CM Revanth Reddy : చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేయాలని రంగంలోకి దిగిన రేవంత్ రెడ్డి ..!!

Advertisement
Advertisement

CM Revanth Reddy : దేశంలోని అనేక రాష్ట్ర రాజకీయాలకు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయానికి చాలా వ్యత్యాసం ఉంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఆ ఎఫెక్ట్ తెలంగాణలో పడింది. అయితే తెలంగాణలో జరిగినటువంటి ఎలక్షన్స్, దానికి వచ్చిన రిజల్ట్, కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ పై ఎఫెక్ట్ ఉంటుందని కరెక్ట్ గా చెప్పలేని పరిస్థితి. కానీ ఒక పార్టీకి సంబంధించి ఒక రాష్ట్రం లో ఉన్న పార్టీకి ఇంకో రాష్ట్రంలో ఉన్న పార్టీకి సపోర్టు ఉండడం ఎక్కువగా నడుస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి రాజకీయ పార్టీ కి సంబంధించిన పారిశ్రామికవేత్తలు, సపోర్ట్ చేసేవాళ్ళు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పెద్ద లీడర్స్ అందరూ కూడా వాళ్ల బిజినెస్ మూలాలన్నీ కూడా హైదరాబాదులోనే ఉంటున్నాయి. ఇందువలన 2019 ఎన్నికల్లో కేసీఆర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మానిటరి వ్యవస్థను కంట్రోల్ చేయగలిగారు.

Advertisement

తన బలగాలను వాడి కేసీఆర్ అప్పట్లో చాలా తెలివిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఉన్న ఆర్థిక మూలాల పైన తన కంట్రోల్ తీసుకు రాగలిగారు. తద్వారా వై.యస్.జగన్మోహన్ రెడ్డికి ఇన్ డైరెక్ట్ గా హెల్ప్ చేయగలిగారు. ఎక్కడా కూడా మనీ అనేది టర్న్ అవ్వకుండా డబ్బులు ఒకరి నుంచి మరొకరికి వెళ్లకుండా అప్పుడు కేసీఆర్ వై.యస్.జగన్మోహన్ రెడ్డికి హెల్ప్ చేశారు. ఇప్పుడు అదే హెల్ప్ ని రేవంత్ రెడ్డి కూడా వై.యస్.జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడుకి ఫేవర్ గా చేయబోతున్నారు అంటూ కొత్త రూమర్ వినిపిస్తుంది. తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ దీనిని ఎక్కువగా వైరల్ చేస్తున్నాయి.

Advertisement

గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి వచ్చి ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరి తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఏ రోజు కూడా చంద్రబాబును తక్కువ చేసి మాట్లాడలేదు. అందువల్లే తెలుగుదేశం క్యాడర్ కూడా కాంగ్రెస్ కి వెన్నుదన్నుగా ఉంటూ వచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపుకి ఎంతో కొంత దోహదం చేసింది. తెలుగుదేశం క్యాడర్ ఎప్పుడు తనతోనే ఉండాలంటే ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ ప్రాంతంలో బెనిఫిట్ ఉంటుందని గుర్తించిన రేవంత్ రెడ్డి ఒకప్పుడు కేసీఆర్ వైసీపీకి చెందిన ఆర్థిక మూలాలను కంట్రోల్లో తీసుకున్నారో ఇప్పుడు రేవంత్ రెడ్డి వాటిని టార్గెట్ చేశారని గాసిప్స్ వినిపిస్తున్నాయి.

Advertisement

Recent Posts

India : ఇండియాపై క‌న్నెర్ర చేసిన ప్ర‌కృతి… రిపోర్ట్‌తో సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి…!

India : మన దేశాన్ని ప్రకృతి పగబట్టిందా? అంటే అవును అనిపిస్తుంది. ప్ర‌స్తుత ప‌రిస్థితులు ప్ర‌జ‌ల‌ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.…

9 hours ago

Trisha : ఎంత బ్ర‌తిమాలినా విన‌లేదు.. త్రిష వ‌ల‌న నా జీవితం నాశనం అయిందంటూ సంచ‌ల‌న కామెంట్స్

Trisha : సౌత్ అగ్ర నటీమణుల్లో త్రిష ఒకరు. నాలుగు పదుల వయసులో కూడా త్రిష డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు.…

10 hours ago

UPSC కంబైన్డ్ జియో-సైంటిస్ట్ 2024 నోటిఫికేషన్ విడుద‌ల‌.. సెప్టెంబర్ 24 వరకు ద‌ర‌ఖాస్తుకు అవ‌కాశం..!

UPSC  : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంబైన్డ్ జియో-సైంటిస్ట్ 2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆసక్తి మరియు అర్హత…

11 hours ago

Fish Venkat : ఫిష్ వెంక‌ట్ అనారోగ్య ప‌రిస్థితి తెలుసుకొని చ‌లించిపోయిన చిరు, చ‌ర‌ణ్‌.. వెంట‌నే ఏం చేశారంటే..!

Fish Venkat : టాలీవుడ్‌లో కొంద‌రు స్టార్స్ ఒకానొక‌ప్పుడు ఓ వెలుగు వెలిగి ఇప్పుడు మాత్రం చాలా దారుణ‌మైన స్థితిని…

12 hours ago

Eating Food : ఆహారం తినడానికి కూడా వాస్తు నియమాలు ఉన్నాయని మీకు తెలుసా..?

Eating Food : హిందూమతంలో జీవశాస్త్రానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. వాస్తు దోషాలు యొక్క ప్రభావం జీవితంపై కూడా పడుతుందనేది…

13 hours ago

Pithapuram : పిఠాపురంలో ఏం జ‌రుగుతుంది.. వ‌ర్మ వ‌ర్సెస్ జ‌న‌సేన‌ ?

Pithapuram : ప‌వ‌న్ క‌ళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేయ‌డంతో ఆ పేరు నెట్టింట తెగ మారుమ్రోగింది.పిఠాపురం వైపు ప్ర‌జ‌లు క్యూలు…

14 hours ago

Tonsils : ట్యాన్సిల్ నొప్పిని ఇంటి నివారణలతో కూడా తగ్గించవచ్చు… ఎలాగంటే…!

Tonsils : మనకు జలుబు చేస్తే ట్యాన్సిల్స్ రావడం కామన్. అయితే ఈ టాన్సిల్స్ నాలుక వెనక గొంతుకు ఇరువైపులా…

17 hours ago

Internet : ఇంటర్నెట్ అడిక్షన్ ను ఈజీగా వదిలించుకోవచ్చు… ఎలాగో తెలుసా…!!

Internet  : ప్రస్తుత కాలంలో ఎంతోమంది మద్యం మరియు గంజాయి, పొగాకు లాంటి చెడు వ్యసనాలకు బానిసలు అయ్యి వారి…

18 hours ago

This website uses cookies.