YCP Leaders : ఐదేళ్లు పరిపాలన చేసి ప్రజల మెప్పు పొందితే మళ్లీ అదే పార్టీకి అధికారం ఇస్తారు ప్రజలు. ఒకవేళ ప్రజల తిరస్కరణ పొందితే మళ్లీ మన ఛాన్స్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. అప్పటివరకు ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వం పరిపాలన మీద.. ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాల మీద చర్చించాల్సి ఉంటుంది. ఐతే ఏపీలో కూడా కూటమి మీద ఎదురుదాడికి వైసీపీ నేతలు అంతా సిద్ధం అవ్వాలని అనుకుంటున్నా ఎందుకో వెనకడుగు పడుతుంది. చంద్రబాబు సర్కార్ పై విమర్శలు చేయాలి. ప్రజలకు ఏమి చేయట్లేదని ఎటాక్ చేయాలి. వైసీపీలో కొందరి భావన ఇది. కానీ ఇది ఇప్పుడే వద్దు అంటున్నాడట అధినేత్ జగన్. ఈమధ్య జగన్ మీడియా ముందుకొచ్చి చంద్రబాబు పాలన మీద విమర్శలు చేస్తూ మాట్లాడారు. ఐతే అధినేత మాట్లాడటం వరకు ఓకే కానీ పార్టీ నేతలు మాట్లాడటానికి జంకుతున్నారు. అధికారం లోకి వచ్చి రెండు నెలలే అవుతుంది ఈ టైం లో టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని వారి మాట.
అందుకే కూటమి ప్రభుత్వం మీద, బాబు మీద జగన్ ఒక్కడే ఎటాక్ చేస్తున్నాడు. పార్టీ కార్యకర్తలు, మీడియాలో అంతంత మాత్రంగానే ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. కనీసం గెలిచి 6 నెలలు కాకముందే అధికార పార్టీని విమర్శించడం కరెట్ కాదని కొందరి వైసీపీ నేతల భావన. సూపర్ సిక్స్ అమలుపై ప్రజలను పట్టించుకోవడం లేదని చంద్రబాబుని ప్రశ్నించాలని వైసీపీ నేతలపై ఒత్తిడి మొదలైంది.
కానీ ఎందుకో ఆ పార్టీ నాయకులు మాత్రం ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ లాంటి వారు స్పందిస్తున్నారు. జగన్ కూడా ఆరు నెలలు ఆగాకే అందరు మూకుమ్మడిగా ప్రజల సమస్యల మీద అధికార పార్టీతో పోరాడాలని అంటున్నారట. అందుకే నాయకులు కూడా ఈ మౌనాన్ని కొనసాగిస్తున్నారని తెలుస్తుంది. గత ప్రభుత్వంలో ఫైర్ బ్రాండ్ అయిన కొడాలి నాని, రోజాలు ఇప్పుడు సైలెన్స్ అయిపోయారు. ఐతే ఇప్పుడు వారు మాట్లాడితే బాబు కన్నుల్లో పడి తమ మీద ఫోకస్ చేస్తాడన్న భయం కూడా ఉందని తెలుస్తుంది.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.