Categories: NewsTelangana

Rythu Bandhu : గుడ్ న్యూస్… రైతు ఖాతాల్లోకి రైతు బంధు జమ…!

Advertisement
Advertisement

Rythu Bandhu : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో రైతుబంధు ఒకటి. ఇప్పటివరకు కొంత మొత్తమే రైతు అకౌంట్లోకి డబ్బు జమ అయ్యింది.. ఇంకా చాలామందికి రైతుబంధు పడకపోగా అందరూ ఆందోళన చెందుతున్నారు.. అలాంటి వారి అందరి కోసం తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు గుడ్ న్యూస్ చెప్పారు.. ఎకరం లోపు ఉన్న రైతులు ఆకౌంట్లోకి తొందరగా నిధులు జమ చేసిన అప్పటి నుంచి రైతులకు ఆర్థిక సాయం ఇవ్వడం లేదు.. మూడు నాలుగు ఎకరాల లోపు ఉన్నవారికి రైతుబంధు సాయం పంపిణి పూర్తయిందని అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పటివరకు రైతుబంధు డబ్బులు జమ అవ్వని రైతులు చాలా మంది ఉన్నారు.

Advertisement

ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అందరికీ శుభవార్తను తెలియజేశారు.. రేపు అయిదు ఎకరాల రైతులందరికీ రైతుబంధు డబ్బులు జమ చేస్తామని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ విషయం తెలిసి రైతుబంధు డబ్బులు ఇంకా జమ చేయని రైతులు సంతోషంతో పొంగిపోతున్నారు.. రైతుబంధు పంపిణీ పది రోజులలో పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు తెలిపారు. లోక్ సభ ఎన్నికల ప్రవర్తనా నియమావళి రాకమునుపే పంపిణీ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులకి చెప్పడం జరిగింది. ఈ నేపద్యంగా రైతు సోదరులకు ఇంకా 3,500 కోట్ల రూపాయలు అవసరమని అధికారులు రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు. డబ్బులు రిలీజ్ చేస్తామని వెంటనే పంపిణీ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.

Advertisement

Rythu Bandhu : గుడ్ న్యూస్… నేడు రైతు ఖాతాల్లోకి రైతు బంధు జమ…!

కానీ అది ఇంకా జరగలేదు.. ఈ మేరకు మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన ప్రకటనతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియామవళి అమల్లోకి రావడం జరిగింది. ఎన్నికల కోడ్ నియామవళి అమలతో రైతుబంధు యోజన ఆగిపోయింది. ఎన్నికలు ముగిసే వరకు రైతులకు డబ్బులు చెల్లించే పరిస్థితి ఉండదని భావించిన ఈ వార్త రైతుల్లో ఉత్సాహం నింపింది.. ఇకనుండి 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా వస్తుందని ప్రస్తుతం రాష్ట్రంలో ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులు సంఖ్య 62.34 లక్షల కాగా ఎకరం నుండి రెండు ఎకరాలు ఉన్న రైతులు సంఖ్య 16.98 లక్షలు.. ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. అయితే ఈ ఎలక్షన్ అయిపోయిన మరునాడు నుంచి మళ్లీ మిగిలిన రైతు ఖాతాల్లో జామ అవుతుందని వారు తెలిపారు..

Advertisement

Recent Posts

Raviteja : విలన్ పాత్రలకు రెడీ అంటున్న మాస్ రాజా..!

Raviteja : మాస్ మహరాజ్ రవితేజ హీరోగా తన కెరీర్ ఎండ్ అయ్యిందని ఫిక్స్ అయ్యాడా.. అదేంటి ఆయన వరుస…

3 hours ago

Electric Vehicles : ఎలక్ట్రిక్ వాహనాల కోసం PM E-డ్రైవ్ పథకం ప్రారంభం..!

Electric Vehicles : భారత ప్రభుత్వం PM ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్‌హాన్స్‌మెంట్ (PM E-డ్రైవ్)…

4 hours ago

TGSRTC : జాబ్ నోటిఫికేషన్.. నెలకు 50 వేల జీతంతో ఉద్యోగాలు..!

TGSRTC : తెలంగాణా ఆర్టీసీ సంస్థ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. TGSRTC నుంచి ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులకు…

5 hours ago

Jr NTR : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని ఎన్టీఆర్ కలుస్తున్నాడు..!

Jr NTR : సినిమాలు రాజకీయాలు వేరైనా కొందరు సినీ ప్రముఖులు నిత్యం రాజకీయాల్లో ప్రత్యేక టాపిక్ గా ఉంటారు.…

6 hours ago

Ganesh Nimajjanam : గణేష్ నిమజ్జనాలు.. పోలీసుల కీలక రూల్స్ ఇవీ.. పాటించకపోతే అంతే సంగతులు..!

Ganesh Nimajjanam : దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రోత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి. వినాయకుడికి దేశవ్యాప్తంగా పూజలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణాలో…

7 hours ago

Revanth Reddy : కేసీఆర్ లక్కీ నంబర్ నా దగ్గర ఉంది.. నన్నేం చేయలేరన్న రేవంత్ రెడ్డి..!

Revanth Reddy : పార్టీ మారిన తెలంగాణా బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం కీకలం కానుంది.…

8 hours ago

Shekar Basha : బిగ్ బాస్ నుండి అనూహ్యంగా శేఖ‌ర్ భాషా బ‌య‌ట‌కు రావ‌డానికి కార‌ణం ఇదేనా?

Shekar Basha : బిగ్‌బాస్ తెలుగు 8 స‌క్సెస్ ఫుల్‌గా రెండు వారాలు పూర్తి చేసుకుంది. 14 మంది కంటెస్టెంట్స్…

9 hours ago

Liquor : మందు బాబుల‌కి కిక్కే కిక్కు.. ఇక రానున్న రోజుల‌లో ర‌చ్చ మాములుగా ఉండ‌దు..!

Liquor : ఏపీలో కొత్త మద్యం పాలసీపై కసరత్తు దాదాపు ముగిసింది అనే చెప్పాలి. 2019 కంటే ముందు రాష్ట్రంలో…

10 hours ago

This website uses cookies.