AP Governor: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల గవర్నర్ లు మారారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త గవర్నర్ గా ఎస్. అబ్దుల్ నజీర్ నియామకం అయ్యారు. ప్రస్తుతం ఏపీకి బిశ్వభూషణ్ హరిచందన్ గవర్నర్ గా ఉన్నారు. ఈ పరిణామంతో బిశ్వ భూషణ్ హరిచందన్ ను చత్తీస్ ఘడ్ రాష్ట్ర గవర్నర్ గా బదిలీ చేయడం జరిగింది. దీంతో ఏపీకి అబ్దుల్ నజీర్ నీ కొత్త గవర్నర్ గా రాష్ట్రపతి నియమించారు.
అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ జనరల్ కైవల్యాను నియమించారు. సికింద్రాబాద్ గవర్నర్ గా లక్ష్మీ ప్రసాద్, జార్ఖండ్ గవర్నర్ గా రాధాకృష్ణన్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్ల, అస్సాం గవర్నర్ గా గులాబ్ చంద్ కటారియానీ నియమించడం జరిగింది. సరిగ్గా ఎన్నికలవేళ కేంద్ర ప్రభుత్వం ఒకేసారి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో పెద్ద మొత్తంలో రాష్ట్రాలకు గవర్నర్లను మార్చడం చర్చనీయాంశంగా మారింది. చత్తీస్ ఘడ్ రాష్ట్ర గవర్నర్ గా ఉన్న సుశ్రీ అనసూయనీ మణిపూర్ గవర్నర్ గా నియమించడం జరిగింది. ప్రస్తుతం మణిపూర్ గవర్నర్ గా ఉన్న గణేషన్.. నాగాలాండ్ గవర్నర్ గా నియమించారు. ఇంకా బీహార్ రాష్ట్ర గవర్నర్గా ఉన్న సాగు చౌహన్ ను .. మేఘాలయ గవర్నర్ గా నియమించడం జరిగింది.
ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్ గా ఉన్న రమేష్ బైస్ ను…. మహారాష్ట్ర గవర్నర్ గా నియమించారు. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ గా ఉన్న బీడీ.మిశ్రాను లడక్ లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా నియమించడం జరిగింది. లడక్ లెఫ్ట్ హ్యాండ్ గవర్నర్ రాధాకృష్ణన్ మధుర్, మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్న భగత్ సింగ్ కోష్యారీ రాజీనామాలను రాష్ట్రపతి ఆమోదించారు. ఈ మేరకు రాష్ట్రపతి సెక్రటేరియట్ ప్రకటన కూడా చేయడం జరిగింది. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త గవర్నర్ గా నియమితులైన ఎస్. అబ్దుల్ నజీర్ గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు.
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
This website uses cookies.