Categories: andhra pradeshNews

Chandrababu : బనకచర్ల వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం లేదు : చంద్రబాబు

Advertisement
Advertisement

Chandrababu : తెలుగు రాష్ట్రాల్లో నది నీటి ప్రాజెక్టులపై తాజాగా జరుగుతున్న చర్చలో బనకచర్ల ప్రాజెక్ట్ కీలకంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌కు అనుమతి ఇవ్వకూడదంటూ కేంద్రం వద్ద వాదిస్తుండగా, ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం ఉండదని చెబుతోంది.

Advertisement

Chandrababu : బనకచర్ల వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం లేదు : చంద్రబాబు

Chandrababu : తెలంగాణ ప్రాజెక్ట్‌లకు నేను ఎప్పుడు అడ్డు తగల్లేదు చంద్రబాబు

ఈ నేపథ్యంలో తాజాగా సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ, బనకచర్ల ప్రాజెక్ట్ సముద్రంలోకి పోతున్న నీటిని వినియోగించేందుకే రూపుదిద్దుకుందన్నారు. సముద్రంలోకి వృథాగా పోతున్న నీటిని వ్యవస్థీకృతంగా ఉపయోగించుకుంటే రెండు రాష్ట్రాలకు మేలు జరుగుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు.

Advertisement

తాను ఎప్పుడూ తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాలేదని, నీటి సమస్య పరిష్కారమైతే తెలుగువారు అంతా బాగుపడతారని పేర్కొన్నారు. ఇది రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయం కాదని, ప్రజల అవసరాలకే ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. రైతులను అన్నివిధాలా ఆదుకునే ప్రభుత్వం తమదేనని గుర్తు చేశారు.

Recent Posts

Telangana: మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల..పూర్తి వివరాలు ఇవే..!

Municipal Elections : తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.…

20 minutes ago

Union Budget 2026 : రైతుల‌కు గుడ్‌న్యూస్‌.. కేంద్ర బడ్జెట్ లో కొత్తగా మరో పథకం..!

Union Budget 2026 : దేశ ఆర్థిక దిశను నిర్దేశించే కేంద్ర బడ్జెట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 1న…

40 minutes ago

Survey : ఏపీ లో సంచలనం సృష్టిస్తున్న సర్వే .. ఆ ప్రాంతంలో క్లీన్ స్వీప్ చెయ్యబోతున్న వైసీపీ

Key Survey : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుత కూటమి ప్రభుత్వం తన రెండున్నర ఏళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న తరుణంలో,…

2 hours ago

Bank Holidays : వరుసగా మూడో రోజు మూతపడ్డ బ్యాంకులు.. ఎందుకో తెలుసా?

Bank Holidays : జనవరి 27న దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో లావాదేవీలకు అంతరాయం ఏర్పడింది. ఈరోజు కూడా బ్యాంకులు…

3 hours ago

Vizianagaram: రూ.400 కోసం వృద్ధుడి ప్రాణం తీసిన కిరాతకుడు : మానవత్వాన్ని కలిచివేసిన ఘటన

Vizianagaram: మానవత్వ విలువలు రోజురోజుకు క్షీణిస్తున్నాయనే వాదనకు విజయనగరం జిల్లాలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన సాక్ష్యంగా నిలుస్తోంది. కేవలం…

3 hours ago

Samantha : రెండో భర్త రాజ్ కోసం సమంత సంచలన నిర్ణయం !!

Samantha : సినిమా రంగంలో నటీమణులు పెళ్లి తర్వాత తమ ఇంటి పేరును మార్చుకోవడం ఒక ఆనవాయితీగా వస్తోంది. గతంలో…

4 hours ago

CBN – Roja : జగన్ కాలర్ ఎగరేసుకునే పని చేసిన ఆర్కే రోజా

Roja : చిత్తూరు జిల్లా నగరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన పర్యటనపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే…

5 hours ago

బిగ్ బ్రేకింగ్ : జగన్ గుండెలు అదిరేలా సంచలన ప్రకటన చేసిన విజయ సాయి రెడ్డి..

Cijayasai Reddy Padayatra : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత సన్నిహితంగా మెలిగిన జగన్ - విజయసాయి రెడ్డి ద్వయం మధ్య…

6 hours ago