telangana notification released
Jobs in Telangana : రాష్ట్రంలో ఉద్యోగాల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని నిరుద్యోగులు కళ్లు కాయలు కాసేలా ఎదరుచూస్తున్నారు. అయితే, కేసీఆర్ సర్కార్ క్రమంగా ఒక్కో విభాగంలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తూ వస్తోంది. తాజాగా రంగారెడ్డి జిల్లాలో పలు ఉద్యోగాల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. వీటికి దరఖాస్తు కోసం ఈ నెల 28వ తేదీని గడువుగా ప్రకటించారు.కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా వైద్య సిబ్బందికి సంబంధించి నియామకాలు జరుగుతున్నాయి. ఖాళీలను భర్తీ చేసేందుకు అధికారులు త్వరితగతిన చర్యలు చేపడుతున్నారు. జాగా రంగారెడ్డి జిల్లాలో స్టాఫ్ నర్సు ఉద్యోగాల ఖాళీల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు.
telangana notification released
తా మొత్తం ఆరు స్టాఫ్ నర్సు ఖాళీలను భర్తీ చేయనున్నట్టు నోటిఫికేషన్లో చెప్పారు.ఈ నెల 23వ తేదీ నుంచి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 28వ తేదీని అప్లికేషన్కు చివరి తేదిగా నిర్ణయించారు. ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ను వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని డీఎంహెచ్ఓ, రంగారెడ్డి అడ్రస్ కు పోస్టు చేయాలి. ఆరు స్టాఫ్ నర్సు ఖాళీలకు విద్యార్హతను బీఎస్సీ నర్సింగ్గా నిర్ణయించారు. వేతనం రూ.23వేలుగా నిర్ణయించారు. ఎక్స్పీరియన్స్ విషయానికొస్తే అభ్యర్థులు యాక్టీవ్ నర్సింగ్ రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి. ఏజ్ విషయానికొస్తే అభ్యర్థులు 18 నుంచి 34 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు ఐదేండ్లు, దివ్యాంగులకు పదేండ్లు వయో పరిమితిలో సడలింపు ఉంది.
దరఖాస్తు ఎలా చేయాలంటే.. వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నాక.. విద్యార్హత సర్టిఫికేట్స్, యాక్టివ్ నర్సిగ్ రిజిస్ట్రేషన్ ప్రూఫ్తో పాటు ఫొటో జతచేయాలి. ఓసీ, బీసీ క్యాండిడేట్స్ డీఎంహెచ్ఓ పేరిట రూ. 200 డీడీ తీసి అప్లికేషన్ ఫామ్కు జత చేయాలి. దరఖాస్తును ఈ నెల 28వ తేదీలోగా డీఎంహెచ్వో, శివరాంపల్లి, రాజేంద్రనగర్ మండలం, రంగారెడ్డి జిల్లా, పిన్ 500052 చిరునామాకు పంపించాలి.
Nara Lokesh : అమరావతి మహిళపై కొమ్మినేని చేసిన వ్యాఖ్యలు చినికి చినికి గాలివానలా మొదలైన ఘటన, ఇప్పుడు పెద్ద…
Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం శరవేగంగా అడుగులు…
Ambati Rambabu : ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా…
TGSRTC : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీఎస్ఆర్టీసీ బస్సుల బస్ పాస్ ఛార్జీలను భారీగా పెంచింది. కొత్త ధరలు జూన్ 9…
Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి సారించారు. ప్రజల…
Ranapala Plant Benefits : ఈ రోజుల్లో అనారోగ్య సమస్యల పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. అందుకని కొంతమంది ఔషధ…
Honey Moon : మధ్యప్రదేశ్ కి చెందిన రాజా రఘువంశీ, సోనమ్ జంట మే 11న వివాహం చేసుకుని మే…
Mudragada Padmanabham : సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం తన కుటుంబానికి సంబంధించిన అంశాలను బహిరంగంగా పంచుకున్నారు. తాజాగా విడుదల…
This website uses cookies.