Pawan kalyan : నా కూతురు కోసం దాచిన డ‌బ్బులు పార్టీ కోసం వాడాను : ప‌వ‌న్ కల్యాణ్

Pawan kalyan : సాయిధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ ఫిల్మ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జనసేనాని పవన్ కల్యాణ్ Pawan kalyan చేసిన వ్యాఖ్యలు ఏపీలో దుమారమే రేపాయి. వైసీపీ నేతలు, మంత్రులు పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. కాగా బుధవారం జనసేనాని పవన్ కల్యాణ్ Pawan kalyan  అమరావతిలో జనసేన కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పవన్ మళ్లీ ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శించారు. జగన్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. 2024లో జనసేన గెలుస్తుందని ధీమా వ్యక్తం చేయడంతో పాటు ఆ విషయమై తేల్చుకునేందుకు సిద్ధమా అని వైసీపికి సవాల్ విసిరారు.

pawan kalyan Speech at Mangalagiri

తాట తీసి ఒక్కొక్కరిని మోకాళ్లపై కూర్చొబెడతామని వైసీపీ నేతలను హెచ్చరించారు. ఈ క్రమంలోనే జనసేన పార్టీ ప్రారంభం గురించి పవన్ వివరించారు. తన కూతురు భవిష్యత్తు కోసం డిపాజిట్ చేసిన ఫిక్స్‌డ్ డిపాజిట్ బ్రేక్ చేసి పార్టీ స్థాపించినట్లు, అమరావతిలో పార్టీకి స్థలం కోసం డబ్బు ఖర్చు చేసినట్లు జనసేనాని వివరించారు.ఏపీలో వైసీపీకి కాలం చెల్లిందని, తన సినిమాలు ఆపుకున్నా తనకు ఏం నష్టలేదని పవన్ చెప్పారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్  Pawan kalyan ఏపీ ప్రభుత్వానికి చాలెంజ్ విసిరారు. జనసేన కార్యకర్తలు, నాయకులు, ఆడపడుచులను వైసీపీ ప్రభుత్వం, నేతలు ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు.

pawan kalyan Speech at Mangalagiri

Pawan kalyan : వైసీపీ ప్రభుత్వానికి కాలం చెల్లింది: జనసేనాని

ప్రజాస్వామ్య బద్ధంగానే వైసీపీని బలంగా ఎదుర్కొంటామని పవన్ తెలిపారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన గెలుస్తుందని, యుద్ధానికి తమను వైసీపీ వారే పిలిచారని పవన్ చెప్పారు. తనను తిడుతున్న ప్రతీ ఒక్కరిని గుర్తు పెట్టుకుంటానని పవన్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్, మధుసూదన్‌రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇకపోతే పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు ఏపీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు.

pawan kalyan Speech at Mangalagiri

తాను రెడ్ల పాలేరునని గర్వంగా, ధైర్యంగా చెప్తానని, పవన్ కల్యాణ్ ఎవరి పాలేరో ధైర్యంగా చెప్పగలరా అని మంత్రి ప్రశ్నించారు. జనసేన పార్టీ కిరాయి పార్టీ అని, కిరాయికి ఇచ్చేందుకే పవన్ కల్యాణ్ రాజకీయ పార్టీని స్థాపించారని ఆరోపించారు. ‘రిపబ్లిక్’ ఫిల్మ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి విచారం వ్యక్తం చేశారని మంత్రి నాని తెలిపారు. ఆన్‌లైన్‌లో టికెట్ విధానం అనేది దేశవ్యాప్తంగా ఉందని, కేవలం ఏపీలోనే లేదని మంత్రి నాని వివరించారు.

 

Recent Posts

Arattai app | వాట్సాప్‌కి పోటీగా వ‌చ్చిన ఇండియా యాప్.. స్వదేశీ యాప్‌పై జోహో ఫోకస్

Arattai app |ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఉపయోగిస్తున్న వాట్సాప్‌కి భారత్‌ నుండి గట్టి పోటీగా ఓ స్వదేశీ మెసేజింగ్…

3 hours ago

RRB | భారతీయ రైల్వేలో 8,875 ఉద్యోగాలు.. NTPC నోటిఫికేషన్ విడుదల, సెప్టెంబర్ 23 నుంచి దరఖాస్తులు

RRB | సర్కారు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త! భారతీయ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) తాజాగా పెద్ద…

4 hours ago

Farmers | రైతులకు విజ్ఞప్తి .. సెప్టెంబర్ 30 చివరి తేది… తక్షణమే ఈ-క్రాప్ నమోదు చేయండి!

Farmers | ఆంధ్రప్రదేశ్ రైతులకు ఒక కీలకమైన హెచ్చరిక. ఈ-క్రాప్ బుకింగ్‌కు సెప్టెంబర్ 30 (రేపు) చివరి తేదీగా వ్యవసాయ…

6 hours ago

Modi | శ్రీశైలం సందర్శించనున్న ప్రధాని మోదీ .. ఇన్నాళ్ల‌కి వాటిని బ‌య‌ట‌కు తీసారు..!

Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…

8 hours ago

Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఐదు దశల్లో ఓటింగ్

Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…

10 hours ago

Prize Money | క‌ప్ గెలిచిన టీమిండియా ప్రైజ్ మ‌నీ ఎంత‌.. ర‌న్న‌ర‌ప్ పాకిస్తాన్ ప్రైజ్ మ‌నీ ఎంత‌?

Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్‌లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…

12 hours ago

Chia Seeds | పేగు ఆరోగ్యానికి పవర్‌ఫుల్ కాంబినేషన్ .. పెరుగు, చియా సీడ్స్ మిశ్రమం ప్రయోజనాలు!

Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…

13 hours ago

TEA | మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచే భారతీయ ఆయుర్వేద టీలు.. ఏంటో తెలుసా?

TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…

14 hours ago