
KCR Has To Show His Power This Time
KCR : వరి ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ విషయమై సీఎం కేసీఆర్ ఇటీవల బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్పై విమర్శల వర్షం కురిపించారు. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడి కామెంట్స్పై స్పందించారు.
telangana cm kcr huzurabad by elction trs party
KCR : తెలంగాణ కోసం ఎన్నో సార్లు రాజీనామా చేశానన్న కేసీఆర్..
గొర్ల పైసలు కేంద్రంలోని బీజేపీనే ఇచ్చిందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నిస్సిగ్గుగా మాట్లాడాడని కేసీఆర్ విమర్శించారు. కేంద్రమే కనుక గొర్లపైసలు ఇచ్చి ఉంటే తాను ఒకే నిమిషంలో సీఎం పదవికి రాజీనామా చేస్తానని సీఎం కేసీఆర్ సవాల్ విసిరారు. తెలంగాణ కోసం తాను చాలాసార్లు రాజీనామా చేసి మళ్లీ గెలిచానని గుర్తు చేశారు కేసీఆర్. గొర్ల పథకం బీజేపీదే అయితే కర్నాటకలో ఎందుకు లేదని ప్రశ్నించారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని బండి సంజయ్ను కేసీఆర్ హెచ్చరించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి జీహెచ్ఎంసీలో ఆ మాత్రం గెలిచారని ఆరోపించారు. రాష్ట్రంలో ఒక్క జిల్లా పరిషత్ అయినా బీజేపీ గెలిచిందా అని అడుగుతూ ఎద్దేవా చేశారు సీఎం కేసీఆర్.
Business : ప్రపంచంలో ఎన్నో రకాల వ్యాపారాలు ఉన్నప్పటికీ కొంతమంది ఎంచుకునే మార్గాలు సాధారణ ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాంటి…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజూ వినియోగించే WhatsApp ఇప్పుడు కొత్త మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. ఇప్పటివరకు పూర్తిగా…
Gold : ఇటీవలి కాలంలో డిజిటల్ గోల్డ్కు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. స్మార్ట్ఫోన్ యాప్స్ అందుబాటులోకి రావడంతో బంగారాన్ని కొనుగోలు…
Mangoes : వేసవి కాలం అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది మామిడి పండు. సహజంగా తీపి రుచితో ఆకట్టుకునే ఈ…
Tea : ఉదయం నిద్రలేవగానే వేడి వేడి టీ కప్పు లేకపోతే చాలా మందికి రోజు మొదలవదనే చెప్పాలి. టీ…
Millet Breakfast : ఉదయం లేవగానే కొందరికి అలసట, నీరసం అనిపించడం సాధారణ విషయం. రాత్రి నిద్ర బాగా పడినా…
BPCL : ప్రభుత్వ రంగంలో స్థిరమైన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు మంచి శుభవార్త అందింది. ప్రముఖ పబ్లిక్…
Aadhaar Card : భారతదేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ…
PM Modi : ఎన్నికల రాజకీయాల్లో అనుభవం కలిగిన ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తన ప్రత్యేక శైలిని ప్రదర్శించారు.…
Samantha : అక్కినేని వారసుడు నాగచైతన్య, అగ్రనటి సమంత రూత్ ప్రభు ప్రేమకథ టాలీవుడ్లో ఒకప్పుడు హాట్ టాపిక్గా నిలిచింది.…
Airtel : టెలికాం రంగంలో మరోసారి ధరల పెంపు చర్చకు దారి తీసింది. ప్రముఖ టెలికాం సంస్థ Airtel తన…
CM Chandrababu : తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో నిర్వహించిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని పలు కీలక…
This website uses cookies.