Categories: ExclusiveNewspolitics

Ys Jagan : జ‌గ‌న్‌ని ఓడించి మెల్ల‌గా అక్క‌డ నుండి జారుకున్న స‌లహాదారులు..!

Ys Jagan : ఏపీలో రాజ‌కీయాలు ఎంత ఆసక్తిక‌రంగా మారాయో మ‌నం చూశాం. వైనాట్ 175 అన్న జ‌గ‌న్ 11 స్థానాల‌కే ప‌రిమితం అయ్యాడు. దీంతో త‌న ఓట‌మికి లెక్క‌లు వేసుకుంటున్నాడు జ‌గన్. అయితే అధికారంలో ఉండగా పార్టీ కోసం పనిచేసిన వారు, సాధారణ కార్యకర్తలు, అభిమానుల్ని పూర్తిగా దూరం చేసేసి జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లి క్యాంప్‌ ఆఫీస్‌కు మాత్రమే పరిమితం చేయడంలో కొందరు సలహాదారుల పాత్ర ఉంది అని అర్ధం అవుతుంది. కాగితాలపై రాసిచ్చి వాటిని మాత్రమే చదవడానికి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని పరిమితం చేయగలిగారు. ఐదేళ్లలో మీడియాతో మాట్లాడకుండా, ప్రశ్నించే అవకాశమే ఎవరికి దక్కనివ్వకుండా చేయడంలో ఇలాంటి సలహాదారులే ప్రధాన పాత్ర పోషించారు.

Ys Jagan నిండా ముంచేశారు..

ఇప్పుడు ఆయ‌న‌ని అన్ని విధాలుగా భ్రష్టు పట్టించి, వైసీపీ ఓటమిలో తమ వంతు పాత్ర పోషించిన సలహాదారులు ఎవరు ఇప్పుడు తాడేపల్లిలో కనిపించడం లేదని ప్రచారం జరుగుతోంది. గత ఐదేళ్లలో ఉపాధి హామీ పథకంలో భాగంగా సొంత వారికి పెద్ద ఎత్తున సలహాదారుల పోస్టుల్ని వైసీపీ కట్టబెట్టింది. వారిలో చాలామంది నామమాత్రంగా సర్దుకుపోయినా నలుగురైదుగురు మాత్రం బాగా పెత్తనం చెలాయించారు. ఏ మంత్రి ఏమి చేయాలన్న, ఏ శాఖలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న సదరు సలహాదారుడికే బాధ్యత అప్పగించేవారు. ఫక్తు ప్రాంతీయ పార్టీగా వైసీపీని నడిపించి బొక్కబొర్లా పడ్డానికి సదరు సలహాదారుడే కారణమనే విమర్శ‌లు ఉన్నాయి.

Ys Jagan : జ‌గ‌న్‌ని ఓడించి మెల్ల‌గా అక్క‌డ నుండి జారుకున్న స‌లహాదారులు..!

సర్వేలు, నివేదికల పేరిట కోట్లు కూడబెట్టకోవడం వెనుక కూడా కొందరు సలహాదారుల ప్రమేయం ఉంది. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో అధికారాన్ని నిలబెట్టుకోవడం కూడా ముఠాలుగా జట్టుకట్టి జగన్‌ను నిండా ముంచేశారనే వాదనలు ఉన్నాయి. ప్రధానంగా ఆర్థిక ప్రయోజనాలే లక్ష్యంగా వీరు పనిచేశారనే విమర్శ‌లు ఉన్నాయి. అధికార పార్టీ తరపున గత ఏడాదిన్నర కాలంలో సాగిన ప్రచారంలో కూడా సిఎంఓలో పనిచేసిన వ్యక్తులే బినామీ పేర్లతో సొమ్ము కూడబెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారం పార్టీ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. ఇక జ‌గ‌న్‌ని నిండా ముంచేసిన సలహాదారుల్లో పలువురు ఇళ్లు కూడా ఖాళీ చేసి తాడేపల్లి నుంచి మాయం అయిపోయారు అని టాక వినిపిస్తుంది. ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు బీరాలు పలికిన వారు కనీసం ఫోన్లకు కూడా అందుబాటులో లేకుండా పోయారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Recent Posts

GST 2.0 : బంగారం ధర దిగొస్తుందా..?

GST 2.0 Effect Gold Price Reduce : కేంద్ర ప్రభుత్వం జీఎస్‌టీ వ్యవస్థలో తీసుకొచ్చిన తాజా సంస్కరణలు విప్లవాత్మకమని…

8 hours ago

Govt Jobs: దేశంలో ఎక్కువ జీతం వచ్చే ప్రభుత్వ ఉద్యోగాలు ఏవో తెలుసా..?

Best Govt Jobs : భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగాలకు ఎప్పటి నుంచీ ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. స్థిరమైన జీతం, భద్రమైన…

9 hours ago

Lokesh Delhi Tour : లోకేష్ ఢిల్లీ అంటే వణికిపోతున్న వైసీపీ

Lokesh Delhi Tour : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ తాజాగా ఢిల్లీ పర్యటన…

10 hours ago

Jagan : రోడ్ పై పార్టీ శ్రేణులు ధర్నా..ఇంట్లో ఏసీ గదిలో జగన్..ఏంటి జగన్ ఇది !!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) మరోసారి రైతు సమస్యల పేరిట ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ నెల 9వ తేదీన యూరియా…

11 hours ago

Harish Rao meets KCR: ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో హరీష్ రావు చర్చలు

Harish Rao met with KCR : BRS అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తన ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో శనివారం…

12 hours ago

I Phone 17 | ఐఫోన్ 17 సిరీస్‌లో కొత్తగా ‘ఎయిర్’ మోడల్ ..భారీ మార్పుల దిశ‌గా..

I Phone 17 | టెక్ దిగ్గజం యాపిల్ తన కొత్త ఐఫోన్ సిరీస్‌ను ఆవిష్కరించేందుకు సన్నద్ధమవుతోంది. 'ఆ డ్రాపింగ్' (Awe…

13 hours ago

e Aadhaar App | ఇక నుండి అన్ని ఆధార్ సేవ‌లు ఒకే యాప్‌లో.. త్వ‌ర‌లోనే అందుబాటులోకి

e Aadhaar App | భారతదేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు తప్పనిసరి. అయితే, ఆధార్ కార్డులో చిన్న చిన్న…

14 hours ago

TGSRTC | మ‌రో గుడ్ న్యూస్ అందించిన తెలంగాణ ఆర్టీసీ.. హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్న ప్ర‌యాణికులు

TGSRTC | తెలంగాణ ఆర్టీసీ బస్సు ప్రయాణాలను మరింత సులభతరం చేసేందుకు స్మార్ట్‌ కార్డులను ప్రవేశ‌పెట్టాల‌ని యోచిస్తుంది. తొలి దశలో…

15 hours ago