Venu Swamy : జగన్ పై ఎప్పుడు అరిచిన వాళ్లే మరో ఆరు నెలల్లో ఆయన కాళ్లు పట్టుకుంటారు .. వేణు స్వామి షాకింగ్ కామెంట్స్..

Advertisement
Advertisement

Venu swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.సినీ , రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటారు.ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీల జాతకాలు చెప్పిన వేణు స్వామి తాజాగా ఏపీ సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి జాతకం గురించి తెలిపారు. 2024లో, 2029 లో మళ్లీ వై.యస్.జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేస్తారని ఆయనను విమర్శించినన్నినాళ్ళు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారని అన్నారు. 2024 లో కేసీఆర్ లాగా వై.యస్.జగన్మోహన్ రెడ్డి మారబోతున్నారని వేణు స్వామి అన్నారు. ఇక షర్మిల జాతకరీత్యా తన అన్నకు వ్యతిరేకంగా ఆలోచనలు చేస్తున్నారని అన్నారు.

Advertisement

ఏపీలో తన అన్న వెంట షర్మిల ఉంటే ఎంపీ సీటు వచ్చేది, రాజయోగం పట్టేది. కానీ ఆమె అందుకు వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారు. ఆమె సొంతంగా పార్టీ పెట్టడం వలన తెలంగాణలో ఎటువంటి ఉపయోగం కలగలేదు. ఆమె రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పటినుంచి ఆమె ప్రభావం ఎంత మాత్రం ఉండదని అన్నారు. ఇప్పుడు కూడా వై.యస్.షర్మిల కాంగ్రెస్ లోకి వచ్చినంత మాత్రాన ఆమె ప్రభావం ఏమాత్రం ఉండదని అన్నారు. సీఎం చెల్లిగా ఆమె కష్టాలు పడాల్సిన అవసరం లేదని లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. కానీ ఆమె తీసుకుంటున్న నిర్ణయాల వలన ఆమె చాలా కష్టపడుతున్నారు కానీ ఫలితం దక్కదు అని వేణు స్వామి అన్నారు.

Advertisement

ఇక వై.యస్.జగన్మోహన్ రెడ్డి ఏపీలో మూడు సార్లు సీఎం గా పదవి చేపడతారని, 2024, 2029 ఎన్నికల్లో ఆయనే ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. టీడీపీ పార్టీకి అంతగా ప్రాముఖ్యత ఉండదని అన్నారు. జగన్ ను విమర్శించిన వాళ్లు ఆయనే సీఎం గా ఉంటారని అన్నారు. 2024లో కేసీఆర్ లాగా వై.యస్.జగన్మోహన్ రెడ్డి మారబోతున్నారని స్వామి అన్నారు. చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ కి ముఖ్యమంత్రి యోగం లేదని, ఎమ్మెల్యేగా గెలుస్తారని వేణుస్వామి అన్నారు. దీంతో వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇటీవల వేణు స్వామి చెబుతున్న జాతకాలు బెడిసి కొడుతున్నాయి. ప్రభాస్ కెరియర్ డౌన్ అవుతుందని, తెలంగాణలో మళ్లీ కేసిఆర్ వస్తారని చెప్పారు. కానీ ప్రభాస్ సలార్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. ఇక కేసీఆర్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేశారు. అయినా కూడా వేణు స్వామి వాటన్నింటినీ కవర్ చేస్తూ మళ్ళీ జాతకాలు చెబుతూనే ఉన్నారు

Advertisement

Recent Posts

Ys Jagan : డిల్లీ పీఠాన్ని కదిలించ‌నున్న‌ జగన్ , సౌత్ ఇండియా లో కొత్త కూటమి..?

Ys Jagan  : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెన్నైలో ఒక పెళ్లి వేడుకకు వెళ్తే అది కాస్తా ఇప్పుడు…

2 hours ago

Ram Charan Upasana Twins Names : రామ్ చరణ్ ఉపాసన పిల్లల ‘శివరాం’ , ‘అన్వీరా దేవి’.. పేర్లకు అర్ధాలు తెలుసా..?

Ram Charan Upasana Twins Names : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతులకు సంబంధించి…

3 hours ago

Johnny Master : చిక్రీ సాంగ్‌లో హుక్ స్టెప్ ఐడియా నాది కాదు.. అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టిన జానీ మాస్టర్‌

Johnny Master : చిక్రీ సాంగ్‌లో హుక్ స్టెప్ ఐడియా నాది కాదు.. అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టిన జానీ మాస్టర్‌…

4 hours ago

Telangana Municipal Results 2026 : మున్సిపల్ ఎన్నికల్లో ఒక్క ఓటు తో గెలిచిన అభ్యర్థులు వీరే !!

Telangana Municipal Results 2026  : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ప్రతి ఓటు ఎంత విలువైందో చాటిచెప్పే ఆసక్తికర…

5 hours ago

AP Govt Good News : కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారికీ ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

AP Govt Good news to New Pensions : ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ల అంశంపై శాసనమండలి వేదికగా ప్రభుత్వం మరియు…

5 hours ago

Telangana Municipal Polls 2026 : మున్సిపల్ పోరులో ‘హస్తం’ ప్రభంజనం

Telangana Municipal Polls 2026 : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ఆధిపత్యాన్ని…

6 hours ago

Rajya Sabha : ఏపీ నుండి రాజస్యభకు వెళ్లే ఎంపీలు వీరేనా ?

Rajya Sabha  : ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాల భర్తీకి సమయం దగ్గరపడుతుండటంతో, అధికార కూటమిలో అభ్యర్థుల…

8 hours ago

Fruits : ఈ పండ్లు అతిగా తింటే ఆమ్లత్వం పెరుగుతుందా? .. వాటిని ఎందుకు తినకూడదో తెలుసా ..!

Fruits : ఆరోగ్యకరమైన ఆహారం అంటే చాలా మంది ముందుగా గుర్తుచేసుకునేది పండ్లే. విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే…

9 hours ago