TDP Lead : ఏపీలో టీడీపీ దూకుడు… 50 సీట్ల‌లో ఆధిక్యం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

TDP Lead : ఏపీలో టీడీపీ దూకుడు… 50 సీట్ల‌లో ఆధిక్యం..!

TDP Lead : ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ఇప్పటి వరకు జరిపిన పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో 21 స్థానాల్లో టీడీపీ ముందంజలో ఉంది. వైఎస్సార్ సీపీ 1 చోటు ఆధిక్యంలో ఉంది. రాజమండ్రి రూరల్ లో టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈవీఎం తొలి రౌండులో 91 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. నెల్లూరు సిటీలో నారాయణ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లీడింగ్ లో కొనసాగుతున్నారు. […]

 Authored By ramu | The Telugu News | Updated on :4 June 2024,9:19 am

ప్రధానాంశాలు:

  •  TDP Lead : ఏపీలో టీడీపీ దూకుడు... 50 సీట్ల‌లో ఆధిక్యం..!

TDP Lead : ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ఇప్పటి వరకు జరిపిన పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో 21 స్థానాల్లో టీడీపీ ముందంజలో ఉంది. వైఎస్సార్ సీపీ 1 చోటు ఆధిక్యంలో ఉంది. రాజమండ్రి రూరల్ లో టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈవీఎం తొలి రౌండులో 91 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. నెల్లూరు సిటీలో నారాయణ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లీడింగ్ లో కొనసాగుతున్నారు. మైదుకూరు టిడిపి అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఆధిక్యంలో ఉన్నారు. మండపేటలో కూడా టీడీపీ అభ్యర్థి జోగేశ్వరరావు ఆధిక్యంలో ఉన్నారు. పిఠాపురంలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ 1000 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రాజమండ్రి బీజేపీ ఎంపీ అభ్యర్థి పురందేశ్వరి 617 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పోస్టల్ బ్యాలెట్లో మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 1500 ఓట్ల లీడ్లో ఉన్నారు.

TDP Lead ఏపీలో టీడీపీ దూకుడు 50 సీట్ల‌లో ఆధిక్యం

TDP Lead : ఏపీలో టీడీపీ దూకుడు… 50 సీట్ల‌లో ఆధిక్యం..!

గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు 650 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. జగ్గంపేట తొలి రౌండ్ లో టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రు 3550 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పోస్టల్ బ్యాలెట్‌కు 102 నియోజకవర్గాల్లో 2 రౌండ్లలో కౌంటింగ్ జరగనుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది