
Farmers : రైతులకు శుభవార్త.. హింగారు వర్షం పంట నష్టానికి ప్రభుత్వం నుంచి పరిహారం..!
Farmers : అకాల వర్షాల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐతే వారికి ఈ వర్షాల వల్ల పంట నష్టం వాటిల్లిన రైతులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారు. రాష్ట్ర మంత్రి కృష్ణ బైరే గౌడ్ నష్టపోయిన రైతులకు పరిహారం వారంలో ఖాతాలో జమ చేస్తామని అన్నారు. తాజాగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన మంత్రి వర్షాల వల్ల నష్ట పోయిన పంటలకు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పరిహారం అందిస్తామని అన్నారు. వర్షాకాల సమయంలో 1.58 లక్షల హెక్టారు ప్రాంతంలో పంఠ నష్టం జరిగింది. వాటి ఆర్ధిక విలువ 120 కోట్ల దాకా ఉంది.
ఐతే ఈ నష్ట పరిహారాన్ని పంపిణీ చేసేలా కలెక్టర్లకు సూచన చేశారు. పరిహారం లేట్ కాకుండా పూర్తి చేయాలని అధికారులకు చెప్పారు. అక్టోబర్ వరకు ఆ శాఖ 15000 కోట్లు వసూలు చేసింది. ఇది 26 శాతం వృద్ధిని కలిగి ఉంది. వార్షిక లక్ష్యం 24500 కోట్లు సాధించేలా విశ్వాసం ఉంది. ఐతే ఈ హామీ వల్ల రైతులకు కాస్త బరువు తగ్గినట్టు అయ్యింది.
Farmers : రైతులకు శుభవార్త.. హింగారు వర్షం పంట నష్టానికి ప్రభుత్వం నుంచి పరిహారం..!
రాష్ట్రంలో రైతు సంఘాలకు మద్ధతుగా రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను బలంగా మార్చేలా చేస్తున్నారు. రైతు దేశానికి వెన్నెముక కాబట్టి వారికి ఎప్పుడూ మద్ధతు ఇస్తామని మంత్రి అన్నారు. ఐతే రైతులకు ఇచ్చే పరిహారాల్లో డైరెక్ట్ గా వారికే చేరేలా అధికారులను సూచిస్తున్నారు. పరిహారం అందని వారు కూడా మళ్లీ సంబందిత అధికారులను అడిగి వారి పరిహారం తీసుకునేలా చేస్తున్నారు.
వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని చెబుతున్నారు. ఐతే రైతుల విషయంలో ప్రభుత్వం ఏమాత్రం ఆలస్యం చేసినా పరిస్థితులు దారుణంగా మారే అవకాశం ఉంటుంది. అందుకే ప్రభుత్వాలు వారి ఆర్ధిక అంశాల్లో కూడా మొదటి ప్రాధాన్యత వ్యవసాయానికి ఇస్తారు. పంట నష్ట పరిహారం పై అధికారులు సమగ్ర నివేదికను ఏర్పాటు చేసుకుని నష్టం కలిగిన ప్రతి ఒక్కరికి పరిహారం అందిస్తున్నారు. Telangana Government, Crop Compensation Relief, Farmers, Telangana State, Farmers Good News
Bangladesh : భారత్ మరియు బాంగ్లాదేశ్ దేశాల మధ్య ఉన్న సరిహద్దు సమస్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.…
Vijayawada : గత నెల మార్చి 2026లో విజయవాడ పోలీసులు ఒక సాధారణ బైక్ డెలివరీ బాయ్ ని అరెస్ట్…
Aridhaman : విశాఖపట్టణం తీరంలో భారత నౌకాదళం ఒక అద్భుతమైన మైలురాయిని చేరుకుంది. అత్యంత రహస్యంగా జరిగిన ఒక కార్యక్రమంలో…
Realme : ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ Realme మరోసారి తన ‘C’ సిరీస్ను విస్తరించింది. తాజాగా ‘రియల్మీ C100…
Nalgonda : నల్లగొండ నియోజకవర్గంలో రైతుల సంక్షేమానికి మరొక ముందడుగు పడింది. నల్లగొండ మండలంలోని జి. చెన్నారం గ్రామంలో డీసీఎంఎస్…
Revanth Reddy : తెలంగాణ Telangana ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుకు సంబంధించి…
Busireddy Foundation : నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని నిడమనూరు మండలం బొక్కమంతులపహాడ్ గ్రామానికి చెందిన మేకల లింగమ్మ ప్రస్తుతం…
Kodali Nani : ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా, జగన్మోహన్…
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు ఆయన పుట్టినరోజు (ఏప్రిల్ 8) సందర్భంగా చిత్ర బృందం…
Health Insurance : భారత ప్రభుత్వం ఇన్సూరెన్స్ రంగంలో పెద్ద మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్…
Rythu Bharosa : తెలంగాణలో రైతులకు ఆర్థికంగా తోడ్పడే లక్ష్యంతో అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద రెండో…
New Houses : ఆంధ్రప్రదేశ్లో పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం మరింత ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు…
This website uses cookies.