Free Electricity : ఉచిత కరెంట్ పై కీలక అప్ డేట్… అనవసరంగా విద్యుత్ వాడే వారికి కొత్త నిబంధన..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Free Electricity : ఉచిత కరెంట్ పై కీలక అప్ డేట్… అనవసరంగా విద్యుత్ వాడే వారికి కొత్త నిబంధన..!

Free Electricity : ఉచిత విద్యుత్ వాడుతున్న వారందరికీ కూడా విద్యుత్ శాఖ అధికారిక శుభవార్త చెప్పింది. హలో ఫ్రెండ్స్. రాష్ట్ర ప్రభుత్వం హామీ పథకాలలో ఒకటి అయిన గృహ జ్యోతి యోజన కింద ప్రజలకు ఉచిత విద్యుత్ సౌకర్యం అనేది కల్పించింది. ఈ పథకం ద్వారా ప్రతి ఒక్క ఇంటికి కూడా గరిష్టంగా నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అనేది అందిస్తుంది. అయితే ఈ భారీ జనాభా విద్యుత్తును అనవసరంగా వాడుతున్నారు అని […]

 Authored By ramu | The Telugu News | Updated on :20 May 2024,8:00 am

Free Electricity : ఉచిత విద్యుత్ వాడుతున్న వారందరికీ కూడా విద్యుత్ శాఖ అధికారిక శుభవార్త చెప్పింది. హలో ఫ్రెండ్స్. రాష్ట్ర ప్రభుత్వం హామీ పథకాలలో ఒకటి అయిన గృహ జ్యోతి యోజన కింద ప్రజలకు ఉచిత విద్యుత్ సౌకర్యం అనేది కల్పించింది. ఈ పథకం ద్వారా ప్రతి ఒక్క ఇంటికి కూడా గరిష్టంగా నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అనేది అందిస్తుంది. అయితే ఈ భారీ జనాభా విద్యుత్తును అనవసరంగా వాడుతున్నారు అని ఇంధన శాఖ ఒక కొత్త వార్తలు రిలీజ్ చేసింది..

విద్యుత్ ను ఎక్కువగా వాడుతున్న వినియోగదారుడే బిల్లు కట్టాలి అని ఒక కొత్త నిబంధన కూడా అమలులోకి వచ్చింది. అయితే ఈ వేసవిలో కరెంట్ కొరత ఏర్పడి చాలా మంది రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కనుక, రాష్ట్రంలో చాలావరకు విద్యుత్ ఉత్పత్తి కూడా ఎంతో మందగించింది. ఈ సందర్భంగా ప్రజలకు కరెంట్ సరఫరా కోసం కొత్త చర్యలు చేపట్టారు అని ఇంధన శాఖ మంత్రి శుభవార్త చెప్పారు. ఇప్పటికే విద్యార్థులకు పరీక్ష ప్రారంభం కావడం వలన పిల్లల చదువు కు ఇబ్బంది కలగకుండా విద్యుత్ అనేది సక్రమంగా సరఫరా చేస్తున్నారు. అదే విధంగా రైతులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పంపుసెట్లకు 7:00కు పాటు విద్యుత్ సరఫరా చేయాలి అని ఆదేశాలు కూడా జారీ చేశారు.

Free Electricity ఉచిత కరెంట్ పై కీలక అప్ డేట్ అనవసరంగా విద్యుత్ వాడే వారికి కొత్త నిబంధన

Free Electricity : ఉచిత కరెంట్ పై కీలక అప్ డేట్… అనవసరంగా విద్యుత్ వాడే వారికి కొత్త నిబంధన..!

ప్రజల డిమాండ్స్ కు అనుకూలంగా థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో గరిష్ట విద్యుత్ ఉత్పత్తి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అని, ఈసారి వర్ష భావ పరిస్థితులతో రిజర్వాయర్లు కూడా సగం మాత్రమే నిండటం వలన నీటిని కూడా ఆధా చేసి ఎంతో జాగ్రత్తగా వాడుతున్నారు. అంతే రాష్ట్రవ్యాప్తంగా సరిపడా విద్యుత్ సరఫరాను పర్యవేక్షించేందుకు కూడా ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఒక చీఫ్ ఇంజనీర్ స్థాయి అధికారులను కూడా నియమించారు. అంతేకాక 370 మెగా వాట్ల సామర్థ్యం గల గ్యాస్ ప్లాంట్ లో త్వరలోనే విద్యుత్ ఉత్పత్తి మొదలు పెడుతున్నట్లుగా సమాచారం. విద్యుత్ ఉత్పత్తికి ఇప్పటికే కొన్ని చర్యలు చేపట్టి విద్యుత్ కొరత అనేది లేకుండా చర్యలను తీసుకుంటున్నారు..

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది