
Rythu Bandhu : గుడ్ న్యూస్... నేడు రైతు ఖాతాల్లోకి రైతు బంధు జమ...!
Rythu Bandhu : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో రైతుబంధు ఒకటి. ఇప్పటివరకు కొంత మొత్తమే రైతు అకౌంట్లోకి డబ్బు జమ అయ్యింది.. ఇంకా చాలామందికి రైతుబంధు పడకపోగా అందరూ ఆందోళన చెందుతున్నారు.. అలాంటి వారి అందరి కోసం తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు గుడ్ న్యూస్ చెప్పారు.. ఎకరం లోపు ఉన్న రైతులు ఆకౌంట్లోకి తొందరగా నిధులు జమ చేసిన అప్పటి నుంచి రైతులకు ఆర్థిక సాయం ఇవ్వడం లేదు.. మూడు నాలుగు ఎకరాల లోపు ఉన్నవారికి రైతుబంధు సాయం పంపిణి పూర్తయిందని అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పటివరకు రైతుబంధు డబ్బులు జమ అవ్వని రైతులు చాలా మంది ఉన్నారు.
ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అందరికీ శుభవార్తను తెలియజేశారు.. రేపు అయిదు ఎకరాల రైతులందరికీ రైతుబంధు డబ్బులు జమ చేస్తామని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ విషయం తెలిసి రైతుబంధు డబ్బులు ఇంకా జమ చేయని రైతులు సంతోషంతో పొంగిపోతున్నారు.. రైతుబంధు పంపిణీ పది రోజులలో పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు తెలిపారు. లోక్ సభ ఎన్నికల ప్రవర్తనా నియమావళి రాకమునుపే పంపిణీ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులకి చెప్పడం జరిగింది. ఈ నేపద్యంగా రైతు సోదరులకు ఇంకా 3,500 కోట్ల రూపాయలు అవసరమని అధికారులు రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు. డబ్బులు రిలీజ్ చేస్తామని వెంటనే పంపిణీ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.
Rythu Bandhu : గుడ్ న్యూస్… నేడు రైతు ఖాతాల్లోకి రైతు బంధు జమ…!
కానీ అది ఇంకా జరగలేదు.. ఈ మేరకు మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన ప్రకటనతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియామవళి అమల్లోకి రావడం జరిగింది. ఎన్నికల కోడ్ నియామవళి అమలతో రైతుబంధు యోజన ఆగిపోయింది. ఎన్నికలు ముగిసే వరకు రైతులకు డబ్బులు చెల్లించే పరిస్థితి ఉండదని భావించిన ఈ వార్త రైతుల్లో ఉత్సాహం నింపింది.. ఇకనుండి 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా వస్తుందని ప్రస్తుతం రాష్ట్రంలో ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులు సంఖ్య 62.34 లక్షల కాగా ఎకరం నుండి రెండు ఎకరాలు ఉన్న రైతులు సంఖ్య 16.98 లక్షలు.. ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. అయితే ఈ ఎలక్షన్ అయిపోయిన మరునాడు నుంచి మళ్లీ మిగిలిన రైతు ఖాతాల్లో జామ అవుతుందని వారు తెలిపారు..
Petrol : భారత్లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
High-Protein Breakfast : ఉదయాన్నే తీసుకునే బ్రేక్ఫాస్ట్ మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. చాలామంది ఉదయం అల్పాహారాన్ని స్కిప్…
This website uses cookies.