Fine Rice : సన్నబియ్యం పంపిణీకి బ్రేక్.. ఎందుకంటే !
Fine Rice : హైదరాబాద్ ఖైరతాబాద్ సర్కిల్-7 పరిధిలోని 81 రేషన్ షాపుల పరిధిలో సన్నబియ్యం పంపిణీకి బ్రేక్ పడింది. ప్రతి నెలా కార్డుదారులకు అందజేయాల్సిన సన్నబియ్యం ఈనెల 1వ తేదీ నుంచి ఎన్నికల నియమావళి (కోడ్) కారణంగా నిలిపివేశారు. ఉగాది కానుకగా ఒక్కో కుటుంబానికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం అందించాల్సి ఉండగా, కోడ్ అమలులో ఉండటంతో ప్రభుత్వం తాత్కాలికంగా దీనిని నిలిపివేసింది. దీంతో సర్కిల్-7 పరిధిలోని రూ.2,95,779 మంది రేషన్ కార్డుదారులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
Fine Rice : సన్నబియ్యం పంపిణీకి బ్రేక్.. ఎందుకంటే !
ఎన్నికల నియమావళి నేపథ్యంలో ప్రభుత్వం ఏప్రిల్ నెల కోటా కింద సన్నబియ్యం కాకుండా, దొడ్డి బియ్యాన్ని పంపిణీ చేయాలని నిర్ణయించింది. అధికారుల ఆదేశాల ప్రకారం..రేషన్ డిపోలలో సన్నబియ్యం బస్తాలను ఒక మూలన పెట్టాలని, వాణిజ్యుల ద్వారా కార్డుదారులకు దొడ్డి బియ్యాన్ని అందించాలని సూచించారు. దీనితో ప్రజలకు తక్కువ నాణ్యత కలిగిన బియ్యం మాత్రమే అందుతుందని, ఇది అనేక కుటుంబాలకు అసంతృప్తిని కలిగించిందని కార్డుదారులు అభిప్రాయపడుతున్నారు.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఏప్రిల్ 29 వరకు అమలులో ఉండటంతో మే నెల నుంచి మళ్లీ సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే ఈ పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కనిపిస్తోంది. ఎన్నికల కోడ్ కారణంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు తాత్కాలికంగా నిలిపివేయబడటం వల్ల రేషన్ కార్డుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారుల ప్రకటన ప్రకారం, ఎన్నికలు ముగిసిన వెంటనే సన్నబియ్యం పంపిణీ పునఃప్రారంభం కానుందని తెలియజేశారు.
Rashmi Gautam : బుల్లితెర సెన్సేషన్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు . వ్యాఖ్యాతగా స్మాల్ స్క్రీన్…
Iphone 15 : ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ల కంటే ఐఫోన్లు ఖరీదైనవి అనే విషయం తెలిసిందే. ఇవి కొనాలంటే కాస్త ఆలోచిస్తాం.…
Husband Wife : వైవాహిక జీవితంలో ముద్దులు ఇద్దరి మధ్య బంధాన్ని మరింత స్ట్రాంగ్ చేస్తాయి. కానీ ఎక్స్ప్లోరేటరీ రీసెర్చ్…
Husband Wife : అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన భార్యాభర్తలకు అదృష్టం మాములుగా లేదు. కేవలం 3 డాలర్లు అంటే మన…
Kisan Vikas Patra Scheme : గ్రామీణ ప్రాంతాల ప్రజల ఆర్థిక స్థితిని మెరుగుపరచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కిసాన్…
Mahesh Babu SS Rajamouli : భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ఖరీదైన చిత్రాల్లో ఒకటిగా రాజమౌళి- మహేష్ చిత్రం…
Chandrababu : ఏపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం విద్యా పరంగా కొత్త ప్రయోజనాత్మక పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది. కూటమి…
Puri Vijay Sethupathi " దర్శకుడు పూరి జగన్నాథ్, విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కాంబినేషన్లో ఓ భారీ పాన్…
This website uses cookies.