AP Pension : ఏపీలో అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందేలా ప్రభుత్వం కార్య చరణ చేస్తుంది. పెన్షన్ పంపిణీ క్రమబద్ధీకరణ చేయడనికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని పెన్షన్స్ నెల మొదటి రోజునే పంపిణీ చేసేలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.గత వైసీపీ ప్రభుత్వం పెన్షన్స్ ను వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి పంపిణీ చేసింది. ఐతే ఏపీలో ప్రభుత్వం మారాక సచివాలయ సిబ్బందితో ఈ పెన్షన్స్ ఇప్పిస్తున్నారు. ఐతే ఈ ప్రక్రియ ఇలా వారితోనే కొనసాగించాలా అసలు వాలంటీర్లను ఏం చేయాలి అన్న విషయాన్ని పరిశీలిస్తుంది ప్రభుత్వం. ఐతే ప్రభుత్వం ఏం చేసినా మాకు రావాల్సిన పెన్షన్ వస్తుంది కదా అని ప్రజలు భావిస్తున్నారు.
రాష్ట్ర ప్రభువం కొన్ని ఏరియాల్లో నెల మొదటి రోజే 98 శాతం పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. ప్రతి నెల ఫస్ట్ డే రోజే 100 శాతం పంపిణీ చేసేలా ప్రభుత్వం వర్క్ చేస్తుంది. ఐతే కొంతమంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఉపాది కోసం వేరే ప్రాంతాలకు వెళ్లడం ద్వారా వారి పెన్షన్ ఆగిపోతుంది. అందుకే వారి కోసం కూడా సకాలంలో పెన్షన్ పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపిస్తుంది. ఈ ప్రక్రియ ద్వారా సవాళ్లను పరిష్కరించి అర్హులైన అందరికీ పెన్షన్ అదించేలా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మరి ఈ పెన్షన్ విధానం ఏపీ ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పొచ్చు.
ప్రస్తుతనికి సచివాలయ సిబ్బందుతోనే పెన్షన్ ఇప్పిస్తున్న ఏపీ ప్రభుత్వం వాలంటీర్ల విషయంపై ఫైనల్ డెసిషన్ తీసుకోగానే పెన్షన్ ఇచ్చే పద్ధతిని కూడా మార్చేస్తారని తెలుస్తుంది. పెన్షన్ కోసం కొత్తగా అప్లై చేసుకునే వారికి కూడా పెద్ద కన్ ఫ్యూజన్ లేకుండా త్వరగా వారి అప్లికేషన్ ప్రాసెస్ జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సో కొత్త గా పెన్షన్ తీసుకునే వారికి కూడా ఈ నెల మిస్ ఐతే నెక్స్ట్ మంత్ లోగా ప్రాసెస్ జరిగేలా చూస్తున్నారు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.