
MP Arvind : రాజకీయాలను నాశనం చేసిన కేసీఆర్ కుటుంబం : ఎంపీ అరవింద్
MP Arvind : మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ Brs party అధినేత కేసీఆర్ KCR రాష్ట్ర రాజకీయాలను నాశనం చేసిండని ఎంపీ ధర్మపురి అర్వింద్ MP Dharmapuri Arvind అన్నారు. గురువారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. రాజకీయ విలువలను కేసీఆర్ కుటుంబం పాతాళానికి తొక్కేసిందని వ్యాఖ్యానించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ TDP, కాంగ్రెస్ Congress, బీజేపీ BJP, వామపక్షాలు, ఇతర పార్టీలు ప్రజా క్షేత్రంలో ఉన్నప్పటికీ పరస్పరం విమర్శలు చేసుకున్నారన్నారు.
MP Arvind : రాజకీయాలను నాశనం చేసిన కేసీఆర్ కుటుంబం : ఎంపీ అరవింద్
కానీ, బీఆర్ఎస్ పార్టీ BRS ఆవిర్భవించాక రాజకీయాల్లో ఒక పార్టీ నేతలపై మరో పార్టీ నేతల భౌతిక దాడులు ఎక్కువైనట్లు తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లు ప్రతిపక్ష నేతలపై దాడులు, అక్రమ కేసులు బనాయించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
ప్రభుత్వం పథకాల అమలులో గులాబీ పార్టీ విపరీతమైన అవినీతికి పాల్పడిందన్నారు. ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ చేసి రెండోసారి బీఆర్ఎస్ అధికారంలో వచ్చిన విషయం వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. స్వరాష్ట్ర సాధనకు అందరితో పాటే కేసీఆర్ కూడా పోరాడినట్లు చెప్పారు. 2014 వరకు ఆయనపై గౌరవం ఉండేదని, ఎప్పుడైతే అధికారం చేతికొచ్చిందో అప్పటినుంచే ఆ మనిషి మారిపోయాడన్నారు. రాజకీయాలను, వ్యవస్థలను ఆయన పూర్తిగా భ్రష్టు పట్టించినట్లు దుయ్యబట్టారు. నెత్తి మీద టోపీ పెట్టుకునే వాళ్లు తప్పా, ప్రజలెవరూ మళ్లీ బీఆర్ఎస్ పాలనను కోరుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు.
Arava Sridhar : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో రైల్వే కోడూరు జనసేన Janasena MLA ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై…
Credit Card : నేటి డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డు అనేది ఒక ఆర్థిక అవసరంగా మారింది. సరైన పద్ధతిలో…
RBI : ప్రకృతి విపత్తులు ఒక్కసారిగా జీవితాన్నే తలకిందులు చేస్తాయి. వరదలు, తుపాన్లు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలతో…
Telangana Ration : అక్రమ రేషన్ బియ్యం రవాణాను అడ్డుకోవడం ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నిజమైన పేదలకు మాత్రమే…
WhatsApp : ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్లో తప్పనిసరిగా ఉండే యాప్ వాట్సాప్. ఉదయం లేచిన…
Recruitment 2026: భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ వాడియా ఇన్స్టిట్యూట్…
Gold Price : ప్రపంచ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల వరకు స్థిరంగా…
Samantha : ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్…
This website uses cookies.