Woman Ks To CM Jagan Photo video viral
CM Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు చాలా రసవతరంగా ఉన్నాయి. ఈసారి గెలవకపోతే ఇంకా పార్టీ మూసేసుకునే పరిస్థితి అన్నట్టు చంద్రబాబు టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో కష్టపడుతున్నారు. మరోపక్క రాబోయే ఎన్నికలలో గెలిస్తే 30 సంవత్సరాల పాటు తిరుగుండదని వైసీపీ నేతలకు జగన్ దిశ నిర్దేశం చేస్తున్నారు. ఇదే సమయంలో పోటీ చేసే ప్రజాప్రతినిధులు నాయకులను నిత్యం ప్రజలలో ఉండేవిధంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ap cm ys jagan new strategy in ap politics
కచ్చితంగా వచ్చే ఎన్నికలలో 175 కి 175 టార్గెట్ పెట్టుకొని సంచలన వ్యూహాలు పన్నుతున్నారు. ప్రతి ప్రాంతానికి పార్టీ తరఫున రథసారథులు నియమిస్తూ నేతలతో ప్రజలతో మమేకమయ్యేలా.. ప్రజాస్పందన తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా మా భవిష్యత్తు నువ్వే జగనన్న అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పార్టీ నేతలు రథసారథులు ప్రతి ఇంటికి వెళ్లి ఆ ఇంటికి జగన్ ప్రభుత్వం ద్వారా
Woman Ks To CM Jagan Photo video viral
వచ్చిన పథకాలు వివరిస్తూ ఇంకా పాలన గురించి ఇస్తున్న పథకాలు గురించి వారిని ప్రశ్నలు అడుగుతూ ప్రజానాడి తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో ఒక ఇంటికి వెళ్లిన సమయంలో ఓ మహిళ తన పెద్ద కొడుకు అంటూ జగన్ స్టిక్కర్ కి ముద్దులు పెట్టి తన అభిమానాన్ని చాటుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పెద్ద మహిళలు మాత్రమే కాదు చిన్నపిల్లల సైతం జగన్ స్టిక్కర్లకు ముద్దులు పెడుతూ.. ప్రేమను కనబరుస్తున్నారు.
Koppula Narasimha Reddy : మన్సూరాబాద్ డివిజన్ హయత్ నగర్ ప్రాంతంలోని T.Nagar కాలనీ రోడ్డు నెం:-3లో సుమారు 11.00…
Mahesh Kumar Goud : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తుందని పీసీసీ చీఫ్ మహేష్కుమార్గౌడ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమమే…
Lady Aghori : అఘోరి వర్షిణికి సంచలన హెచ్చరిక చేసారు. ఇకనైనా మమ్మల్ని వదిలేయండి.. లేకపోతే సచ్చిపోతాం అంటూ వారు…
Divi Vadthya : బిగ్బాస్ రియాలిటీ షో ద్వారా పాపులర్ అయిన వారిలో దివి వైద్య ఒకరు. హైదరాబాద్కు చెందిన…
UPI : డిజిటల్ చెల్లింపుల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. డీమానిటైజేషన్ తర్వాత దేశవ్యాప్తంగా నగదు లేని లావాదేవీలు విస్తృతంగా జరిగిపోతున్నాయి.…
Ponguleti Srinivasa Reddy : రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి పార్టీలకతీతంగా ‘ఇందిరమ్మ ఇళ్లు’ నిర్మిస్తామని, ఈ నెలాఖరులోగా అన్ని…
GPO Posts : రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పాలనాధికారి (జీపీవో) పోస్టులన్నింటినీ నేరుగా భర్తీ చేయాలని ఆలోచనలో ఉంది. గతంలో…
Janhvi Kapoor : టాలీవుడ్లో జాన్వీ కపూర్ మరింత బిజీ అవుతోంది. 2018లో 'ధడక్' సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన…
This website uses cookies.