Khammam : అందరి కళ్ళు ఖమ్మం వైపే… ఎంపీ టికెట్ కోసం ముగ్గురు దిగ్గజాలు…!

Advertisement
Published by
Advertisement

Khammam : రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తాయి. అంటే గెలవగలిగే అవకాశాలు ఎక్కువగా ఎవరికైతే ఉన్నాయో వారికి టికెట్ ఇవ్వడానికి పార్టీలు సిద్ధంగా ఉంటాయి. అదేవిధంగా పార్టీలు ఏ నియోజకవర్గాలలో అయితే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయో అటువంటి నియోజకవర్గాల కోసం అభ్యర్థులు కూడా క్యూ కట్టుకొని నిలబడతారు. కర్ణాటక మరియు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో వరుసగా విజయాలతో ఊపు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ కు తెలంగాణ రాష్ట్రంలో డిమాండ్ విపరీతంగా పెరిగింది. అందులోనూ ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కి మద్దతు ఎక్కువగా ఉండడంతో అక్కడ ఎంపీ సీట్ల కోసం కాంగ్రెస్ లో పోటీ విపరీతంగా పెరిగిపోయిందని చెప్పాలి. ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు కూడా ఈ సీట్ పైన కన్ను వేయడం జరిగింది.రాజకీయాలలో నిత్యం వ్యూహాలు ప్రతి వ్యూహలతో పాటు అధిష్టానం దగ్గర పలుకుబడి గట్టిగా గొంతు వినిపించే సత్తా ఉన్నవారికి టికెట్ దక్కుతాయనే విషయం అందరికీ తెలిసిందే.ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్ పోటీ చూస్తే ఈ విషయం స్పష్టం అవుతుంది.అయితే పార్లమెంటు ఎన్నికలు ఎంత దూరం లేవు. దాంతో ఎవరికి వారు సత్తా చాటుకోవడానికి టికెట్ దక్కించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఈసారి పోటీలో ఉన్నవారు అన్ని విధాలుగా బలవంతులైన వారే. గత ఏడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టిఆర్ఎస్ ప్రభుత్వం పై కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం సాధించి అధికారంలోకి వచ్చింది. అనంతరం ఏర్పడిన రేవంత్ రెడ్డి మంత్రి వర్గంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కేవలం ఖమ్మం జిల్లాలో మాత్రమే మూడు మంత్రి పదవులను కేటాయించిన విషయం తెలిసిందే.

Advertisement

డిప్యూటీ సీఎం పదవి చేపట్టిన మల్లు భట్టి విక్రమార్క అదేవిధంగా మంత్రి పదవులను దక్కించుకున్న పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు ముగ్గురు కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలే. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు మినహా అన్ని సీట్లను కాంగ్రెస్ గెలుచుకోవడం వెనక ఈ ముగ్గురు నాయకులు కీలకంగా వ్యవహరించారని చెప్పాలి. ఈ ముగ్గురు మంత్రులకు సంబంధించిన వారు ఎంపీ రేసులో ఉండడం నిజంగా ఆసక్తికరమైన పరిణామామని చెప్పుకోవాలి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని ఎంపీ టికెట్ పై ఆశలు పెట్టుకున్నారని సమాచారం. రాజకీయంగా ఎంతో యాక్టివ్ గా ఉండే ఆమె ఇటీవల జరిగిన కొన్ని సభలలో ఈ విషయాన్ని వెల్లడించారు. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని క్లారిటీ ఇచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఈ నేపథ్యంలోనే ఇవన్నీ మల్లు నందినికి కలిసి వస్తాయని అనుచర వర్గం చెబుతోంది. అలాగే బట్టి పోటీ చేసిన ప్రతిసారి నియోజకవర్గమంతా మల్లు నందిని కూడా ప్రచారాలు చేస్తున్నారు. దీంతో ప్రజలకు దగ్గరైన మహిళా నేతగా మల్లునందిని మంచి పేరు సంపాదించుకున్నారు. ఖమ్మం పార్లమెంటు పరిధిలో ఉన్న పరిచయాలు బట్టి నాయకత్వ ప్రతిమ కలిసి వస్తాయని భావనతో పోటీకి సై అంటున్నారని తెలుస్తోంది.

Advertisement

ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మరో కీలక నేత పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు పొంగిలేటి ప్రసాద్ రెడ్డి సైతం ఎంపీ టికెట్ కోసం పోటీ చేస్తున్నారు.అయితే శ్రీనివాసరెడ్డి రాజకీయాలలోకిి వచ్చినప్పటి నుండి మొదట్లో వైఎస్ఆర్సిపి పార్టీలో తర్వాత బిఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ వస్తున్నారు. రాజకీయపరంగా ఆయన ఎలాంటి కార్యక్రమం చేపట్టిన తన సోదరుడు ప్రసాద్ రెడ్డి తెర వెనుక నుండి అన్నీ చూసుకునేవాడు. పార్టీ నేతలకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటారని సమాచారం. అంతేకాక 2014 ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎంపీగా గెలుపొందడానికి ప్రసాద్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథంలోనే ప్రస్తుతం సోదరుడు శ్రీనివాసరెడ్డి ఆశీస్సులతో ఖమ్మం జిల్లా లో ఎంపీ గా ప్రసాద్ రెడ్డి నిలబడతారని తెలుస్తోంది.
ఇక మూడవ అభ్యర్థి అయిన తుమ్మల నాగేశ్వరరావు కొడుకు యుగేందర్ సైతం పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి ఉత్సాహంగా ఉన్నారు. మరి ఈ ముగ్గురిలో ఎవరు విజయం సాధిస్తారో వేచి చూడాల్సిందే.

Advertisement

Recent Posts

Ys Jagan : ఒక్కసారి గా పెరిగిన వైసీపీ ఓటు షేర్ ? జగన్ ఫుల్ హ్యాపీ..!

Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఓటు షేర్ అంశం హాట్ టాపిక్‌గా మారింది. గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని…

2 hours ago

Tomahawk : తోమహాక్ పేరు వింటేనే అమెరికా వణికిపోతోంది.. అంటే ఏంటి.. ఎందుకంత భయం..!

Tomahawk : అమెరికా రక్షణ రంగంలో తోమహాక్ క్షిపణులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దశాబ్దాలుగా శత్రువుల గుండెల్లో నిద్రపోతున్న…

3 hours ago

Pawan Kalyan : వైసీపీకి మళ్ళీ అధికారం… పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్..!

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి.…

4 hours ago

Raghava Mining : రాఘవ మైనింగ్స్ తో దద్దరిల్లిన తెలంగాణ అసెంబ్లీ… Full Details..!

Raghava Mining : తెలంగాణ శాసనసభ వేదికగా రాఘవ మైనింగ్స్ వ్యవహారం ఒక పెద్ద రాజకీయ దుమారాన్నే రేపింది. సభలో…

5 hours ago

Amaravati : అమరావతి చట్టబద్ధత వెనక అతిపెద్ద డ్రామా..?

Amaravati : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం ఎప్పుడూ ఒక హాట్ టాపిక్ గానే ఉంటోంది. తాజాగా అసెంబ్లీలో అమరావతిని ఏకైక…

8 hours ago

New COVID Variant : వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్, లాక్ డౌన్ తప్పదా..?

New COVID Variant : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కొత్త వేరియంట్ 'BA.3.2' 'సికాడా' వేరియంట్ వార్తలు ప్రజల్లో…

9 hours ago

Chicken Price Drop : చికెన్ ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా దిగివచ్చిన ధరలు.. కానీ ఏప్రిల్ 1 నుంచి షాక్!

Chicken Price Drop : ఆదివారం వస్తే చాలు ముక్క లేనిదే ముద్ద దిగని నాన్-వెజ్ ప్రియులకు ఇది నిజంగా…

13 hours ago

Gold Silver Rate 29th March 2026 : మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఒక్కరోజే రూ.2500 జంప్!

Gold Silver Rate 29th March 2026 : బంగారం కొనుగోలు చేయాలనుకునే పసిడి ప్రియులకు ఇది నిజంగా షాకింగ్…

13 hours ago

pachhi chintapandu rasam recipe : నోరూరించే చింతపండు రసం .. ఇలా ఇలా చేస్తే ప్రతిరోజు అదే కావాలంటారు ..!

pachhi chintapandu rasam recipe : పచ్చి చింతకాయలతో తయారుచేసే రసం అనేది మన తెలుగు ఇంటి వంటల్లో ఒక…

15 hours ago

Coffee On Empty Stomach : ఉదయాన్నే ఖాళీ కడుపుతో కాఫీ తాగుతున్నారా? .. అయితే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా ?

Coffee On Empty Stomach : చాలా మంది ఉదయాన్నే నిద్రలేవగానే కాఫీతో తమ రోజును ప్రారంభిస్తారు. ఇది సాధారణంగా…

16 hours ago

Health : ఇది పిచ్చి మొక్క కాదు .. సంజీవనితో సమానం .. వంద అనారోగ్య సమస్యలకు చెక్..!

Health : వాము ఆకులు మనకు అందుబాటులో ఉండే సాధారణ మొక్కలలో ఒకటి అయినప్పటికీ వాటి ఔషధ విలువలు చాలా…

17 hours ago