Bird Flu : బర్డ్ ఫ్లూ భయపెట్టిస్తుందా.. అయితే ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి..!
Bird Flu : ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తుంది. నేపథ్యంలో Andhra Pradesh Govt ఏపీ సర్కార్ అలర్ట్ అయ్యింది. రాష్ట్రంలో రెండు మూడు జిల్లాల్లో కోళ్ళకు వ్యాపించిన బర్డ్ ఫ్లూ వ్యాధిని నివారించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. గిరిజన గురుకులాల మెనూలో Chicken చికెన్ నిలిపివేతకు నిర్ణయం తీసుకుంది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు గురుకులాలు, ఈఎంఆర్ఎస్ స్కూళ్లకు చికెన్ నిలిపేశారు.
Bird Flu : బర్డ్ ఫ్లూ భయపెట్టిస్తుందా.. అయితే ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి..!
చాలా మంది కోళ్లకు వచ్చిన ఆ వైరస్ మనకు ఎందుకు వస్తుంది లే అని కొట్టిపారేస్తూ ఉంటారు. కానీ.. బర్డ్ ఫ్లూ సోకిన కోడిని తినడం వల్ల,… మనకు కూడా వచ్చే అవకాశం చాలా ఎక్కువ. అందుకే ప్రభుత్వాలు కనీసం రెండు వారాలు అయినా చికెన్ Chicken తినడం మానేయమని మొత్తుకుంటున్నాయి. అయినా..ప్రభుత్వం మాటలు వినిపించుకోకుండా Chicken చికెన్ తినేవాళ్లు లేకపోలేదు.
గత కొన్ని వారాలుగా అనేక చోట్ల లక్షలాది కోళ్లు చనిపోయాయి. ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో బర్డ్ ఫ్లూ Bird Flu కు సంబంధించి ప్రజలు, కోళ్ల పెంపకందారుల సందేహాలను తీర్చేందుకు పశుసంవర్ధక శాఖ టోల్ ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేసింది. ఎవరికైనా సందేహాలు ఉంటే ఫోన్: 0866 2472543, 94911 68699 నంబర్లకు కాల్ చేయవచ్చని తెలిపింది. ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు కాల్ చేయాలని సూచించారు.
Koppula Narasimha Reddy : మన్సూరాబాద్ డివిజన్ హయత్ నగర్ ప్రాంతంలోని T.Nagar కాలనీ రోడ్డు నెం:-3లో సుమారు 11.00…
Mahesh Kumar Goud : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తుందని పీసీసీ చీఫ్ మహేష్కుమార్గౌడ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమమే…
Lady Aghori : అఘోరి వర్షిణికి సంచలన హెచ్చరిక చేసారు. ఇకనైనా మమ్మల్ని వదిలేయండి.. లేకపోతే సచ్చిపోతాం అంటూ వారు…
Divi Vadthya : బిగ్బాస్ రియాలిటీ షో ద్వారా పాపులర్ అయిన వారిలో దివి వైద్య ఒకరు. హైదరాబాద్కు చెందిన…
UPI : డిజిటల్ చెల్లింపుల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. డీమానిటైజేషన్ తర్వాత దేశవ్యాప్తంగా నగదు లేని లావాదేవీలు విస్తృతంగా జరిగిపోతున్నాయి.…
Ponguleti Srinivasa Reddy : రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి పార్టీలకతీతంగా ‘ఇందిరమ్మ ఇళ్లు’ నిర్మిస్తామని, ఈ నెలాఖరులోగా అన్ని…
GPO Posts : రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పాలనాధికారి (జీపీవో) పోస్టులన్నింటినీ నేరుగా భర్తీ చేయాలని ఆలోచనలో ఉంది. గతంలో…
Janhvi Kapoor : టాలీవుడ్లో జాన్వీ కపూర్ మరింత బిజీ అవుతోంది. 2018లో 'ధడక్' సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన…
This website uses cookies.