రోజురోజుకూ పర్యావరణం బాగా పొల్యూట్ అయిన సంగతి అందరికీ విదితమే. ఈ క్రమంలోనే ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని, ప్రత్యామ్నాయ పద్ధతులపైన దృష్టి సారించాలని, ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ యూజ్ చేయాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే పర్యావరణంపై ప్రతీ ఒక్కరికి అవగాహన కల్పించేందుకుగాను యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (వైహెచ్ఎవై) ఉక్కు నగరం బ్రాంచ్ ఆధ్వర్యంలో ఈ నెల 12న సైకిల్ యాత్ర చేపట్టనున్నట్లు ఆ శాఖ కార్యదర్శి రాజా శనివారం తెలిపారు. ఉక్కు నగరం నుంచి అప్పికొండ బీచ్ వరకు వెళ్లి అక్కడ బీచ్ పరిసరాలను క్లీన్ చేసి, రిటర్న్ సైకిల్ పైనే రానున్నారు. ఈ క్రమంలోనే పర్యావరణం పరిరక్షణ గురించి పలువురికి వీరు వివరించనున్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునేవారు 85890 80595 నెంబర్లో సంప్రదించాలని రాజా సూచించారు. యూత్ సభ్యులతో పాటు ఔత్సాహికులు కూడా ఈ సైకిల్ యాత్రలో పాల్గొనవచ్చు. ఇకపోతే సైకిల్ వల్ల పర్యావరణానికి ఎటువంటి నష్టం కలగదన్న సంగతి అందరికీ తెలిసిందే. సైక్లింగ్ ద్వారా మానవాళికి, పర్యావరణానికి ఎటువంటి నష్టం ఉండదు. ఈ క్రమంలోనే మానవాళికి సైకిల్ తొక్కడం వల్ల ఆరోగ్యం కూడా లభిస్తుంది.
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 లో రోజులు గడుస్తున్నా కొద్దీ టాస్కులు టఫ్…
Tirumala Laddu Prasadam : కలియువ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఏడు కొండల పుణ్యక్షేత్రానికి చాలా విశిష్తత ఉంది.…
Flipkart Big Billon Days Sale 2024 : ఫ్లిప్ కార్ట్ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024…
Balineni Srinivasa Reddy : ఏపీలో ప్రస్తుతం పరిస్థితులు ఎంతగా మారుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. వైసీపీ పార్టీ నాయకులు…
Pushpa 2 : సుకుమార్- అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో రూపొందిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో…
Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో హామీని నెరవేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…
Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…
TDP Alliance ఆంధ్రప్రదేశ్లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…
This website uses cookies.