AP Liquor Scam : ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. ఛార్జ్షీట్లో జగన్ పేరు..!
AP Liquor Scam : ఆంధ్రప్రదేశ్లో కలకలం సృష్టించిన లిక్కర్ స్కాం కేసు విచారణకు కొత్త ఊపు వచ్చింది. ఈ కేసులో శనివారం ఎంపీ మిథున్ రెడ్డిని విచారించిన అనంతరం సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. జగన్ హయాంలో అమలులోకి వచ్చిన కొత్త లిక్కర్ పాలసీ రూపకల్పనలో మిథున్ రెడ్డి ప్రధాన పాత్ర పోషించినట్లు సిట్ అధికారులు గుర్తించారు. పాలసీలో అవకతవకలద్వారా పెద్ద ఎత్తున అక్రమ ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు విచారణలో తేలినట్టు సమాచారం.
AP Liquor Scam : ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. ఛార్జ్షీట్లో జగన్ పేరు..!
ఈ కేసులో ఇప్పటికే అరవైకి పైగా మందుల కంపెనీలు, మధ్యవర్తులు, రాజకీయ ప్రముఖులపై అనేక ఆధారాలు సేకరించిన సిట్, తాజాగా 305 పేజీల ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ను దాఖలు అయినట్లు సమాచారం. ఇందులో కొత్తగా మరో ఎనిమిది మందిని నిందితులుగా చేర్చారు. వీరిలో అనిరుధ్ రెడ్డి, బొల్లారం శివకుమార్, సైమన్ ప్రసన్, రాజీవ్ ప్రతాప్, కొమ్మారెడ్డి అవినాష్ రెడ్డి, మోహన్ కుమార్, అనిల్ కుమార్ రెడ్డి, సుజల్ బెహ్రూన్ ఉన్నారు. దీంతో లిక్కర్ స్కాం కేసులో నిందితుల సంఖ్య మొత్తం 48కి పెరిగింది.
ఈ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్లో మొత్తం 16 మందిపై అభియోగాలు మోపబడ్డాయి. ఇందులో ప్రభుత్వాధికారులు, రాజకీయ నాయకులు, బిజినెస్ మాధ్యమం వ్యక్తులు కూడా ఉన్నారు. లిక్కర్ స్కాంలో ప్రభుత్వ విధానాలను తమ ప్రయోజనాలకు అనుగుణంగా మలిచారని, భారీగా లాభాలు పొందారని సిట్ నివేదికలో పేర్కొంది. విచారణ ఇంకా కొనసాగుతున్నప్పటికీ, ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన వివరాలు ఈ కేసు తీవ్రతను స్పష్టంగా సూచిస్తున్నాయి.
Urea Shortage : మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరతపై సంచలన వ్యాఖ్యలు…
Allu Business Park faces GHMC Notice : ప్రముఖ సినీ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్కు…
Malla Reddy Key Comments on CBN : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి హాట్ టాపిక్గా మారారు.…
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) హైదరాబాద్లో జరిగిన కాళోజీ జయంతి, చాకలి ఐలమ్మ వర్థంతి కార్యక్రమంలో ముఖ్య…
Nepal Crisis Deepens : నేపాల్లో జెన్-జెడ్ యువత ఆందోళనలు దేశ రాజకీయాలను కుదిపేశాయి. సోషల్ మీడియా నిషేధం, అవినీతి…
Apple Event | ఐఫోన్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఆసన్నమైంది. ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ తన…
Group 1 | గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలో జరిగిన అవకతవకలపై పలు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టు…
Rains | తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న…
This website uses cookies.