
Sridhar Vembu : చూస్తే పల్లెటూరి వ్యక్తిలా కనిపిస్తాడు.. కాని ఏకంగా రూ.2700 కోట్లు సంపాదిస్తున్నాడు..!
Sridhar Vembu : కొందరికి డబ్బు ఎక్కువ ఉంటే కళ్లు నెత్తిమీద ఉంటాయి. ఆస్తి పెరిగే కొద్దీ లగ్జరీ లైఫ్కు అలవాటు పడి మూలాలు మర్చిపోతారు. తన కంటే తోపు ఇంకెవరూ లేరన్నట్లు విచిత్రంగా ప్రవర్తిస్తారు. అయితే శ్రీధర్ వెంబు Sridhar Vembu అనే వ్యక్తి మాత్రం విభిన్నమైన ఆలోచనలతోనే కాదు, నిరాడంబరమైన జీవన విధానంతోనూ ప్రసిద్ధి చెందారు. తన ఆధ్వర్యంలోని జోహో కార్పొరేషన్ను 9,000 కోట్ల రూపాయల విలువైన కంపెనీగా మార్చారు. అంతేకాదు, ఆయన నికర ఆస్తిపాస్తుల విలువ 28,000 కోట్ల రూపాయలని అంచనా. ఫోర్బ్స్ డేటా ప్రకారం, భారతదేశంలోని ధనవంతుల జాబితాలో business శ్రీధర్ వెంబు 55వ స్థానంలో ఉన్నారు.
Sridhar Vembu : చూస్తే పల్లెటూరి వ్యక్తిలా కనిపిస్తాడు.. కాని ఏకంగా రూ.2700 కోట్లు సంపాదిస్తున్నాడు..!
శ్రీధర్ వెంబు Sridhar Vembu సేవలకు ప్రతిగా పద్మశ్రీ పురస్కారం వరించింది. రూ.9 వేల కోట్ల రూపాయల విలువైన కంపెనీకి & రూ.28 వేల కోట్ల ఆస్తికి అధిపతిగా ఉన్నప్పటికీ శ్రీధర్ వెంబు చాలా సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. రెండేండ్ల క్రితం ఓపెన్ ఏఐ అనే స్టార్టప్ సంస్థ తీసుకొచ్చిన ఏఐ బేస్డ్ చాట్జీపీటీ తో టెక్నాలజీ వరల్డ్ రూపురేఖలే మారిపోయాయి. అప్పటికే మెషిన్ లెర్నింగ్, ఆటోమేషన్ వంటి టూల్స్ .. ఐటీ, టెక్నాలజీ రంగంపై ప్రభావం చూపుతున్నాయి. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాకతో టెక్నాలజీ రంగంలో సమూల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. జోహో కార్పొరేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా శ్రీధర్ వెంబు పని చేస్తున్నారు. ఆయన నేతృత్వంలో, జోహో కార్పొరేషన్ ప్రస్తుతం 2,800 కోట్ల రూపాయల లాభాల సంస్థగా అవతరించింది.
ప్రపంచంలోని అతి పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇంతటి ఘనత ఉన్నప్పటికీ, శ్రీధర్ వెంబు తన స్వగ్రామం తంజావూరులో నిరాడంబర జీవితాన్ని గడుపుతున్నారు. సూటు, బూటు కాకుండా తమిళ సంప్రదాయంలో పంచె కట్టుకుంటున్నారు. అతి సాధారణ చొక్కాలు ధరిస్తున్నారు. అంతేకాదు, రాకపోకల కోసం సైకిల్ను ఉపయోగిస్తున్నారు. ఇటీవల, శ్రీధర్ వెంబు ఒక కొత్త వాహనం కొన్నారు. ఆ వాహనం ఫొటోలను ఇంటర్నెట్లో పోస్ట్ చేస్తే అవి తెగ వైరల్ అయ్యాయి. నెటిజన్ల నుంచి లక్షల్లో లైక్స్ వచ్చాయి. జోహో కార్పొరేషన్ సీఈఓ ఉపయోగిస్తున్న కొత్త వాహనం… ఎలక్ట్రిక్ ఆటో రిక్షా. శ్రీధర్ వెంబు వద్ద టాటా నెక్సాన్ ఈవీ కూడా ఉంది. ఆయన స్టార్ట్ చేసిన జోహో కార్పొరేషన్ లాభాలు వృద్ధి చెందుతూనే ఉన్నాయి, శ్రీధర్ వెంబు సాధారణ జీవన విధానం కొనసాగుతూనే ఉంది. అయితే జోహో సీఈఓగా ఉన్న శ్రీధర్ వెంబూ .. ఆ పదవి నుంచి వైదొలిగారు. కంపెనీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్షియేటివ్స్ వైపు.. అంటే జోహో చీఫ్ సైంటిస్ట్ గా బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు.
Parameshwar Reddy : “మీ ఆపదలో అండగా ఉంటా.. మీ కష్టాల్లో మీ బిడ్డగా నిలబడతా.. మీ సంతోషాలను మీతో…
Husband : గుజరాత్లో ఓ వ్యక్తి జిల్లా కలెక్టర్కు లేఖ రాసి దయామరణం కోరిన ఘటన సంచలనంగా మారింది. కుటుంబ…
Farmers Good News : వ్యవసాయ రంగంలో మరో కీలక శాస్త్రీయ ఆవిష్కరణ చోటుచేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వాతావరణ మార్పులు,…
Vivo S60 : స్మార్ట్ఫోన్ మార్కెట్లో తనదైన గుర్తింపు సంపాదించుకున్న Vivo తాజాగా చైనాలో Vivo S60 మరియు Vivo…
RCB Vs GT Final : ఐపీఎల్ 2026 సీజన్కు తెరపడే సమయం ఆసన్నమైంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ Royal Challengers…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి ప్రత్యేక లక్షణాలు, బలాలు, బలహీనతలు ఉంటాయి. గ్రహాల సంచారం,…
Beer Kidney Stones : కిడ్నీలో రాళ్లు (Kidney Stones) ఏర్పడటం ప్రస్తుతం సాధారణ ఆరోగ్య సమస్యగా మారింది. కిడ్నీ…
Low-Calorie Snacks : ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలంటే కేవలం ప్రధాన భోజనాలపై మాత్రమే కాదు, మధ్యలో తీసుకునే స్నాక్స్పైనా ప్రత్యేక…
Jr NTR : టాలీవుడ్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కనున్న…
Balka Suman Arrest : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే, BRS నాయకుడు బాల్క…
హైదరాబాద్లోని గాంధీభవన్ ప్రాంగణంలో ఉన్న ఇందిరా భవన్లో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం ఘనంగా…
Union Cabinet Expansion : ప్రధానమంత్రి Narendra Modi నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో…
This website uses cookies.