Pawan Kalyan Son : పవన్ కళ్యాణ్ కొడుకు ఆరోగ్యం పై ఆందోళన..!
Pawan Kalyan Son : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ప్రమాదానికి గురయ్యాడు. సింగపూర్లో మార్క్ శంకర్ చదువుతున్న పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో అతడు చిక్కుకున్నాడు. ఈ ప్రమాదంలో చేతులు, కాళ్ళకు గాయాలు కాగా, పొగ ఊపిరితిత్తుల్లోకి వెళ్లడంతో ఆరోగ్య సంబంధిత ఇబ్బందులు ఎదురయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్టు జనసేన పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది.
Pawan Kalyan Son : పవన్ కళ్యాణ్ కొడుకు ఆరోగ్యం పై ఆందోళన..!
ఈ సమాచారం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ తక్షణమే ఆందోళనకు గురయ్యారు. కానీ ప్రస్తుతం ఆయన అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటనలో ఉండగా అక్కడి గిరిజన గ్రామమైన కురిడి కి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుంటానని వారికి మాట ఇచ్చిన కారణంగా, తన పర్యటన ముగించాకే సింగపూర్ వెళ్లుతానని తెలిపారు. అధికారుల సూచనల ప్రకారం తక్షణమే వెళ్లాలని చెప్పినా, పవన్ ప్రజలతో ఇచ్చిన మాట నెరవేర్చేందుకు ముందుగా తన పర్యటన పూర్తిచేయాలని నిర్ణయించుకున్నారు.
ఇతీవలే అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్న నేపథ్యంలో వాటిని పూర్తిచేసి విశాఖపట్నం ఎయిర్పోర్టు ద్వారా సింగపూర్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ భార్య అనా లెజ్నోవా సింగపూర్ చేరుకున్నారు. ఆమె సంతతంగా మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై పవన్కు సమాచారం అందిస్తున్నట్లు తెలిసింది. ఈ ఘటనపై పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ప్రార్థనలు చేస్తూ, మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.