Chandrababu : కేంద్రానికి క్లియర్ గా చెప్పిన బాబు.. ముందు క్యాపిటల్ ఆ తర్వాతే ఏదైనా..!
Chandrababu : ఏపీ 2024 ఫలితాలు అక్కడి ప్రజల తీర్పు ఏంటన్నది అర్ధమైంది. గత ప్రభుత్వం కనీసం క్యాపిటల్ ని కూడా నిర్మించలేదు. మూడు క్యాపిటల్స్ అంటూ ఐదేళ్లు టైం పాస్ చేసింది. ఐతే క్యాపిటల్ విషయంలో చంద్రబాబు ముందునుంచి ఒకే మాట మీద ఉన్నారు. అమరావతి క్యాపిటల్ గా చేసి అభివృద్ధి చేయాలని ఆయన అనుకున్నారు కానీ 2019 ఎన్నికల్లో ఆయన ఓటమి వల్ల అది కుదరలేదు.ఇక ఈసారి గెలిచిన తర్వాత మరోసారి క్యాపిటల్ గా అమరావితినే డిక్లేర్ చేస్తూ బాబు పని చేస్తున్నారు. అంతేకాదు కేంద్రం నుంచి కూడా అమరావితికి కావాల్సిన సపోర్ట్ ని తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో ఉన్నారు. పిఎం మోడీతో పాటు కేంద్ర మంత్రులతో ఆయక మీటింగ్స్ జరుపుతున్నారు.
ఏపీ అభివృద్ధే ముఖ్య లక్ష్యంగా బాబు కేంద్రం నుంచి పూర్తి సపోర్ట్ కావాలని అడుగుతున్నారు. అమరావతి విషయంలో కేంద్రం సహకారం కావాలని అడిగారట. దాదాపు కేంద్రం నుంచి కూడా పాజిటివ్ నోట్ వచ్చినట్టు తెలుస్తుంది. అంతేకాదు పోలవరం ప్రాజెక్ట్ ని కూడా పూర్తి చేసేలా నిధులు విడుదల చేయాలని కేంద్ర మంత్రులతో బాబు చర్చించారట. గత ప్రభుత్వం చేసిన పనుల వల్ల పోలవరం ప్రాజెక్ట్ ఏమాత్రం ముందుకు జరగలేదని. కేంద్రం సపోర్ట్ చేస్తే దాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేలా చూస్తామని చంద్రబాబు చెప్పారట. అంతేకాదు ఏపీ డెవలప్ మెంట్ కి అన్నివిధాలుగా కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందించేలా చర్చలు జరుపుతున్నారట. ఏపీ విషయంలో కేంద్రం కూడా ఈసారి అన్నిటికీ ఓకే అనేస్తుందని తెలుస్తుంది.
Chandrababu : కేంద్రానికి క్లియర్ గా చెప్పిన బాబు.. ముందు క్యాపిటల్ ఆ తర్వాతే ఏదైనా..!
ఏపీని రాబోయే రోజుల్లో మిగతా అభివృద్ధి చెందిన రాష్ట్రాల సరసన నిలిచేలా బాబు పర్ఫెక్ట్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. అమరావతిని పర్ఫెక్ట్ క్యాపిటల్ గా పూర్తి చేయడం.. పోలవరం ప్రాజెక్ట్ ని ముగించడం తో ఏపీకి మంచి రోజులు వస్తాయని అంటున్నారు. ఐతే ఏపీ విషయంలో ఈసారి కేంద్రం కూడా అన్ని విషయాల్లో సానుకూలంగా స్పందిస్తుందని తెలుస్తుంది.
One Plus 12 Phone ప్రస్తుతం అమెజాన్ లో తగ్గింపు ధరకు వన్ప్లస్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు.…
Daughter In Law : ప్రతీ కుటుంబంలో ఒకరినొకరు అర్థం చేసుకుని, మానసికంగా సమతుల్యంగా ఉంటేనే కుటుంబంలో ఆనందం, శాంతి…
Business : నిత్య జీవితంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు పనిలో విసిగి పోతున్నవారికి, తమ స్వంతంగా…
Good News : త్వరలో కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. ఈ సంఘం ఏర్పాటుపై…
Ration : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని పాలన సాగిస్తోంది. ఇందులో…
Preity Zinta : శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్తో సంచలన విజయం సాధించింది పంజాబ్ జట్టు. ఆ విజయంతో పంజాబ్…
Hardik Pandya : ఐపీఎల్ 2025 సీజన్లో ముంబై ఇండియన్స్ మెరుగ్గానే రాణించిన ఫైనల్ వరకు చేరుకోలేకపోయింది. ఆదివారం అహ్మదాబాద్…
Crows : కాకి అంటే అందరికీ గుర్తుకు వచ్చేది పిండప్రదానం. అంతే కాకుండా కాకులను పూర్వీకులతో కూడా పోలుస్తారు. అవి…
This website uses cookies.