modi hyderabad tour tomorrow this is the schedule
PM Modi : కార్తీక పౌర్ణమి రోజున భారత ప్రధాని నరేంద్రమోడీ రైతులకు శుభవార్త చెప్పారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తున్న క్రమంలో మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు భారత ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం కీలక ప్రకటన చేశారు.
శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు మోడీ ప్రకటించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు, రైతులకు మోడీ క్షమాపణ చెప్పారు. ఈ క్రమంలోనే రైతులకు ఉపయోగపడేలా తక్కువ ధరలకే మంచి విత్తనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వివరించారు.
Prime Minister Narendra Modi addressing a nation today
నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో పంజాబ్, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలకు చెందిన రైతులు ఆందోళన చేస్తున్నారు. ఢిల్లీలో రైతులు ఏడాది నుంచి ఆందోళన చేస్తున్నారు. ఇటీవల తెలంగాణలో అధికారంలోనున్న టీఆర్ఎస్ పార్టీ కూడా రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేసింది. ఇందుకుగాను ధర్నాలు చేసింది. తెలంగాణ సీఎం కేసీఆర్ స్వయంగా ఈ మేరకు ధర్నాలో డిమాండ్ చేశారు.
Strawberry : మనకి ప్రకృతి ప్రసాదించిన రుచికరమైన పండులో పండు కూడా ఒకటి.ఇది ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేయగలదు.…
వివాహేతర సంబంధాలతో కుటుంబాలు పతనమవుతున్నాయని తెలిసీ ప్రజలు వాటి పట్లే ఆకర్షితులవటం బాధ కలిగిస్తోంది. కన్నతల్లే పడక సుఖం కోసం…
Tamarind Benefits : నేటి కాలంలో ప్రతి ఒక్కరు కూడా చింతపండు తినాలంటే భయపడుతున్నారు. వంకాలలో కూడా దీన్ని వాడడమే…
NRSC Recruitment : నిరుద్యోగులకు శుభవార్త. ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) హైదరాబాద్లోని ప్రధాన కేంద్రం…
Green Tea Side Effects : ప్రస్తుతం చాలామంది ఆరోగ్య ప్రయోజనాల కోసం,కొన్ని రకాల టీలను అలవాటు లేకపోయినా రుచిగా…
Mahaabhaaratam : మహాభారతం Mahaabhaaratam అంటే మనకు గుర్తొచ్చేది శ్రీకృష్ణుని లీలలు. మహాభారతంలో శ్రీకృష్ణుడు చెప్పే మంచి మాటలే మహాభారతం.…
New Villain : ఈ మధ్య సినీ పరిశ్రమకి కొత్త నటీనటులు పరిచయం అవుతున్నారు. కుబేర లో నటించిన విలన్…
Surveyor Tejeshwar : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో సర్వేయర్గా పనిచేస్తున్న గంటా తేజేశ్వర్ హత్య కేసు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం…
This website uses cookies.