఒక ఓటు, సొంతూరులో ఒక ఓటు ఉంది. దీంతో ఉదయం హైదరాబాద్ లో వేసి, సాయంత్రం ఊరిలో వేయాలని భావిస్తున్నారు. కానీ.. రెండు ఓట్లు ఉన్నా కూడా దగ్గర్లో ఉన్న పోలింగ్ కేంద్రంలో ఒక్క ఓటు మాత్రమే వేయాల్సి ఉంటుంది. రెండు ఓట్లు సాధ్యం కావు.
(KTR)కేటీఆర్ పై ఎన్నికల సంఘానికి(Election Commission) కాంగ్రెస్(Congress) ఫిర్యాదు చేసింది. ఆయన ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. బీఆర్ఎస్ కార్యాలయంలో రక్తదానం చేసి దీక్షా దివాస్ నిర్వహించడానికి కాంగ్రెస్ తప్పుపట్టింది.
సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu).. ఇండస్ట్రీకి వచ్చి 44 ఏళ్లు అవుతోంది. 1979 లో నీడ అనే సినిమాలో బాలనటుడిగా తన సినీ కెరీర్ ను మహేశ్ బాబు స్టార్ట్ చేశారు.
తెలంగాణలో రేపు ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి(Revanth Reddy) నాంపల్లి దర్గా(Nampally Darga)ను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బిర్లా మందిర్ ను దర్శించుకున్నారు. ఆరు గ్యారంటీల కార్డుకు రేవంత్ పూజలు చేయించారు.
Telangana Chicken Shops Strike : మాంసాహార ప్రియులకు, ముఖ్యంగా చికెన్ అంటే ప్రాణం పెట్టే తెలంగాణ వాసులకు ఇది…
Kodali Nani : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లా…
Gold Silver Rate April 1st 2026 : పసిడి ప్రియులకు, సామాన్య కొనుగోలుదారులకు బులియన్ మార్కెట్ నుంచి వరుస…
Karthika Deepam 2 April 1st 2026 Episode : బుల్లితెరపై విశేష ఆదరణ పొందుతున్న 'కార్తీక దీపం 2'…
Hot Water : సాధారణంగా వేసవి కాలం రాగానే అందరూ చల్లటి నీళ్లతో స్నానం చేయడానికి ఇష్టపడతారు. కానీ ఎండలు…
Aloe Vera Juice : వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుండి శరీరాన్ని కాపాడుకోవడానికి కలబంద రసం ఒక అద్భుతమైన…
Fennel Seeds : ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది కడుపు ఉబ్బరం మరియు గ్యాస్…
Trump Modi Putin : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఇరాన్ అమెరికా యుద్ధ వాతావరణాన్ని గమనిస్తే దీని వెనుక రష్యా…
India : ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా వ్యవస్థలు ఒడిదుడుకులకు లోనవుతున్న తరుణంలో భారతదేశం తన శక్తి అవసరాల కోసం ఒక…
Trisha - Vijay : తమిళ రాజకీయాల్లో ప్రస్తుతం దళపతి విజయ్ పేరు మారుమోగిపోతోంది. తన సొంత పార్టీ తమిళగ…
CM Revanth Reddy : తెలంగాణ ప్రజల ఆరోగ్యం విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు నిజంగా అభినందనీయం.…
Mobile Recharge : మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల విషయంలో సామాన్యులకు ఊరటనిచ్చేలా భారీ మార్పులు రాబోతున్నాయి. ఇప్పటివరకు టెలికాం సంస్థలు…
This website uses cookies.