Categories: andhra pradeshNews

Pawan Kalyan : శుభ‌వార్త చెప్పిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. వారంద‌రికి కూడా ఉద్యోగాలు..!

Pawan Kalyan : సినిమాల్లోనే కాదు రాజ‌కీయాల‌లోను ప‌వ‌న్ క‌ళ్యాణ్ Pawan Kalyan త‌న‌దైన శైలిలో దూసుకుపోతూ అంద‌రి మ‌న్న‌న‌లు పొందుతున్నారు. ప‌వ‌న్ వ‌చ్చిన‌ప్ప‌టి నుండి AP ఏపీలో చాలా మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎప్ప‌టిక‌ప్పుడు శుభ‌వార్త‌లు చెబుతూ అంద‌రిని ఆనందింప‌జేస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కారుణ్య నియామకాలకు సంబంధించిన ప్రక్రియ మరింత వేగవంతమైంది. ఈ మేరకు పంచాయతీరాజ్‌ అధికారులు కారుణ్య నియామకాలకు సంబంధించిన ఫైల్‌ను ఆర్థిక శాఖకు పంపగా.. అక్కడి నుంచి ఈ ఫైల్ ముఖ్యమంత్రి చంద్రబాబు Chandrababu దగ్గరకు వెళ్లింది. సీఎం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే మొత్తం 1,488 మంది పంచాయతీరాజ్‌ ఉద్యోగుల కుటుంబాలకు ఊరట దక్కనుంది.

Pawan Kalyan : శుభ‌వార్త చెప్పిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. వారంద‌రికి కూడా ఉద్యోగాలు..!

Pawan Kalyan ప‌వ‌న్ చెప్పాడంటే అంతే..

కరోనా సమయంలో రాష్ట్రంలో 2917మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. ఈ 2917మంది ఉద్యోగుల్లో.. వివిధ శాఖలకు సంబంధించిన ఉద్యోగులు 1944 మంది, కలెకరేట్ల పరిధిలో 330మంది, యూనివర్సిటీల్లో 83మంది, కార్పొరేషన్లు, సొసైటీలకు సంబంధించి 560 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే వీరిలో 2744 మంది కారుణ్య నియామకాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే మొత్తం 1,149 మంది దరఖాస్తులు ఇంకా పెండింగ్‌ దశలో ఉండగా.. 107 మంది అసలు కారుణ్య ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకోలేదు. బాధిత కుటుంబాలు పవన్ కళ్యాణ్‌ను కలిసి తమ సమస్యలు వివరించారు. వెంటనే పవన్ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

తక్షణమే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్‌శాఖ ఫైల్ సిద్ధం చేసి ఆర్థికశాఖకు పంపింది, అక్కడి నుంచి ముఖ్యమంత్రి వద్దకు చేరింది. ఇక్క‌డ ఓకే అయితే వారి కోరిక‌లు ఫ‌లించిన‌ట్టే. ఇక ఇదిలా ఉంటే ‘గిరిజన ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎన్డీఏ ప్రభుత్వం గత నెలలో మన్యం పార్వతీపురం, పాడేరు ప్రాంతాల్లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ సమయంలో మరిన్ని గ్రామాలలో రోడ్ల నిర్మాణం చేపట్టేందుకు జనవరి లో నిధులు రానున్నాయి, రాగానే రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రకటించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఈ మేరకు జనవరి 23న ప్రధాని నరేంద్ర మోదీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన్ మన్ పథకం ద్వారా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ వాటా రూ.163.39 కోట్లు, రాష్ట్ర వాటా రూ. 111.68 కోట్లు మొత్తంగా రూ.275.07 కోట్లను విడుదల చేసింది.

Recent Posts

Chandrababu : ఆటోలో ప్రయాణించిన సీఎం చంద్రబాబు.. స్వయంగా ఆటో డ్రైవర్ల సమస్యలు తెలుసుకున్న సీఎం..!

Chandrababu  : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…

2 minutes ago

Anitha : జగన్ను ఎప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు..? హోంమంత్రి అనితా క్లారిటీ

Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…

1 hour ago

Old Women : పెన్షన్ కోసం వృద్ధురాలి తిప్పలు… కంటతడి పెట్టిస్తున్న వీడియో..!

Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…

2 hours ago

Kalpika Ganesh Father : నా కూతురికి మెంటల్ డిజార్డర్ స‌మ‌స్య ఉంది.. ఆమె పెద్ద ప్ర‌మాదమే అంటూ కల్పిక తండ్రి ఫిర్యాదు

Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…

3 hours ago

Viral Video : రాజన్న సిరిసిల్ల లో అరుదైన దృశ్యం.. శివలింగం ఆకారంలో చీమల పుట్ట..!

Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…

4 hours ago

Nara Lokesh : ఏపీకి బాబు బ్రాండ్ తీసుకొస్తుంటే.. వైసీపీ చెడగొడుతుందంటూ లోకేష్ ఫైర్..!

Nara Lokesh : ఆంధ్రప్రదేశ్‌‌ కు పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ కుట్రలు పన్నుతోందని రాష్ట్ర ఐటీ, విద్య శాఖ…

5 hours ago

Cricketer : న‌న్ను మోస‌గాడు అన్నారు.. ఆత్మ‌హత్య చేసుకోవాల‌ని అనుకున్నా.. క్రికెట‌ర్‌ కామెంట్స్..!

Cricketer : ప్రసిద్ధ కొరియోగ్రాఫర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ అయిన ధనశ్రీ వర్మతో భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ విడాకులు…

6 hours ago

Kingdom Movie Collections : హిట్ కొట్టిన కింగ్‌డమ్.. ఫ‌స్ట్ డే ఎంత వ‌సూలు చేసింది అంటే..!

Kingdom Movie Collections : విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన కింగ్‏డమ్ జూలై 31న భారీ అంచనాల మధ్య…

7 hours ago