Categories: Newspolitics

Delhi Railway Station : ఢిల్లీ తొక్కిలాస‌ట‌కి కార‌ణం ఇదేనా.. ఎంత మంది మృతి చెందారంటే..!

Delhi Railway Station : ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న Maha Kumbh Mela మహా కుంభమేళాకు వెళ్తూ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో 18 మంది చనిపోయిన విష‌యం తెలిసిందే. చ‌నిపోయిన వారిలో 14 మంది మహిళలు.. నలుగురు చిన్న పిల్లలు ఉన్నారు. వీరే కాకుండా మరో 30 మంది ప్రయాణికులు కూడా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

Delhi Railway Station : ఢిల్లీ తొక్కిలాస‌ట‌కి కార‌ణం ఇదేనా.. ఎంత మంది మృతి చెందారంటే..!

Delhi Railway Station ఎలా చ‌నిపోయారంటే..

మృతులంతా ఢిల్లీ, బీహార్ రాష్ట్రాలకు చెందినవారిగా గుర్తించినట్లు తెలిపారు.మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు చేయడానికి ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వేశాఖ గొప్పలుపోయింది. ఇందులో భాగంగా గంటకు 1500 జనరల్‌ టికెట్లు విక్రయిస్తున్నామంటూ డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ ప్రకటించారు. జనరల్‌ టికెట్ల కోసం జనం ఎగబడ్డారు. అవసరానికి మించి టికెట్లను విక్రయించడం, ఆ రద్దీకి తగినట్లు రైళ్లు సకాలంలో నడపకపోవడం తొక్కిసలాటకు దారితీసింది. టికెట్లు కొన్నవారు ప్లాట్‌ఫామ్‌పైనా, మెట్లపైనా నిలబడ్డారు.

మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.10 లక్షల చొప్పున రైల్వేశాఖ ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఈ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితులకు రూ.2.50 లక్షల చొప్పున పరిహారం చెల్లించనున్నట్లు తెలిపింది. స్వల్పంగా గాయాలు అయిన వారికి రూ.లక్ష చొప్పున సహాయం చేయనున్నట్లు వెల్లడించింది.

Share

Recent Posts

Jabardasth varsha : జ‌బ‌ర్ధ‌స్త్ వ‌ర్ష ఫొటోల‌తో ఇలా పిచ్చెక్కించింది ఏంటి.. ఒక్కో ఫొటో మైండ్ బ్లాక్ చేస్తుంది

jabardasth varsha : దాదాపు దశాబ్ద కాలంగా తెలుగు బుల్లితెరపై సత్తా చాటుతూ.. నెంబర్ వన్ కామెడీ షోగా ఓ…

30 minutes ago

One Plus 12 Phone : భారీ డిస్కౌంట్‌కి వ‌న్‌ప్లస్ 12.. ఫీచ‌ర్స్ ఏంటంటే..!

One Plus 12 Phone ప్రస్తుతం అమెజాన్‌ లో తగ్గింపు ధరకు వన్‌ప్లస్‌ ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ ను కొనుగోలు చేయవచ్చు.…

1 hour ago

Daughter In Law : ఇలాంటి కోడలు ఇలా ఉంటే మీ ఇంట్లో ఎలాంటి గొడవలు ఉండవు..!

Daughter In Law : ప్రతీ కుటుంబంలో ఒకరినొకరు అర్థం చేసుకుని, మానసికంగా సమతుల్యంగా ఉంటేనే కుటుంబంలో ఆనందం, శాంతి…

3 hours ago

Business : ఇంట్లో ఉంటూనే లక్షలు సంపాదించే అవకాశం.. అయితే ఈ వ్యాపారం మొదలుపెట్టండి..!

Business  : నిత్య జీవితంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు పనిలో విసిగి పోతున్నవారికి, తమ స్వంతంగా…

3 hours ago

Good News : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. భారీగా పెరగనున్న పెన్షలు

Good News : త్వరలో కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. ఈ సంఘం ఏర్పాటుపై…

4 hours ago

Ration : గుడ్‌న్యూస్‌.. రేషన్ కు బదులు డబ్బులు.. ఏపీ సర్కార్ సరికొత్త ఆలోచన

Ration  : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని పాలన సాగిస్తోంది. ఇందులో…

6 hours ago

Preity Zinta : అతడికి క‌న్ను గీటిన ప్రీతి జింతా.. కేక పెట్టిస్తున్న వీడియో

Preity Zinta : శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో సంచ‌ల‌న విజ‌యం సాధించింది పంజాబ్ జ‌ట్టు. ఆ విజ‌యంతో పంజాబ్…

6 hours ago

Hardik Pandya : ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్సీ నుండి త‌ప్పుకున్న హార్ధిక్ పాండ్యా..!

Hardik Pandya : ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ మెరుగ్గానే రాణించిన ఫైన‌ల్ వ‌ర‌కు చేరుకోలేక‌పోయింది. ఆదివారం అహ్మదాబాద్…

7 hours ago