
Ys Jagan : ఎమ్మెల్సీ దువ్వాడ వివాదం.. జగన్ స్పందించకపోతే ఎలా..?
Ys Jagan : పార్టీ నాయకుడు ఎవరైనా తప్పు చేస్తే మిగతా రాజకీయ పార్టీలన్నీ ఆ పార్టీని టార్గెట్ చేస్తూ ఎటాక్ చేస్తారని తెలిసిందే. ప్రస్తుతం ఏపీలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం సంచలన టాపిక్ గా మారింది. ఇద్దరు కూతుళ్లు ఉండగా మరొక మహిళతో శ్రీనివాస్ ఉండటంపై గొడవ ముదిరింది. పిల్లలు వెళ్లి నాన్న కావాలని అడిగినా అతను వారి మీద, భార్య మీద దుర్భాషలాడటం.. కర్రతో కొట్టే ప్రయత్నం చేయడం చేస్తున్నాడు. ఈ వ్యవహారం అంతా ప్రజలు చూస్తున్నారు. ఆ తర్వాత తన పరిస్థితి ఏంటన్న ఆలోచన కూడా లేకుండా ఇంకా తను చేస్తుంది దాపరికం చేయాలని చూస్తున్నాడు దువ్వాడ శ్రీనివాస్. ఐతే ఎమ్మెల్సీ వ్యవహారంలో ఇంత జరుగుతున్నా వైసీపీ పార్టీ నుంచి కానీ అధినేత జగన్ నుంచి కానీ ఎలాంటి స్పందన రాలేదు. వైఎస్ జగన్ మిగతా విషయాల్లో ఏమో కానీ ఇలాంటి ఇల్లీగల్ వ్యవహారాల మీద స్పందించాలని కొందరు నేతలు కోరుతున్నారు.
అంతకుముందు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ ఇదే దువ్వాడ శ్రీనివాస్ అభ్యంతర కరమైన మాటాలు మాట్లాడాడు. పవన్ 3 పెళ్లిల్ల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన దువ్వాడ కు కర్మ సిద్ధాంతం ప్రకారం అతని కర్మ అనుభవిస్తున్నాడని జనసేన కార్యకర్తలు అతన్ని ఎటాక్ చేస్తున్నారు. పవన్ 3 పెళ్లిల్లు అందరికీ తెలిసే చేసుకున్నాడు. కానీ నువ్వు చేసింది ఏంటి దువ్వాడ అంటూ ఫైర్ అవుతున్నారు.
Ys Jagan : ఎమ్మెల్సీ దువ్వాడ వివాదం.. జగన్ స్పందించకపోతే ఎలా..?
ఏపీలో ఎక్కడ చూసినా దువ్వాడ ఫ్యామిలీ గొడవ ప్రధాన వార్త కాగా దీనిపై ఎవరు స్పందించకపోవడం విశేషం. జగన్ ఈ విషయంపై ఎంత త్వరగా రెస్పాండ్ అయితే అంత మంచిదని కొందరు చెబుతున్నారు. దువ్వాడ మాత్రమేనా ఇదివరకు అంబటి, గుడివాడ అమర్నాథ్, అవంతి ఇలా వెళ్లకు సంబందించిన ఎఫైర్స్ మ్యాటర్ కూడా అంతకుముందు బయట పడగా అప్పుడు కూడా అవేవి తనకు పట్టనట్టే ఉన్నాడు జగన్. ఇది పార్టీకి పెద్ద డ్యామేజ్ గా మారుతుందనే విషయాన్ని గుర్తించట్లేదు.
Virat Kohli - Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్తో స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్…
Bhartha mahasayulaku vignapthi | మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఇటీవల థియేటర్లలో విడుదలై…
iPhone 15 : ఐఫోన్ సొంతం చేసుకోవాలనేది సగటు స్మార్ట్ఫోన్ ప్రియులందరి కల. కానీ దాని భారీ ధర కారణంగా…
Pawan Kalyan : బెంగళూరు నగరం అంటేనే ఐటీ హబ్తో పాటు అంతులేని ట్రాఫిక్ జామ్లకు కేరాఫ్ అడ్రస్గా మారిపోయింది.…
Nara Lokesh : మంత్రి నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. సాధారణంగా ఏ రాజకీయ…
Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
NIT Warangal Recruitment 2026 : వరంగల్లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
This website uses cookies.