
Jagadish Reddy : కవితని పట్టించుకోనవసరం లేదు... బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు..!
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ నేత కల్వకుంట్ల కవితపై ఆయన తీవ్ర విమర్శలు చేస్తూ, ఆమె వ్యాఖ్యలకు, లేఖలకు ఎలాంటి ప్రాధాన్యత లేదని స్పష్టం చేశారు.“కవిత చేసిన కామెంట్లను, రాసిన లేఖలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు అసలే పట్టించుకోవడం లేదు. ఆమె ‘జాగృతి’ అనే సంస్థ పెట్టుకుని ఆమె పని ఆమె చేసుకుంటున్నారు. అందులో చర్చించాల్సిన విషయం ఏమీలేదు. అవసరమే లేదు,” అని ఆయన అన్నారు.
Jagadish Reddy : కవితని పట్టించుకోనవసరం లేదు… బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు..!
ఈ వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఇటీవలే కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో విచారణకు హాజరైన నేపథ్యంలో, ఆమెపై పార్టీ వర్గాలే ప్రశ్నలు గుప్పిస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పైగా, పార్టీ ఓటమి అనంతరం కవిత రాజకీయ వ్యూహాలపై కొన్ని విమర్శలు ఎదుర్కొంటున్నారు.
పార్టీలోని అంతర్గత సంక్షోభానికి ఈ వ్యాఖ్యలు ఉదాహరణగా మారాయనే విశ్లేషణలు సాగుతున్నాయి. బీఆర్ఎస్ భవిష్యత్తు దృష్ట్యా ఈ వ్యాఖ్యలు ఎంతదాకా ప్రభావం చూపనున్నాయో చూడాలి. అయితే బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీష్ రెడ్డిచేసిన వ్యాఖ్యల పట్ల కవిత ఎలా స్పందిస్తుందా అని ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Arava Sridhar : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో రైల్వే కోడూరు జనసేన Janasena MLA ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై…
Credit Card : నేటి డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డు అనేది ఒక ఆర్థిక అవసరంగా మారింది. సరైన పద్ధతిలో…
RBI : ప్రకృతి విపత్తులు ఒక్కసారిగా జీవితాన్నే తలకిందులు చేస్తాయి. వరదలు, తుపాన్లు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలతో…
Telangana Ration : అక్రమ రేషన్ బియ్యం రవాణాను అడ్డుకోవడం ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నిజమైన పేదలకు మాత్రమే…
WhatsApp : ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్లో తప్పనిసరిగా ఉండే యాప్ వాట్సాప్. ఉదయం లేచిన…
Recruitment 2026: భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ వాడియా ఇన్స్టిట్యూట్…
Gold Price : ప్రపంచ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల వరకు స్థిరంగా…
Samantha : ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్…
This website uses cookies.