Rythu Bandhu : గుడ్ న్యూస్... నేడు రైతు ఖాతాల్లోకి రైతు బంధు జమ...!
Rythu Bandhu : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో రైతుబంధు ఒకటి. ఇప్పటివరకు కొంత మొత్తమే రైతు అకౌంట్లోకి డబ్బు జమ అయ్యింది.. ఇంకా చాలామందికి రైతుబంధు పడకపోగా అందరూ ఆందోళన చెందుతున్నారు.. అలాంటి వారి అందరి కోసం తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు గుడ్ న్యూస్ చెప్పారు.. ఎకరం లోపు ఉన్న రైతులు ఆకౌంట్లోకి తొందరగా నిధులు జమ చేసిన అప్పటి నుంచి రైతులకు ఆర్థిక సాయం ఇవ్వడం లేదు.. మూడు నాలుగు ఎకరాల లోపు ఉన్నవారికి రైతుబంధు సాయం పంపిణి పూర్తయిందని అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పటివరకు రైతుబంధు డబ్బులు జమ అవ్వని రైతులు చాలా మంది ఉన్నారు.
ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అందరికీ శుభవార్తను తెలియజేశారు.. రేపు అయిదు ఎకరాల రైతులందరికీ రైతుబంధు డబ్బులు జమ చేస్తామని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ విషయం తెలిసి రైతుబంధు డబ్బులు ఇంకా జమ చేయని రైతులు సంతోషంతో పొంగిపోతున్నారు.. రైతుబంధు పంపిణీ పది రోజులలో పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు తెలిపారు. లోక్ సభ ఎన్నికల ప్రవర్తనా నియమావళి రాకమునుపే పంపిణీ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులకి చెప్పడం జరిగింది. ఈ నేపద్యంగా రైతు సోదరులకు ఇంకా 3,500 కోట్ల రూపాయలు అవసరమని అధికారులు రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు. డబ్బులు రిలీజ్ చేస్తామని వెంటనే పంపిణీ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.
Rythu Bandhu : గుడ్ న్యూస్… నేడు రైతు ఖాతాల్లోకి రైతు బంధు జమ…!
కానీ అది ఇంకా జరగలేదు.. ఈ మేరకు మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన ప్రకటనతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియామవళి అమల్లోకి రావడం జరిగింది. ఎన్నికల కోడ్ నియామవళి అమలతో రైతుబంధు యోజన ఆగిపోయింది. ఎన్నికలు ముగిసే వరకు రైతులకు డబ్బులు చెల్లించే పరిస్థితి ఉండదని భావించిన ఈ వార్త రైతుల్లో ఉత్సాహం నింపింది.. ఇకనుండి 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా వస్తుందని ప్రస్తుతం రాష్ట్రంలో ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులు సంఖ్య 62.34 లక్షల కాగా ఎకరం నుండి రెండు ఎకరాలు ఉన్న రైతులు సంఖ్య 16.98 లక్షలు.. ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. అయితే ఈ ఎలక్షన్ అయిపోయిన మరునాడు నుంచి మళ్లీ మిగిలిన రైతు ఖాతాల్లో జామ అవుతుందని వారు తెలిపారు..
Honey Moon : మధ్యప్రదేశ్ కి చెందిన రాజా రఘువంశీ, సోనమ్ జంట మే 11న వివాహం చేసుకుని మే…
Mudragada Padmanabham : సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం తన కుటుంబానికి సంబంధించిన అంశాలను బహిరంగంగా పంచుకున్నారు. తాజాగా విడుదల…
Kommineni Srinivasa Rao Arrest : అమరావతి Amaravathi మహిళలను కించపరిచిన విషయంలో కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా వ్యవహరిస్తుంది.…
Summer Eye Care : ఎండాకాలం అయిపోతున్న ఎండలు తగ్గడం లేదు. అధిక వేడితో,ఉబ్బరింపుతో,ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి…
Today Gold Rate : భారతీయులు India gold rate బంగారాన్ని Gold Price భద్రత, సంపదగా భావిస్తూ ఆభరణాల…
Rose Apple : ఆపిల్లో కూడా కొన్ని రకాల యాపిల్ లో ఉన్నాయి. అలాంటి రకములో ఒక రకమైన ఆపిల్…
Ayurvedic Medicine : ఈ మొక్క మనకు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది. పిచ్చి మొక్క అని మనం తీసిపడేసే…
SSC Stenographer : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) జూన్ 6, 2025న SSC స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ 2025ను విడుదల…
This website uses cookies.