
AI+ Smartphone : రూ.5 వేలకే స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ మాములుగా లేవు..!
AI+ Smartphone : ప్రపంచం మొత్తం స్మార్ట్ ఫోన్ చుట్టూనే తిరుగుతంది.. ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ కొనేందుకే మొగ్గు చూపుతున్నారు. కళ్లు చెదిరే ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి దేశీ బ్రాండ్ స్మార్ట్ ఫోన్స్ వచ్చేశాయి. నెక్ట్స్ క్వాంటమ్ షిప్ట్ టెక్నాలజీస్ పేరిట రియల్ మీ ఇండియా, హానర్ మాజీ సీఈఓ మాధవ్ సేత్ కొత్త కంపెనీ ప్రారంభించారు. ఈ సంస్థ నుంచి కొత్తగా ఏఐ + బ్రాండ్ పేరుతో రెండ్ స్మార్ట్ ఫోన్లను మంగళవారం లాంచ్ చేశారు.
AI+ Smartphone : రూ.5 వేలకే స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ మాములుగా లేవు..!
ఏఐ + పల్స్ (4జీ స్మార్ట్ ఫోన్), నోవా (5జీ స్మార్ట్ ఫోన్) మార్కెట్లోకి తెచ్చారు. భారత్ను దృష్టిలో పెట్టుకుని ఏఐ + స్మార్ట్ ఫోన్లనుతీసుకొచ్చినట్లు మాధవ్ సేథ్ ఈ సందర్భంగా తెలిపారు. బడ్జెట్ ధరలో ఉన్నా డిజైన్, వేగం, డేటా భద్రతకు ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు. ఏఐ ప్లస్ పల్స్, ఏఐ ప్లస్ నోవా రెండు ఫోన్లలోనూ 6.7 అంగుళాళ హెడ్డీ ప్లస్ డిస్ ప్లే ఉంటుందని చెప్పారు. 90Hz, 120Hz రిఫ్రెష్ రేటు సపోర్ట్ చేస్తాయన్నారు. ఏఐ ప్లస్ పల్స్ ఫోన్లో Unisco T615, నోవా 5జీలో Unisco T8200 ప్రాసెసర్ ఉంటుందని తెలిపారు.
ఏఐ + పల్స్ స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తోంది 4GB +64GB వేరియంట్ ధర రూ.4,999గా నిర్ణయించారు. 6GB+ 128GB వేరియంట్ ధర రూ.6,999గా నిర్ణయించారు. ఇక 5జీ స్మార్ట్ ఫోన్ ఏఐ ప్లస్ నోవా సైతం రెండు వేరియంట్లలో లభిస్తోంది. 6 GB+ 128GB వేరియంట్ ధర రూ.7,999గా ఉండగా 8GB +128GB ఫోన్ ధర రూ.9,999గా నిర్ణయించారు. ఏఐ ప్లస్ పల్స్ మోడల్ స్మార్ట్ ఫోన్ జూలై 12వ తేదీ నుంచి ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇక ఏఐ ప్లస్ నోవా 5జీ ఫోన్ జూలై 13వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తుంది.
YSRCP: గంగాధర నెల్లూరు రాజకీయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా వైసీపీలో కృపా లక్ష్మి YCP…
Ambati Rambabu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల సమీకరణాలు ఎప్పుడూ వేడి పుట్టిస్తూనే ఉంటాయి. తాజాగా ఒక టీవీ చర్చా…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా వంట గ్యాస్ సరఫరాలో తలెత్తిన ఇబ్బందులు సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.…
Jayashankar : ప్రపంచవ్యాప్తంగా సముద్ర మార్గాల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ భారత్ తన వ్యూహచతురతతో తన నౌకలను సురక్షితంగా ఒడ్డుకు…
Chandrababu and Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ నడుస్తోంది అదేమిటంటే నారా లోకేష్…
YS Jagan : తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారనే వార్త ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను ఊపేస్తోంది.…
Gold and Silver Rate 15 March 2026 : బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న పసిడి ప్రియులకు,…
Curd for Health : పెరుగు అనేది అన్ని కాలాల్లో తినదగిన పోషకాహారం. ముఖ్యంగా వేసవి కాలంలో ఇది శరీరానికి…
Sugarcane Juice : వేసవి కాలం ప్రారంభం కావడంతో ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. మండే ఎండలతో ప్రజలు తీవ్ర అసౌకర్యాన్ని…
Gas Shortage : పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో దేశంలో వంటగ్యాస్ కొరత ఏర్పడుతుందనే వార్తలు ప్రజల్లో ఆందోళన…
SBI Fellowship : డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మంచి అవకాశాల కోసం చూస్తున్న యువతకు దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ…
LPG Gas : ఇరాన్ ప్రాంతంలో జరుగుతున్న యుద్ధ పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.…
This website uses cookies.