AP Liquor Scam : ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. ఛార్జ్షీట్లో జగన్ పేరు..!
AP Liquor Scam : ఆంధ్రప్రదేశ్లో కలకలం సృష్టించిన లిక్కర్ స్కాం కేసు విచారణకు కొత్త ఊపు వచ్చింది. ఈ కేసులో శనివారం ఎంపీ మిథున్ రెడ్డిని విచారించిన అనంతరం సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. జగన్ హయాంలో అమలులోకి వచ్చిన కొత్త లిక్కర్ పాలసీ రూపకల్పనలో మిథున్ రెడ్డి ప్రధాన పాత్ర పోషించినట్లు సిట్ అధికారులు గుర్తించారు. పాలసీలో అవకతవకలద్వారా పెద్ద ఎత్తున అక్రమ ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు విచారణలో తేలినట్టు సమాచారం.
AP Liquor Scam : ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. ఛార్జ్షీట్లో జగన్ పేరు..!
ఈ కేసులో ఇప్పటికే అరవైకి పైగా మందుల కంపెనీలు, మధ్యవర్తులు, రాజకీయ ప్రముఖులపై అనేక ఆధారాలు సేకరించిన సిట్, తాజాగా 305 పేజీల ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ను దాఖలు అయినట్లు సమాచారం. ఇందులో కొత్తగా మరో ఎనిమిది మందిని నిందితులుగా చేర్చారు. వీరిలో అనిరుధ్ రెడ్డి, బొల్లారం శివకుమార్, సైమన్ ప్రసన్, రాజీవ్ ప్రతాప్, కొమ్మారెడ్డి అవినాష్ రెడ్డి, మోహన్ కుమార్, అనిల్ కుమార్ రెడ్డి, సుజల్ బెహ్రూన్ ఉన్నారు. దీంతో లిక్కర్ స్కాం కేసులో నిందితుల సంఖ్య మొత్తం 48కి పెరిగింది.
ఈ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్లో మొత్తం 16 మందిపై అభియోగాలు మోపబడ్డాయి. ఇందులో ప్రభుత్వాధికారులు, రాజకీయ నాయకులు, బిజినెస్ మాధ్యమం వ్యక్తులు కూడా ఉన్నారు. లిక్కర్ స్కాంలో ప్రభుత్వ విధానాలను తమ ప్రయోజనాలకు అనుగుణంగా మలిచారని, భారీగా లాభాలు పొందారని సిట్ నివేదికలో పేర్కొంది. విచారణ ఇంకా కొనసాగుతున్నప్పటికీ, ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన వివరాలు ఈ కేసు తీవ్రతను స్పష్టంగా సూచిస్తున్నాయి.
Hari Hara Veera Mallu : హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు…
Anand : జగపతి బాబు Jagapathi babu, సౌందర్య, మహేశ్వరి నటించిన ‘ప్రియరాగాలు’ సినిమాలో సౌందర్య కుమారుడిగా ఆకట్టుకున్న ఆ…
Magnesium Oil : కొంతమందికి పడుకోగానే నిద్ర పట్టదు. అలాగే కీళ్ల నొప్పులతో బాధపడతారు. ఇంకా మలబద్ధక సమస్యలతో ఇబ్బంది…
Blue Tea : ప్రకృతి ఇచ్చే మొక్కల్లో ఎన్నో ఆయుర్వేద గుణాలు ఉన్నాయి. కొన్ని పండ్లు,ఆకులు ఆయుర్వేద మూలికల్లో ఉపయోగిస్తే,పుష్పాలను…
Vastu Tips : చాలామంది ఇళ్లల్లో పెరట్లో బొప్పాయి చెట్లను పెంచుకోవడం చేస్తూనే ఉంటాం. కొందరి అవంతటికవే బొప్పాయి చెట్లు…
Harish Rao : ఒకప్పుడు తెలంగాణలో ఎకరం భూమి అమ్మితే ఆంధ్రాలో పది ఎకరాలు వచ్చేవి ..కానీ ఇప్పుడు ఏపీలో…
Gutta Sukhender Reddy : తెలంగాణ Telangana శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రాజకీయ నాయకుల మాటల…
Nitish kumar Reddy: టీమిండియాకు Team India vs England ఇంగ్లండ్తో కీలకమైన టెస్టు సిరీస్లో ముందు పెద్ద దెబ్బ…
This website uses cookies.