
india vs pakistan champions trophy
india vs pakistan : ఇండియన్ క్రికెట్ టీంకు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ఏదేని మ్యాచ్లో ఇండియా బరిలోకి దిగితే చాలు… విన్ అవ్వాలని ఆకాంక్షించేవారు చాలా మందే ఉన్నారు. ఇకపోతే దాయాది దేశమైన పాకిస్థాన్తో భారత్ తలపడినట్లయితే కంపల్సరీగా భారత్ గెలవాలని భారత అశేష ప్రజానీకం కోరుకుంటుంది. కాగా, చాంపియన్స్ ట్రోఫీలోనూ భారత్ ఒకవేళ పాకిస్థాన్తో తలపడితే అందులో ఇండియా విజయం సాధించాలని ప్రతీ ఒక్క భారతీయుడు కోరుకుంటాడు.
ఇక ఇండియా, పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ ఉండంటే చాలు ఇరు దేశాల ప్రజలు టీవీలకు అతుక్కుపోయి చూస్తుంటారు. లైవ్ అప్డేట్స్ తెలుసుకుంటుంటారు. కాగా, పాకిస్థాన్ కంట్రీతో డిఫరెన్సెస్ కారణంగా కొన్నాళ్లుగా ఇండియా ఆ దేశంలో పర్యటనలు చేయడం మానుకుంది. ఈ క్రమంలోనే 2025లో చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలోనే పాక్ ఆతిథ్యాన్ని భారత్ స్వీకరించి చాంపియన్స్ ట్రోఫీలో భారత్ పార్టిసిపేట్ చేసేనా? అనే విషయమై క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంతకీ ఇండియా ఆ ట్రోఫీలో పాల్గొంటుందా ? అనే విషయమై ఇంత వరకు ఎటువంటి ప్రకటన రాలేదు. కానీ, కేంద్ర మంత్రి చేసిన ప్రకటనతో ఆ మ్యాచ్ పట్ల ఇంకా ఆసక్తి పెరిగింది.
india vs pakistan champions trophy
చాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాల్గొనుందా? అనే అంశంపై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. పాకిస్థాన్ దేశంలో గతంలో పర్యాటకులపై దాడులు జరిగాయని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే అప్పటి పరిస్థితులను బట్టి ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్పై భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు కేంద్రమంత్రి. క్రీడా శాఖ మంత్రి చేసిన ప్రకటనను బట్టి చాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాల్గొనేందుకు సిద్ధంగ లేదని కొందరు వాదిస్తుండగా, అప్పటి పరిస్థితులను బట్టి తప్పనిసరిగా భారత్ పాల్గొంటుందని మరి కొందరు అంటున్నారు. చూడాలి మరి.. అప్పటి వరకు దాయాది దేశమైన పాకిస్థాన్ కంట్రీకి వెళ్లి మరి.. ఆ దేశంలో చాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాల్గొంటుందో లేదో..
CM Revanth Reddy : తెలంగాణ ప్రజల ఆరోగ్యం విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు నిజంగా అభినందనీయం.…
Mobile Recharge : మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల విషయంలో సామాన్యులకు ఊరటనిచ్చేలా భారీ మార్పులు రాబోతున్నాయి. ఇప్పటివరకు టెలికాం సంస్థలు…
Central Govt Employees DA Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు Central Government Employees, పెన్షనర్లకు ఇది నిజంగా…
AP and Telangana Weather Report : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం విచిత్రమైన వాతావరణం నెలకొంది. ఉదయం పూట సూర్యుడు…
Farmer : సాధారణంగా ఏదైనా ప్రభుత్వ ప్రాజెక్టు కోసం భూములు సేకరిస్తే.. రైతులు ఆందోళన చెందుతారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం…
Gold Silver Rate 31st March 2026 : బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న పసిడి ప్రియులకు మళ్లీ సడెన్…
Karthika Deepam 2 March 31st 2026 Episode : స్టార్ మా ఛానెల్లో అత్యంత విజయవంతంగా, ప్రేక్షకుల ఆదరణ…
Pineapple Juice : వేసవి తాపం నుండి ఉపశమనం పొందడానికి పైనాపిల్ రసం ఒక అద్భుతమైన పానీయం అని చెప్పవచ్చు.…
Potatoes : వేసవి కాలంలో బంగాళదుంపలు తినవచ్చా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. సాధారణంగా బంగాళదుంపను ఒక…
Tea With Biscuits : చాలామందికి ఉదయం లేదా సాయంత్రం వేళల్లో వేడివేడి టీతో పాటు బిస్కెట్లు తినడం ఒక…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా ఢిల్లీ పర్యటనలు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ…
INDIAN ARMY : భారతదేశ రక్షణ రంగం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందించిన పది ఏళ్ల భారీ ప్రణాళిక మన దేశ…
This website uses cookies.