
Farmers : రైతులకు శుభవార్త.. హింగారు వర్షం పంట నష్టానికి ప్రభుత్వం నుంచి పరిహారం..!
Farmers : అకాల వర్షాల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐతే వారికి ఈ వర్షాల వల్ల పంట నష్టం వాటిల్లిన రైతులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారు. రాష్ట్ర మంత్రి కృష్ణ బైరే గౌడ్ నష్టపోయిన రైతులకు పరిహారం వారంలో ఖాతాలో జమ చేస్తామని అన్నారు. తాజాగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన మంత్రి వర్షాల వల్ల నష్ట పోయిన పంటలకు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పరిహారం అందిస్తామని అన్నారు. వర్షాకాల సమయంలో 1.58 లక్షల హెక్టారు ప్రాంతంలో పంఠ నష్టం జరిగింది. వాటి ఆర్ధిక విలువ 120 కోట్ల దాకా ఉంది.
ఐతే ఈ నష్ట పరిహారాన్ని పంపిణీ చేసేలా కలెక్టర్లకు సూచన చేశారు. పరిహారం లేట్ కాకుండా పూర్తి చేయాలని అధికారులకు చెప్పారు. అక్టోబర్ వరకు ఆ శాఖ 15000 కోట్లు వసూలు చేసింది. ఇది 26 శాతం వృద్ధిని కలిగి ఉంది. వార్షిక లక్ష్యం 24500 కోట్లు సాధించేలా విశ్వాసం ఉంది. ఐతే ఈ హామీ వల్ల రైతులకు కాస్త బరువు తగ్గినట్టు అయ్యింది.
Farmers : రైతులకు శుభవార్త.. హింగారు వర్షం పంట నష్టానికి ప్రభుత్వం నుంచి పరిహారం..!
రాష్ట్రంలో రైతు సంఘాలకు మద్ధతుగా రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను బలంగా మార్చేలా చేస్తున్నారు. రైతు దేశానికి వెన్నెముక కాబట్టి వారికి ఎప్పుడూ మద్ధతు ఇస్తామని మంత్రి అన్నారు. ఐతే రైతులకు ఇచ్చే పరిహారాల్లో డైరెక్ట్ గా వారికే చేరేలా అధికారులను సూచిస్తున్నారు. పరిహారం అందని వారు కూడా మళ్లీ సంబందిత అధికారులను అడిగి వారి పరిహారం తీసుకునేలా చేస్తున్నారు.
వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని చెబుతున్నారు. ఐతే రైతుల విషయంలో ప్రభుత్వం ఏమాత్రం ఆలస్యం చేసినా పరిస్థితులు దారుణంగా మారే అవకాశం ఉంటుంది. అందుకే ప్రభుత్వాలు వారి ఆర్ధిక అంశాల్లో కూడా మొదటి ప్రాధాన్యత వ్యవసాయానికి ఇస్తారు. పంట నష్ట పరిహారం పై అధికారులు సమగ్ర నివేదికను ఏర్పాటు చేసుకుని నష్టం కలిగిన ప్రతి ఒక్కరికి పరిహారం అందిస్తున్నారు. Telangana Government, Crop Compensation Relief, Farmers, Telangana State, Farmers Good News
Arava Sridhar : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో రైల్వే కోడూరు జనసేన Janasena MLA ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై…
Credit Card : నేటి డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డు అనేది ఒక ఆర్థిక అవసరంగా మారింది. సరైన పద్ధతిలో…
RBI : ప్రకృతి విపత్తులు ఒక్కసారిగా జీవితాన్నే తలకిందులు చేస్తాయి. వరదలు, తుపాన్లు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలతో…
Telangana Ration : అక్రమ రేషన్ బియ్యం రవాణాను అడ్డుకోవడం ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నిజమైన పేదలకు మాత్రమే…
WhatsApp : ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్లో తప్పనిసరిగా ఉండే యాప్ వాట్సాప్. ఉదయం లేచిన…
Recruitment 2026: భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ వాడియా ఇన్స్టిట్యూట్…
Gold Price : ప్రపంచ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల వరకు స్థిరంగా…
Samantha : ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్…
This website uses cookies.