భారీ వర్షాలకు రాష్ట్రంలోని ప్రాజెక్టులకు జల కళ సంతరించుకుంటున్నది. వాగులు, వంకలు నీటితో పొర్లిపోతున్నవి. జిల్లాలోని సారంగపూర్ మండలంలోని స్వర్ణ జలాశయంలోకి వరద నీరు భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు గేట్లు ఓపెన్ చేసి వాటి ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ నేపథ్యంలోనే స్వర్ణ జలాశయాన్ని జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కాడేతో కలిసి సందర్శించారు. ప్రాజెక్టు అధికారులతో జలాశయ నీటి మట్టం గురించి, వదులుతున్న నీటి గురించి మాట్లాడారు.
ఈ క్రమంలోనే స్వర్ణ వాగు పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. భారీ వర్షం వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయం కాక ముందరే ఆ ప్రాంతాలను ప్రజలు ఖాళీ చేసి వెళ్లాలని తెలిపారు. అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఇకపోతే జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలకు జనాలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు.
Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…
TDP Alliance ఆంధ్రప్రదేశ్లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.…
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
This website uses cookies.