trs dalith mlas open letter to bandi sanjay
Bandi Sanjay : తెలంగాణ సీఎం కేసీఆర్ పై మరో సారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగింపు సందర్బంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో మరియు ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా కూడా దుమారంను రేపుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ వర్గాల వారు ఆయన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. బండి సంజయ్ దూకుడు చూస్తుంటే ముచ్చటేస్తుంది అంటూ సొంత పార్టీ నాయకులు కితాబిస్తున్నారు. మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఆకట్టుకున్నాయి.
టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయం అన్నట్లుగా భయాందోళనతో ఉంది. ఆ భయంతోనే కేసీఆర్ కూడా రంగంలోకి దిగి పార్టీ నాయకులకు మార్గదర్శకం చేశాడు. ఖచ్చితంగా పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు అంతా కూడా ఓటమి ఖాయం అనే ఆందోళనతో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఉద్యోగ సంఘాలను మచ్చిక చేసుకునేందుకు సీఎం కేసీఆర్ ఫిట్ మెంట్ ను ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. జీతాలు ఇవ్వడమే కష్టంగా ఉందన్న కేసీఆర్ ఇప్పుడు ఈ ఫిట్ మెంట్ ఎలా ఇస్తాడంటూ బండి సంజయ్ ప్రశ్నించాడు.
Bandi Sanjay
2023లో జరుగబోతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవడం ఖాయం.. గోల్కొండ గడ్డపై బీజేపీ జెండా ఎగరడం ఖాయం. గోల్కొండపై బీజేపీ జెండా ఎగురుతున్న సమయంలో కేసీఆర్ ఆ దృశ్యంను చూడాలని కోరుకుంటున్నట్లుగా బండి సంజయ్ అన్నాడు. కేసీఆర్ బీజేపీ అధికారంలో కి వచ్చే విషయాన్ని చూస్తూ ఉండాలని అప్పుడు తనకు చాలా సంతోషంగా ఉంటుందని ఆ సంఘటన అతి త్వరలో జరుగబోతుందని బండి సంజయ్ అన్నాడు. బండి సంజయ్ కలలు చూస్తుంటే కాస్త విడ్డూరంగా అనిపిస్తుంది. కాని కేసీఆర్ ను తెలంగాణ జనాలు అలా చూడబోతున్నారా అంటే ఇప్పట్లో అలా ఏమీ జరుగక పోవచ్చు అంటున్నారు.
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
This website uses cookies.