praja palana abhaya hastam applications are sold for money
Praja Palana Application Forms : కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరు గ్యారెంటీలకు దరఖాస్తు చేసుకోవడం కోసం ఇవాళ్టి నుంచి అంటే డిసెంబర్ 28 నుంచి అవకాశం ఇచ్చింది. దాని కోసం ప్రజా పాలన దరఖాస్తు ఫామ్ ను ఉచితంగా అందిస్తోంది. అధికారులు గ్రామాల్లో ఉచితంగా ఈ ఫామ్ లను అందిస్తున్నారు. అయితే.. దళారులు మాత్రం దీన్ని ఆసరాగా చేసుకొని ఫామ్స్ ను అమ్ముకుంటున్నారు. ఒక్కో ఫామ్ ను 50 నుంచి 100 రూపాయలకు అమ్ముకుంటున్నారు. ఉదయం నుంచి లైన్ లో నిలుచున్నా కొందరికి ఫామ్స్ దొరకడం లేదు. కానీ.. దళారులు మాత్రం ఆఫీసుల బయట అమ్ముకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అభయ హస్తం స్కీమ్ ను తీసుకొచ్చింది. తెలంగాణ ప్రజలను ఆదుకోవడం కోసం, వాళ్లకు మంచి చేయడం కోసం ఈ స్కీమ్ ను తీసుకొస్తే.. ప్రభుత్వాన్ని బ్యాడ్ చేయడం కోసం, కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు తెచ్చేలా కొందరు దళారులు వ్యవహరిస్తున్నారు.
ప్రతి కౌంటర్ వద్ద దళారులు ఉంటున్నారు. ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న అప్లికేషన్ ఫామ్స్ లను దళారులు, జిరాక్స్ సెంటర్ల నిర్వాహకులు.. డబ్బులకు అమ్ముకుంటున్నారు. ప్రజలు ఎలాగైనా కొంటారు అని పెద్ద ఎత్తున అమ్మకాలకు తెర లేపారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పట్టించుకునే వాళ్లు లేకపోవడంతో పేద ప్రజలు తప్పని సరి పరిస్థితుల్లో రూ.100 ఇచ్చి ఫామ్ లను కొంటున్నారు. అధికారులు కూడా సరిగ్గా స్పందించకపోవడం వల్ల అప్లికేషన్ ఫామ్ ఎలాగైనా నింపాలి కాబట్టి డబ్బులకు కొనుక్కొని ఫామ్ ను నింపుతున్నారు ప్రజలు.
Health Benefits Of Coffee : సాధారణంగా కొందరు కాఫీ ని ప్రపంచవ్యాప్తంగా ఇష్టపడతారు. కాఫీ శరీరానికి ఎంతో సహజమైన…
Zodiac Signs : సంవత్సరంలో ని మాసాలలో పవిత్రమైన మాసం కార్తీక మాసంగా పేర్కొన్నారు. ఆ తరువాత మహావిష్ణువు జోష్ణ…
Nabha Natesh : 19 ఏళ్ల వయసులోనే హీరోయిన్గా వెండితెరపై అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ నభా నటేష్. వజ్రకాయ సినిమాలో…
Nara Lokesh : అమరావతి మహిళపై కొమ్మినేని చేసిన వ్యాఖ్యలు చినికి చినికి గాలివానలా మొదలైన ఘటన, ఇప్పుడు పెద్ద…
Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం శరవేగంగా అడుగులు…
Ambati Rambabu : ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా…
TGSRTC : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీఎస్ఆర్టీసీ బస్సుల బస్ పాస్ ఛార్జీలను భారీగా పెంచింది. కొత్త ధరలు జూన్ 9…
Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి సారించారు. ప్రజల…
This website uses cookies.