
AI+ Smartphone : రూ.5 వేలకే స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ మాములుగా లేవు..!
AI+ Smartphone : ప్రపంచం మొత్తం స్మార్ట్ ఫోన్ చుట్టూనే తిరుగుతంది.. ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ కొనేందుకే మొగ్గు చూపుతున్నారు. కళ్లు చెదిరే ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి దేశీ బ్రాండ్ స్మార్ట్ ఫోన్స్ వచ్చేశాయి. నెక్ట్స్ క్వాంటమ్ షిప్ట్ టెక్నాలజీస్ పేరిట రియల్ మీ ఇండియా, హానర్ మాజీ సీఈఓ మాధవ్ సేత్ కొత్త కంపెనీ ప్రారంభించారు. ఈ సంస్థ నుంచి కొత్తగా ఏఐ + బ్రాండ్ పేరుతో రెండ్ స్మార్ట్ ఫోన్లను మంగళవారం లాంచ్ చేశారు.
AI+ Smartphone : రూ.5 వేలకే స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ మాములుగా లేవు..!
ఏఐ + పల్స్ (4జీ స్మార్ట్ ఫోన్), నోవా (5జీ స్మార్ట్ ఫోన్) మార్కెట్లోకి తెచ్చారు. భారత్ను దృష్టిలో పెట్టుకుని ఏఐ + స్మార్ట్ ఫోన్లనుతీసుకొచ్చినట్లు మాధవ్ సేథ్ ఈ సందర్భంగా తెలిపారు. బడ్జెట్ ధరలో ఉన్నా డిజైన్, వేగం, డేటా భద్రతకు ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు. ఏఐ ప్లస్ పల్స్, ఏఐ ప్లస్ నోవా రెండు ఫోన్లలోనూ 6.7 అంగుళాళ హెడ్డీ ప్లస్ డిస్ ప్లే ఉంటుందని చెప్పారు. 90Hz, 120Hz రిఫ్రెష్ రేటు సపోర్ట్ చేస్తాయన్నారు. ఏఐ ప్లస్ పల్స్ ఫోన్లో Unisco T615, నోవా 5జీలో Unisco T8200 ప్రాసెసర్ ఉంటుందని తెలిపారు.
ఏఐ + పల్స్ స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తోంది 4GB +64GB వేరియంట్ ధర రూ.4,999గా నిర్ణయించారు. 6GB+ 128GB వేరియంట్ ధర రూ.6,999గా నిర్ణయించారు. ఇక 5జీ స్మార్ట్ ఫోన్ ఏఐ ప్లస్ నోవా సైతం రెండు వేరియంట్లలో లభిస్తోంది. 6 GB+ 128GB వేరియంట్ ధర రూ.7,999గా ఉండగా 8GB +128GB ఫోన్ ధర రూ.9,999గా నిర్ణయించారు. ఏఐ ప్లస్ పల్స్ మోడల్ స్మార్ట్ ఫోన్ జూలై 12వ తేదీ నుంచి ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇక ఏఐ ప్లస్ నోవా 5జీ ఫోన్ జూలై 13వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తుంది.
Vijay Karthik - Keerthi Bhat : బుల్లితెర నటి, 'కార్తీకదీపం' ఫేమ్ కీర్తి భట్ మరియు ఆమె కాబోయే…
KCR : తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు సంస్థలు అత్యంత కీలక అడుగు…
Against Mutual Funds : నేటి డిజిటల్ యుగంలో లోన్ తీసుకోవడం చాలా సులభమైపోయింది. పర్సనల్ లోన్, హోమ్ లోన్…
BB JODI Season 2 Promo 1 : బుల్లితెర పాపులర్ డ్యాన్స్ రియాలిటీ షో 'బీబీ జోడీ సీజన్…
ED Tightens Noose on Anil Ambani : ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఏడీఏజీ (ADAG) గ్రూప్ అధినేత అనిల్…
Rythu Bharosa : Telangana రాష్ట్రవ్యాప్తంగా రైతులు ‘రైతు భరోసా’ పథకం కింద ప్రభుత్వం అందించనున్న యాసంగి పెట్టుబడి సాయానికి…
Today Gold Price on January 29th 2026 : బంగారం మరియు వెండి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి.…
Brahmamudi Today Episode Jan 29 : బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahma Mudi). కావ్య…
This website uses cookies.