వరంగల్ జిల్లాలోని సంగెం మండలం కాపులకనపర్తిలో లెవల్ కాజ్ వే వద్ద వరద ఉధృతిని మంగళవారం జిల్లా కలెక్టర్ గోపీ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారీ వానలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని పేర్కొన్నారు. ఇక జిల్లావ్యాప్తంగా భారీ వానలకు వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. అధికారులు వాటిని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే ప్రాజెక్టుల్లో జలకళ సంతరించుకుంటున్నది. లోతట్టు ప్రాంతాలు జలమయం కాక ముందరే అక్కడి జనాలు సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు వారికి సూచించినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇంకో రెండు రోజులు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంటున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రజా ప్రతినిధులు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చొరవ చూపిస్తున్నారు.
Anitha : ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై…
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా మరోసారి దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించడం ప్రస్తుతం సోషల్…
Buddha Venkanna : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు…
Chamala Kiran Kumar Reddy : తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు…
3 Jobs AI : కృత్రిమ మేధస్సు (AI) విస్తృతంగా ప్రవేశించడంతో భారతీయ ఉద్యోగ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.…
Kingdom : యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్డమ్’ జూలై 31న భారీ…
Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని…
Supreme Court : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. ఈ…
This website uses cookies.