Breaking: మునుగోడు ఉప ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తెలంగాణ రాజకీయాలను కుదిపేయడం తెలిసింది. అయితే ఈ కేసుకు సంబంధించి తాజాగా తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వానికి షాక్ ఇచ్చేలా హైకోర్టు చీఫ్ జస్టిస్ న్యాయస్థానం తీర్పు విలువరించింది. విషయంలోకి వెళ్తే ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకీ అప్పగించ వద్దంటూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై ఇటీవల వాదనలు ముగియటం జరిగింది.
ఈ క్రమంలో సిబిఐ చేత విచారణ జరిపించాలని నిందితులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో న్యాయస్థానంలో సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును తప్పుపడుతూ ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంతి దావే వాదనలు వినిపించారు. ఇక ఇదే సమయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ పై తమకి నమ్మకం లేదని నిందితుల తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు.
ఇరువైపు వాదనలు వెన్న సీజే ధర్మాసనం గత నెల 30వ తారీఖున తీర్పును రిజర్వ్ చేసింది. కాగా ఈ కేసులో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సీజే ధర్మాసనం సమర్థిస్తూ…సీబీఐ విచారణకు ఓకే చెప్పడం జరిగింది. తాజాగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పుకి తెలంగాణ ప్రభుత్వానికి ఊహించని షాక్ ఇచ్చినట్లు అయింది.
Amala Paul : తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది అమలాపాల్. తెలుగులో ఆరు సినిమాలే…
Jr Ntr : ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్పై భారత్ క్షిపణి దాడులు చేసిన విషయం మనందరకి తెలిసిందే.. పాకిస్తాన్తో…
Samantha : ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైతన్య-సమంతలు ఊహించని విధంగా విడాకులు తీసుకున్నారు. వారు విడిపోయి చాలా ఏళ్లు…
Types Of Kisses : ఒక సాధారణ ముద్దు ప్రేమ, శ్రద్ధ, ప్రశంసల భావోద్వేగాలను రేకెత్తిస్తుంది. ఇది మీ కడుపులో…
Dinner Before 7 pm : మీ విందు సమయం మీ మొత్తం ఆరోగ్యం, ఫిట్నెస్పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని…
Central Govt : ప్రస్తుతం భారత్ - పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్…
IPL 2025 Postponed : భారత్, పాక్ దేశాల మధ్య యుద్ధం కారణంగా ఐపీఎల్ రద్దు అయ్యే అవకాశాలు ఉన్నట్టు…
Army Jawan Murali Naik : భారత్-పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. ‘ఆపరేషన్ సిందూర్’కు ప్రతీకారంగా పాకిస్థాన్ సైన్యం…
This website uses cookies.