Categories: NationalNewsvideos

Viral Video : మోదీ నీకు సిగ్గుందా.. ప్రధానిని ఏకిపారేసిన మహిళా కాంగ్రెస్ నేత.. ఎందుకో తెలుసా?

Viral Video : ప్రధాన మంత్రి సిగ్గుపడాలి.. అంటూ యూపీకి చెందిన మహిళా కాంగ్రెస్ నేత సుప్రియా శ్రినాటె మండిపడ్డారు. అయితే.. ఆమె అంతలా ప్రధాని మోదీని ఏకిపారేయడానికి కారణం ఉంది. గత కొన్ని రోజుల నుంచి మణిపూర్ లో అల్లర్లు చెలరేగుతున్న విషయం తెలిసిందే కదా. పోలీసు బలగాలు కూడా ఆ దుండగులను ఏం చేయలేకపోతున్నాయి. దీంతో దుండగులు రెచ్చిపోతున్నారు. చివరకు మహిళలను వివస్త్రలను చేసి అత్యాచారాలు చేసి రోడ్ల మీద ఊరేగిస్తున్నారు.

అలా.. కొందరు మహిళలను వివస్త్రలను చేసి రోడ్ల మీద ఊరేగించిన వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దానిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు. అసలు మణిపూర్ లో జరుగుతున్న విధ్వంస కాండ మీకు కనిపించడం లేదా అని ప్రతిపక్షాలు.. కేంద్రంపై మండిపడుతున్నాయి. ప్రధాని ఎందుకు మౌనంగా ఉంటున్నారంటూ విరుచుకుపడుతున్నారు. ఈనేపథ్యంలో కాంగ్రెస్ మహిళా నేత సుప్రియ ఓ వీడియో విడుదల చేశారు. అందులో ప్రధానిని ఏకిపారేశారు.పార్లమెంట్ సెషన్ లో మోదీ 8 నిమిషాల 25 సెకన్లు మాట్లాడితే అందులో మణిపూర్ కోసం కేవలం 36 సెకన్లు మాత్రమే మాట్లాడారు. మన దేశ ప్రధాన మంత్రి ఒక పిరికివాడు. ఆ వీడియో చూశాక కూడా 36 సెకన్లు మాత్రమే మాట్లాడటం దౌర్భాగ్యం. ఈ క్రూరత్వానికి వీడియోలో కనిపిస్తున్న నీచులు ఎంత బాధ్యులో మీరు కూడా అంతే బాధ్యులు. మీరు 3 నెలల క్రితమే పందించి ఉంటే ఈరోజు దేశం మీ మీద ఇలా విరుచుకుపడేది కాదు.

congress leader slams on pm modi over manipur issue

Viral Video : పార్లమెంట్ లో ఆ ఘటనపై మాట్లాడేంత టైమ్ కూడా లేదా మోదీ?

స్మృతి ఇరానీ నువ్వు 77 రోజుల తర్వాత నిద్రలేచావా? మీడియా మిత్రులు మీరే గనుక ప్రధాన మంత్రిని ముందే ప్రశ్నించి ఉంటే.. ఈరోజపపు దేశప్రజలు తిరగబడేవారు కాదు. ఏమయ్యా ప్రధాన మంత్రి నీకు బాధగా ఉందా? మాకు నీలో ఎలాంటి బాధ కనిపించడం లేదు. మాకు కనిపిస్తున్నది ఆ మహిళలు, వాళ్లను హింసించిన నీచులు. నువ్వు ప్రపంచం మొత్తం షికార్లు చేస్తున్నావు. మణిపూర్ స్త్రీలను నువ్వు క్షమాపణ అడగాలి. దేశంలో ఉన్న ప్రతి స్త్రీని నువ్వు ఈరోజు క్షమాపణ అడగాలి. ఈ వీడియో చూశాక దేశంలోని ప్రతి స్త్రీ భయపడుతోంది. సిగ్గుండాలి. నువ్వు 140 కోట్ల మందికి ప్రధాని అవ్వడం మా దౌర్భాగ్యం.. అంటూ ఆ మహిళా నేత ప్రధాన మంత్రిపై విరుచుకుపడ్డారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Recent Posts

Tulasi Kashayam | తులసి కషాయం ఆరోగ్యానికి అమృతం లాంటిది .. వర్షాకాలంలో రోగనిరోధకత పెంచే పానీయం

Tulasi Kashayam | భారతదేశంలో తులసి మొక్కను పవిత్రంగా భావించడం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకోవాలంటే ఆయుర్వేదాన్ని ఓసారి…

27 minutes ago

Zodiac Signs | పండగ సమయంలో మూడు రాశులపై కేతువు అనుగ్రహం ..ఆర్థిక లాభాలు, అదృష్టం కురిసే చాన్స్

Zodiac Signs | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి వ్యక్తి జీవితంపై గ్రహాల ప్రభావం కీలకంగా ఉంటుంది. అనుకూల గ్రహాలు శుభఫలితాలు…

1 hour ago

Vivo | వివో నుంచి కొత్త బ్లాక్‌బస్టర్ ..Vivo T4R 5G స్మార్ట్‌ఫోన్ ₹17,499కే!

Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…

10 hours ago

Jupitar Price | జీఎస్టీ రేట్లు తగ్గడంతో టీవీఎస్ బైకులు, స్కూటీల ధరలు భారీగా తగ్గింపు .. కొత్త ధరల వివరాలు ఇదే!

Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…

11 hours ago

Asia Cup 2025 | ఆసియా క‌ప్‌లో భార‌త్ క‌ప్ కొట్టినా కూడా తీసుకోదా.. సూర్యకి ఏమైంది?

Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…

13 hours ago

Aghori | వర్షిణి – అఘోరీ వివాదం కొత్త మలుపు.. మోసం చేసింది నువ్వురా..మోసపోయింది నేనురా అంటూ సంచలన వ్యాఖ్యలు

Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…

15 hours ago

Raja Saab | ఎట్ట‌కేల‌కి రాజా సాబ్ ట్రైల‌ర్‌కి ముహూర్తం ఫిక్స్ చేశారు.. ఇక ఫ్యాన్స్‌కి పండ‌గే..!

Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…

17 hours ago

Telangana | తెలంగాణలో దంచికొడుతున్న వ‌ర్షాలు.. 11 జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్

Telangana |  తెలంగాణ రాష్ట్రంలో వ‌ర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…

19 hours ago