CM Revanth Reddy : ప్రమాణ స్వీకారం చేసి నాలుగు రోజులు కూడా కాలేదు.. అప్పుడే కుప్పకూలిపోతున్న రేవంత్ ప్రభుత్వం?

Advertisement
Advertisement

CM Revanth Reddy : తెలంగాణలో ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారం చేపట్టింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెంటనే పలు సంస్కరణలకు తెర లేపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు కావచ్చు.. ఇంకోటి కావచ్చు.. అన్నీ చకచకా చేసేస్తున్నారు రేవంత్ రెడ్డి. తన తొలి సంతకం అభయ హస్తం పథకం మీద పెట్టారు. ఆ తర్వాత దివ్యాంగురాలు రజనీకి ఉద్యోగం కల్పించారు. ఆ తర్వాత విద్యుత్ సంస్కరణలపై కూడా వెంటనే నడుం బిగించారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే.. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు రోజులు కూడా కాలేదు కానీ.. అసలు నిజంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చే 5 ఏళ్ల పాటు కుప్పకూలకుండా ఉండగలదా? అనేది ఇప్పుడు డౌట్ వస్తోంది. అయితే.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుప్పకూలడానికి చాన్స్ లేదు. ఎందుకంటే.. కాంగ్రెస్ పార్టీకి 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

Advertisement

కాబట్టి 64 మంది ఎమ్మెల్యేలు అనేది మ్యాజిక్ ఫిగర్ కు పైనే. కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలాలంటే 5 మంది ఎమ్మెల్యేలు సపోర్ట్ ఇవ్వకున్నా చాలు.. కుప్పకూలే చాన్స్ ఉంది. అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారం నుంచి దించాలంటే ఆ ఆలోచన చేయాల్సింది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. బీఆర్ఎస్ కు 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీ, ఎంఐఎం ఈ రెండు పార్టీలు మద్దతు ఇస్తే మరో 15 మంది ఎమ్మెల్యేల మద్దతు లభిస్తుంది. అప్పుడు బీఆర్ఎస్ కౌంట్ 54 అవుతుంది. అంటే.. మరో ఆరుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కు కావాలి. కొత్తగూడెం నుంచి గెలిచిన సీపీఐ ఎమ్మెల్యే మద్దతు ఇస్తే.. 5 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి వచ్చినా బీజేపీ, ఎంఐఎంతో కలిసి బీఆర్ఎస్ సులభంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతుంది. తుమ్మినా.. దగ్గినా కుప్పకూలిపోయేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందని.. కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. నిజంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుప్పకూలిపోయే చాన్స్ ఉందా అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతోంది.

Advertisement

CM Revanth Reddy : బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కలుస్తాయా?

బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం మూడు పార్టీలు కలుస్తాయా? అసలు అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటెం స్పీకర్ గా ఎన్నుకోవడంపై బీజేపీ వ్యతిరేకత వ్యక్తం చేసింది. మరి.. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్, ఎంఐఎంతో బీజేపీ ఎందుకు కలుస్తుంది. ఎంఐఎంకు ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అంత ప్రాధాన్యత ఇస్తున్నదో అర్థం కావడం లేదని బీజేపీ నేతలు అంటున్నారు. చూడాలి మరి.. తెలంగాణలో ఏం జరగబోతోందో భవిష్యత్తులో?

Advertisement

Recent Posts

Raviteja : విలన్ పాత్రలకు రెడీ అంటున్న మాస్ రాజా..!

Raviteja : మాస్ మహరాజ్ రవితేజ హీరోగా తన కెరీర్ ఎండ్ అయ్యిందని ఫిక్స్ అయ్యాడా.. అదేంటి ఆయన వరుస…

4 hours ago

Electric Vehicles : ఎలక్ట్రిక్ వాహనాల కోసం PM E-డ్రైవ్ పథకం ప్రారంభం..!

Electric Vehicles : భారత ప్రభుత్వం PM ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్‌హాన్స్‌మెంట్ (PM E-డ్రైవ్)…

5 hours ago

TGSRTC : జాబ్ నోటిఫికేషన్.. నెలకు 50 వేల జీతంతో ఉద్యోగాలు..!

TGSRTC : తెలంగాణా ఆర్టీసీ సంస్థ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. TGSRTC నుంచి ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులకు…

6 hours ago

Jr NTR : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని ఎన్టీఆర్ కలుస్తున్నాడు..!

Jr NTR : సినిమాలు రాజకీయాలు వేరైనా కొందరు సినీ ప్రముఖులు నిత్యం రాజకీయాల్లో ప్రత్యేక టాపిక్ గా ఉంటారు.…

7 hours ago

Ganesh Nimajjanam : గణేష్ నిమజ్జనాలు.. పోలీసుల కీలక రూల్స్ ఇవీ.. పాటించకపోతే అంతే సంగతులు..!

Ganesh Nimajjanam : దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రోత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి. వినాయకుడికి దేశవ్యాప్తంగా పూజలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణాలో…

8 hours ago

Revanth Reddy : కేసీఆర్ లక్కీ నంబర్ నా దగ్గర ఉంది.. నన్నేం చేయలేరన్న రేవంత్ రెడ్డి..!

Revanth Reddy : పార్టీ మారిన తెలంగాణా బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం కీకలం కానుంది.…

9 hours ago

Shekar Basha : బిగ్ బాస్ నుండి అనూహ్యంగా శేఖ‌ర్ భాషా బ‌య‌ట‌కు రావ‌డానికి కార‌ణం ఇదేనా?

Shekar Basha : బిగ్‌బాస్ తెలుగు 8 స‌క్సెస్ ఫుల్‌గా రెండు వారాలు పూర్తి చేసుకుంది. 14 మంది కంటెస్టెంట్స్…

10 hours ago

Liquor : మందు బాబుల‌కి కిక్కే కిక్కు.. ఇక రానున్న రోజుల‌లో ర‌చ్చ మాములుగా ఉండ‌దు..!

Liquor : ఏపీలో కొత్త మద్యం పాలసీపై కసరత్తు దాదాపు ముగిసింది అనే చెప్పాలి. 2019 కంటే ముందు రాష్ట్రంలో…

10 hours ago

This website uses cookies.