Categories: andhra pradeshNews

Annadata Sukhi Bhava : గుడ్‌న్యూస్‌.. ఫిబ్ర‌వ‌రిలో అన్న‌దాత సుఖీభ‌వ నిధుల జ‌మ !

Annadata Sukhi Bhava : ఎన్నికల హామీలపై ఏపీలోని కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. తాము అధికారంలోకి వస్తే ప్రతి రైతుకు సాగు ప్రోత్సాహం కింద 20 వేల రూపాయలు అందిస్తామని చంద్రబాబు నాయుడు Chandrababu హామీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. దాంతో అన్న‌దాత సుఖీభ‌వ ప‌థ‌కాన్ని Annadata Sukhi Bhava అమలు చేసేందుకు కూట‌మి ప్ర‌భుత్వం స‌మాయ‌త్త‌మైంది. ఇందుకు సంబంధించి కసరత్తు కూడా ప్రారంభించింది. అర్హులెంత మంది? ఎంత మొత్తంలో అందించాలి? అన్నదానిపై అధ్యయనం పూర్తి చేసింది. దాంతో రైతులు నిధుల జ‌మ‌పై ఆశగా ఎదురుచూస్తున్నారు.

Annadata Sukhi Bhava : గుడ్‌న్యూస్‌.. ఫిబ్ర‌వ‌రిలో అన్న‌దాత సుఖీభ‌వ నిధుల జ‌మ !

Annadata Sukhi Bhava నిధుల స‌మీక‌ర‌ణ‌లో ప్ర‌భుత్వం

కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు భరోసా rythu bharosa పేరిట ఉన్న పథకం పోర్టల్ ను అన్నదాత సుఖీభవగా మార్చింది. అప్పుడే ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో వెంటనే ఈ నగదు అందిస్తారని రైతులు farmers ఆశించారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పంద‌న లేకుండా పోయింది. సంక్రాంతి( Pongal) నాటికి అన్నదాత సుఖీభవ పథకం Annadata Sukhi Bhava ప్రారంభిస్తారని అంతా భావించారు. కానీ అది కూడా జ‌రుగ‌లేదు. అయితే కేంద్ర ప్ర‌భుత్వం అందించే పిఎం కిసాన్ నిధులు క్రమం తప్పకుండా విడుదలవుతున్నాయి. ఈ ఏడాదికి సంబంధించి మొదటి విడత రూ.2 వేలు ఫిబ్రవరిలో అందించనుంది. అన్నదాత సుఖీభవకు Annadata Sukhi Bhava సంబంధించి కూడా అప్పుడే నిధులు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అందుకు సంబంధించి నిధులు సమీకరణలో పడింది. ఎట్టి పరిస్థితుల్లో ఫిబ్రవరి నాటికి పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం స‌మ‌య‌త్త‌మౌతుంది. ఇప్పటికే జాబితా సిద్ధం చేసింది కూడా. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను సైతం విడుదల చేయనుంది. సచివాలయాల వారీగా జాబితాలను రూపొందించే పనిలో పడింది ప్రభుత్వం.

విద్యా సంవ‌త్స‌రం ప్రారంభంలో తల్లికి వందనం

మరోవైపు తల్లికి వందనం పథకానికి సైతం కూటమి ప్రభుత్వం నిధుల సమీకరణ మొదలు పెట్టింది. వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థుల‌ తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయాలని చూస్తోంది. తాము అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి రూ.20 వేల చొప్పున అందిస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఇచ్చిన‌ హామీ మేరకు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే పథకాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. ఈ పథకానికి దాదాపు 12 వేల కోట్ల రూపాయలు అవసరమని అధికారులు అంచనా వేశారు.

Recent Posts

Toli Ekadashi 2025 : తొలి ఏకాదశి పండుగ ఎప్పుడు…. ఈ రోజున ఈ పిండిని తినాలంటారు ఎందుకు…?

Toli Ekadashi 2025 : ప్రతి సంవత్సరం కూడా తొలి ఏకాదశి వస్తుంది. ఈ ఏడాది కూడా తొలి ఏకాదశి…

40 minutes ago

Keerthy Suresh : ఆయ‌న తిట్టడం వ‌ల్ల‌నే ఇంత పైకొచ్చా.. కీర్తి సురేష్ ఆస‌క్తిక‌ర కామెంట్స్

Keerthy Suresh  : నటీనటులపై విమర్శలు రావడం సినిమా రంగంలో సాధారణమే. హీరోయిన్ కీర్తి సురేష్ కూడా తన కెరీర్…

10 hours ago

Maha News Channel : మహా న్యూస్ ఛానల్ పై దాడిని ఖండించిన చంద్రబాబు , పవన్ , రేవంత్‌,  కేటీఆర్

Maha News Channel : హైదరాబాద్‌లోని మహా న్యూస్‌ ప్రధాన కార్యాలయం పై BRS శ్రేణులు చేసిన దాడిపై దేశవ్యాప్తంగా…

11 hours ago

Imprisonment : చేయని హత్యకు రెండేళ్ల జైలు శిక్ష.. కట్ చేస్తే ఆ మహిళ బ్రతికే ఉంది..!

Imprisonment  : కర్ణాటక రాష్ట్రం కుశాల్ నగర్ తాలూకాలోని బసవనహళ్లిలో ఒక్కసారిగా ఊహించని పరిణామం చోటు చేసుకుంది. కురుబర సురేశ్…

12 hours ago

Congress Job Calendar : ప్రశ్నార్థకంగా మారిన కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్..?

Congress Job Calendar : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగాలు అందిస్తామని గొప్పగా ప్రకటించిన…

13 hours ago

Hara Veera Mallu Movie : హరిహర వీరమల్లు రిలీజ్‌పై ఉత్కంట .. అభిమానుల్లో తీవ్ర నిరాశ

Hara Veera Mallu Movie : పవన్ కళ్యాణ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పీరియాడికల్‌ యాక్షన్‌ ఎంటర్టైనర్ హరిహర వీరమల్లు’…

14 hours ago

Fertilizers Poisoning : కడుపుకి అన్నమే తింటున్నామా… లేదా రసాయనాన్ని పంపిస్తున్నామా…. మన ఆహారమే మన శత్రువు…?

Fertilizers Poisoning : ప్రస్తుత కాలంలో వ్యాపారులు తమ అభివృద్ధి పెరగడం కొరకు ఎన్నో ప్రొడక్ట్స్ ని తయారు చేస్తున్నారు.…

15 hours ago

Grandmother : వామ్మో.. 65ఏళ్ల అమ్మమ్మ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న 21 ఏళ్ల మనవడు..!

Grandmother : సాధారణంగా అమ్మమ్మ అంటే ఆత్మీయత, ఆప్యాయతను పంచే వ్యక్తిగా మనం ఊహిస్తాం. తల్లిలాంటి ప్రేమను ఇవ్వగల దయామయురాలిగా…

16 hours ago