Categories: andhra pradeshNews

Annadata Sukhi Bhava : గుడ్‌న్యూస్‌.. ఫిబ్ర‌వ‌రిలో అన్న‌దాత సుఖీభ‌వ నిధుల జ‌మ !

Annadata Sukhi Bhava : ఎన్నికల హామీలపై ఏపీలోని కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. తాము అధికారంలోకి వస్తే ప్రతి రైతుకు సాగు ప్రోత్సాహం కింద 20 వేల రూపాయలు అందిస్తామని చంద్రబాబు నాయుడు Chandrababu హామీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. దాంతో అన్న‌దాత సుఖీభ‌వ ప‌థ‌కాన్ని Annadata Sukhi Bhava అమలు చేసేందుకు కూట‌మి ప్ర‌భుత్వం స‌మాయ‌త్త‌మైంది. ఇందుకు సంబంధించి కసరత్తు కూడా ప్రారంభించింది. అర్హులెంత మంది? ఎంత మొత్తంలో అందించాలి? అన్నదానిపై అధ్యయనం పూర్తి చేసింది. దాంతో రైతులు నిధుల జ‌మ‌పై ఆశగా ఎదురుచూస్తున్నారు.

Annadata Sukhi Bhava : గుడ్‌న్యూస్‌.. ఫిబ్ర‌వ‌రిలో అన్న‌దాత సుఖీభ‌వ నిధుల జ‌మ !

Annadata Sukhi Bhava నిధుల స‌మీక‌ర‌ణ‌లో ప్ర‌భుత్వం

కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు భరోసా rythu bharosa పేరిట ఉన్న పథకం పోర్టల్ ను అన్నదాత సుఖీభవగా మార్చింది. అప్పుడే ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో వెంటనే ఈ నగదు అందిస్తారని రైతులు farmers ఆశించారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పంద‌న లేకుండా పోయింది. సంక్రాంతి( Pongal) నాటికి అన్నదాత సుఖీభవ పథకం Annadata Sukhi Bhava ప్రారంభిస్తారని అంతా భావించారు. కానీ అది కూడా జ‌రుగ‌లేదు. అయితే కేంద్ర ప్ర‌భుత్వం అందించే పిఎం కిసాన్ నిధులు క్రమం తప్పకుండా విడుదలవుతున్నాయి. ఈ ఏడాదికి సంబంధించి మొదటి విడత రూ.2 వేలు ఫిబ్రవరిలో అందించనుంది. అన్నదాత సుఖీభవకు Annadata Sukhi Bhava సంబంధించి కూడా అప్పుడే నిధులు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అందుకు సంబంధించి నిధులు సమీకరణలో పడింది. ఎట్టి పరిస్థితుల్లో ఫిబ్రవరి నాటికి పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం స‌మ‌య‌త్త‌మౌతుంది. ఇప్పటికే జాబితా సిద్ధం చేసింది కూడా. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను సైతం విడుదల చేయనుంది. సచివాలయాల వారీగా జాబితాలను రూపొందించే పనిలో పడింది ప్రభుత్వం.

విద్యా సంవ‌త్స‌రం ప్రారంభంలో తల్లికి వందనం

మరోవైపు తల్లికి వందనం పథకానికి సైతం కూటమి ప్రభుత్వం నిధుల సమీకరణ మొదలు పెట్టింది. వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థుల‌ తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయాలని చూస్తోంది. తాము అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి రూ.20 వేల చొప్పున అందిస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఇచ్చిన‌ హామీ మేరకు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే పథకాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. ఈ పథకానికి దాదాపు 12 వేల కోట్ల రూపాయలు అవసరమని అధికారులు అంచనా వేశారు.

Recent Posts

Health Tips | యాలకులు .. కేవలం రుచి కోసమే కాదు, ఆరోగ్యానికి కూడా ఓ అద్భుత ఔషధం!

Health Tips | యాలకులు అంటే కేవలం రుచి, సువాసన కోసం మాత్రమే వాడే ఒక మసాలా దినుసు అని చాలా…

58 minutes ago

Hanuman phal | ఈ పండు గురించి మీకు తెలుసా.. ఇది తింటే స‌మస్య‌ల‌న్నీ మాయం

Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…

2 hours ago

Vinayaka | వినాయక చవితి నాడు గ‌ణ‌పతికి ప్రియ‌మైన ఆకు కూర ఏంటంటే..!

Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…

3 hours ago

New Pension Rules: కొత్త పెన్షన్ రూల్స్‌పై క్లారిటీ ఇచ్చిన కేంద్ర సర్కార్

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…

12 hours ago

BC Youth Employment : బీసీలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్..

BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…

13 hours ago

Wife Killed : ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య..అది కూడా పెళ్లైన 30ఏళ్లకు..ఏంటి ఈ దారుణం !!

wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…

14 hours ago

Hair-Pulling Fight : మెట్రో ట్రైన్ లో పొట్టుపొట్టుగా కొట్టుకున్న ఇద్దరు మహిళలు

డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…

16 hours ago

Lord Vinayaka | సబ్బులు, షాంపూలతో గణనాథుడు..అంద‌రిని ఆక‌ట్టుకుంటున్న వినాయ‌కుడి ప్ర‌తిమ‌

Lord Vinayaka |  తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…

17 hours ago