AI+ Smartphone : రూ.5 వేలకే స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ మాములుగా లేవు..!
AI+ Smartphone : ప్రపంచం మొత్తం స్మార్ట్ ఫోన్ చుట్టూనే తిరుగుతంది.. ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ కొనేందుకే మొగ్గు చూపుతున్నారు. కళ్లు చెదిరే ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి దేశీ బ్రాండ్ స్మార్ట్ ఫోన్స్ వచ్చేశాయి. నెక్ట్స్ క్వాంటమ్ షిప్ట్ టెక్నాలజీస్ పేరిట రియల్ మీ ఇండియా, హానర్ మాజీ సీఈఓ మాధవ్ సేత్ కొత్త కంపెనీ ప్రారంభించారు. ఈ సంస్థ నుంచి కొత్తగా ఏఐ + బ్రాండ్ పేరుతో రెండ్ స్మార్ట్ ఫోన్లను మంగళవారం లాంచ్ చేశారు.
AI+ Smartphone : రూ.5 వేలకే స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ మాములుగా లేవు..!
ఏఐ + పల్స్ (4జీ స్మార్ట్ ఫోన్), నోవా (5జీ స్మార్ట్ ఫోన్) మార్కెట్లోకి తెచ్చారు. భారత్ను దృష్టిలో పెట్టుకుని ఏఐ + స్మార్ట్ ఫోన్లనుతీసుకొచ్చినట్లు మాధవ్ సేథ్ ఈ సందర్భంగా తెలిపారు. బడ్జెట్ ధరలో ఉన్నా డిజైన్, వేగం, డేటా భద్రతకు ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు. ఏఐ ప్లస్ పల్స్, ఏఐ ప్లస్ నోవా రెండు ఫోన్లలోనూ 6.7 అంగుళాళ హెడ్డీ ప్లస్ డిస్ ప్లే ఉంటుందని చెప్పారు. 90Hz, 120Hz రిఫ్రెష్ రేటు సపోర్ట్ చేస్తాయన్నారు. ఏఐ ప్లస్ పల్స్ ఫోన్లో Unisco T615, నోవా 5జీలో Unisco T8200 ప్రాసెసర్ ఉంటుందని తెలిపారు.
ఏఐ + పల్స్ స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తోంది 4GB +64GB వేరియంట్ ధర రూ.4,999గా నిర్ణయించారు. 6GB+ 128GB వేరియంట్ ధర రూ.6,999గా నిర్ణయించారు. ఇక 5జీ స్మార్ట్ ఫోన్ ఏఐ ప్లస్ నోవా సైతం రెండు వేరియంట్లలో లభిస్తోంది. 6 GB+ 128GB వేరియంట్ ధర రూ.7,999గా ఉండగా 8GB +128GB ఫోన్ ధర రూ.9,999గా నిర్ణయించారు. ఏఐ ప్లస్ పల్స్ మోడల్ స్మార్ట్ ఫోన్ జూలై 12వ తేదీ నుంచి ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇక ఏఐ ప్లస్ నోవా 5జీ ఫోన్ జూలై 13వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తుంది.
Parameshwar Reddy : నాచారం మహంకాళి దేవాలయం అభివృద్ధికి నూతనంగా ఎన్నికైన ఛైర్మెన్ ధర్మ కర్తలు బాధ్యతతో కృషి చేయాలని…
Parameshwar Reddy : ఈరోజు గురుపౌర్ణమి guru purnima సందర్భంగా సీనియర్ Congress కాంగ్రెస్ నాయకులు పడమటి మల్లారెడ్డి ఆధ్వర్యంలో శ్రీ…
Mohan Babu : టాలీవుడ్లో విలక్షణ నటుడిగా, విలన్గా, కమెడియన్గా, హీరోగా ఎన్నో మైలురాయిలను చేరుకున్న కలెక్షన్ కింగ్ మోహన్…
Husband Wife : దంపతులు అంటే సమాజానికి ఆదర్శంగా ఉండాలి. ప్రేమ, బాధ్యత కలగలిపిన బంధంగా ఉండాలి. కానీ విశాఖపట్నం…
Shubman Gill : india vs England లార్డ్స్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న Test Match మూడో…
Nirmala Sitharaman : సోషల్ మీడియాలో Social Media ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేరుతో ఒక…
Vemireddy Prashanti Reddy : కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి Vemireddy Prashanti Reddy మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా…
Samantha : తొలుత మోడల్గా వచ్చిన శోభిత ధూళిపాళ్ల sobhita dhulipala ఆ తర్వాత సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ‘రామన్…
This website uses cookies.