వరంగల్ జిల్లాలోని సంగెం మండలం కాపులకనపర్తిలో లెవల్ కాజ్ వే వద్ద వరద ఉధృతిని మంగళవారం జిల్లా కలెక్టర్ గోపీ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారీ వానలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని పేర్కొన్నారు. ఇక జిల్లావ్యాప్తంగా భారీ వానలకు వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. అధికారులు వాటిని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే ప్రాజెక్టుల్లో జలకళ సంతరించుకుంటున్నది. లోతట్టు ప్రాంతాలు జలమయం కాక ముందరే అక్కడి జనాలు సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు వారికి సూచించినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇంకో రెండు రోజులు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంటున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రజా ప్రతినిధులు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చొరవ చూపిస్తున్నారు.
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
This website uses cookies.